• September 27, 2025
  • 38 views
సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించాలి

మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన రమేష్ జి జనం న్యూస్ – సెప్టెంబర్ 27- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో 30వ తారీకు మంగళవారం సాయంత్రం జరగనున్న సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడానికి…

  • September 27, 2025
  • 41 views
దళితుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వివక్ష నశించాలి.

జనం న్యూస్ 27 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గద్వాల నియోజకవర్గంలోని 5 మండలాల్లో దళితులు లేరా ? ఏ ఒక్క మండలంలో కూడా దళితులకు ఎందుకు జడ్పిటిసి ఎంపీపీ రిజర్వేషన్లు…

  • September 27, 2025
  • 31 views
భారీ వర్షాలకు పంట నష్టం అంచనా వేస్తున్న అధికారులు.

జనం న్యూస్ సెప్టెంబర్ 27, వికరాబాద్ జిల్లా పూడూరు మండలంలో పలు గ్రామాల్లో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పత్తి పంట సుమారుగా వంద ఎకరాలకు నష్టం జరిగిందని, ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. వ్యవసాయ విస్తరణ…

  • September 27, 2025
  • 76 views
దూర విద్యలో అడ్మిషన్ల గడువు పెరిగినది — డా. శ్రద్ధానందం రీజనల్ కోఆర్డినేటర్

జనం న్యూస్ ;27 సెప్టెంబర్ శనివారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈ విద్యా సంవత్సరం 2025 -26 లో డిగ్రీ మరియు పేజీలకు అడ్మిషన్లకు సంబంధించిన గడువు అక్టోబర్ 10 వ తారీకు వరకు పొడిగించినట్లు సిద్దిపేట…

  • September 27, 2025
  • 33 views
ధర్మకర్త మండలి సభ్యులుగా త్సవటపల్లి

జనం న్యూస్ సెప్టెంబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలంమురమళ్ల: నిత్య కల్యాణం పచ్చతోరణం గా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి…

  • September 27, 2025
  • 35 views
బతుకమ్మ పండగ సందర్భంగా బంతిపూల పంపిణీ కార్యక్రమం.

జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం జోగిపేట్ 27/9/2025 అందోల్ నియోజకవర్గం జోగిపేట్ మున్సిపల్ మూడవ పరిధిలో గల మల్లన్న కాలనీవాసులకు టిఆర్ఎస్ యువ నాయకుడు జిన్నా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఇంటింటికి పూల పంపిణీ చేయడమైనది…

  • September 27, 2025
  • 35 views
మహాత్మ జ్యోతిరావు పూలె స్ఫూర్తితో కులరహిత సమాజం కోసం పోరాడుదాం…!

జనంన్యూస్. 27.సిరికొండ.ప్రతినిధి. సీపీఐ(ఎం.ఎల్.) మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి. వి. ప్రభాకర్ పిలుపు మహాత్మ జ్యోతిరావు పూలె స్ఫూర్తితో కులరహిత సమాజం కోసం పోరాడుదామని,.సీపీఐ(ఎం.ఎల్.) మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి.…

  • September 27, 2025
  • 32 views
బిచ్కుంద మార్కండేయ మందిరంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

బిచ్కుంద సెప్టెంబర్ 27 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలకేంద్రం మార్కండేయ మందిరం లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు బిచ్కుంద పట్టణ అధ్యక్షుడు గంగులు శ్రీనివాస్ ఘనంగా నిర్వహించారు. శనివారం.మార్కండేయ మందిరం…

  • September 27, 2025
  • 35 views
బీసీలకు 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది-సోమదేవారెడ్డి

జనం న్యూస్, సెప్టెంబర్ 27:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము:తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సోమ దేవరెడ్డి అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “కాంగ్రెస్…

  • September 27, 2025
  • 28 views
ప్రణాళికాబద్ధంగా పటాన్ చేరు డివిజన్ అభివృద్ధి:పటాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మూడు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన జనం న్యూస్ సెప్టెంబర్ 27 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు: ప్రభుత్వ సహకారం ప్రజల భాగస్వామ్యంతో నియోజకవర్గ కేంద్రమైన పటాన్ చేరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నామని…