క్షత్తగాత్రుడికి పరామర్శించి 50000 యాభై వేయిల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన తట్టు విశ్వనాధ్
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్జనం న్యూస్ సెప్టెంబర్ 23 వారం కిందట కడమంచి కిషోర్ తండ్రి లక్ష్మయ్య వయస్సు 30 సంవత్సరాలు గ్రామము అనేగుంట మండలం జహీరాబాద్ గారు బూచినెల్లి శివారులో హైవే రోడ్డు పై బైక్ స్కిడ్ కావడం వల్ల కింద…
సీఎం సహాయ నిధి – పేదల ఆరోగ్యానికి తోడ్పాటు…
MP సురేష్ సర్కార్. సహకారంతో లబ్ధిదారులకు రూ. 60,000- విలువ గల చెక్కును పంపిణీ చేసిన AITF తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వినయ్ పవర్ , జనం న్యూస్ సెప్టెంబర్ 23 పేదల ఆరోగ్య సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి సహాయ…
గాయత్రీ దేవి అవతారంలో దర్శనమిచ్చిన దుర్గామాత…!
జనం న్యూస్ సెప్టెంబర్ 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి భూపాలపల్లి మంజూరునగర్ నందు వేంచేసి ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న దేవిశరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు దుర్గామాత అమ్మవారు శ్రీ గాయత్రీ అమ్మవారి అవతారమెత్తి…
లీలావతి హాస్పిటల్ అధినేత లావు సుష్మ జన్మదినము సందర్భంగా కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేసిన
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 23 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ కాంపౌండర్, నర్సుల అసోసియేషన్ సభ్యులు..చిలకలూరిపేట/ పట్టణంలోని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లావు సుష్మ జన్మదిన సందర్భంగా అసోసియేషన్ సభ్యులు కేక్…
త్రిబుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు – జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపీఎస్
జనం న్యూస్ 23సెప్టెంబర్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.కంటె ఏలియా. జిల్లా పోలీస్ శాఖ త్రిబుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్ మరియు మైనర్ డ్రైవింగ్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, మైనర్ వాహనం నడిపి పట్టుబడిన సందర్భాల్లో వాహన యజమాని…
దేవాదాయ ఇనామి భూమిపై కన్నేసిన కబ్జాదారులు.
జనం న్యూస్ 23 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ చోద్యం చూస్తున్న ఎండో మెంట్ శాఖ ఇరు పార్టీల రాజకీయ నేతల కుట్రలు.ఎలాంటి సంబంధం లేని వ్యక్తి పేరుపై దత్త పుత్రుడు…
దేవీ నవరాత్రి ఉత్సవాలు
జనం న్యూస్ (రిపోర్టర్ రాజేందర్) సెప్టెంబర్ 23: మహా ముత్తారం మండలం .నల్ల గుంట మీనాజీపేటలో శ్రీ రంగనాథ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దేవీ నవరాత్రి ఉత్సవాల వేడుకలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో. భాగంగా రెండవ రోజు గాయత్రీ దేవిగా .అమ్మవారు…
టూ ఇంక్లైన్ గ్రామంలో భక్తిమయంగా నవరాత్రులు
జనం న్యూస్, సెప్టెంబర్ 23 (కొత్తగూడెం) సుజాతనగర్ మండల పరిధిలోని టూ ఇంక్లైన్ గ్రామపంచాయతీలో ఘనంగా నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. కోడిచెర్ల తరుణ్, పులి గీత, మాజీ సర్పంచ్ గూగులోతు నాగేష్ తాటిపాముల మల్లికార్జున్, ఎనగందుల రమేష్, మండల రాజు, తిరుపతి,…
పేట ఆర్టీసీ బస్టాండ్లో ‘స్వచ్ఛతా హి సేవ’ కార్యక్రమం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 23 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్లో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛతా హి సేవ’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, బస్టాండ్ ఆవరణలో ఉన్న…
30% రాయితీతో మినుము విత్తనాలు పంపిణీ.
జనం న్యూస్. తర్లుపాడు మండలం. సెప్టెంబర్ 23 మండల వ్యవసాయ అధికారి పి జోష్ణ దేవి. తర్లుపాడు మండలమునకు 30 శాతం రాయితీతో 60 క్వింటాళ్ళు టీబీజీ 104 రకం పాలిష్ మినుములు అలాట్మెంట్ ఇచ్చినట్లు తెలిపారు. మండలంలోని రైతు సేవా…












