బీడీఎమ్ ఏఐ నేషనల్ జాయింట్ సెక్రటరీగా రామచంద్రారెడ్డి
జనం న్యూస్ సెప్టెంబర్ 22 ముమ్మిడివరం ప్రతినిధి గంధి నానాజీ బల్క్ డ్రగ్ మాన్యుఫ్యాక్చర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియ నా నేషనల్ జాయింట్ సెక్రెటరీ గా డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేశంలో న ప్రఖ్యాతిగాంచిన బల్క్ డ్రగ్ మాన్యుఫ్యాక్చర్స్…
నరసరావుపేట కలెక్టర్ కార్యాలయం ఎస్సీలకు ఇళ్ల స్థలాల కేటాయించిన భూములను ఆక్రమించిన వైఎస్ఆర్సిపి రెడ్డి కులస్తులు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 22 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 వారికి సపోర్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీలో కమ్మ రెడ్డి కులస్తులు మరియు రెవెన్యూ అధికారులు పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్ల రెడ్డిపాలెం గ్రామంలో…
ఇసుక అక్రమ రవాణా గురించి అవగాహనా కల్పిస్తున్న మండల అధికారులు
జనం న్యూస్ సెప్టెంబర్ 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ఎం పి ఓ కార్యక్రమంలో దిరమ్మ ఇల్లు లబ్దిదారులకు తరలించే ఇసుక రవాణా గురించి శాయంపేట సీఐ పి రంజిత్ రావు ఎస్సై జక్కుల…
పల్నాడు జిల్లా, పోలీసు కార్యాలయం,నరసరావుపేట.ది.22.09.2025
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 22 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా అడిషనల్…
దెబ్బ తిన్న టంగుటూరు – ఓబిలి రోడ్డు ను పరిశీలించిన ఎమ్మెల్యే ఆకేపాటి,
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు:మండలంలోని టంగుటూరు వద్ద చెయ్యరు నదిలో ప్రవహిస్తున్న నీటి వల్ల టంగుటూరు – ఓబిలి మధ్య రోడ్డు కొట్టుకుపోవడంతో ఆదివారం రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి , ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి…
వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకొని కొనసాగించాలి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలోని సచివాలయం సంబంధించిన వాలంటీర్లు అందరూ కూటమి ప్రభుత్వం రాజకీయ దురంధరుడు అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్లను తిరిగి విధుల్లోకి…
ప్రజా ధరణ కలిగిన నేత నరేంద్ర మోడీ
అభినందనలు తెలిపిన వీరన్న చౌదరి జనం న్యూస్ సెప్టెంబర్ 22 ముమ్మిడివరం ప్రతినిధి కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు సరుకులు అందుబాటులో ఉండేలాగా నిత్యావసర వస్తువులు హెయిర్,ఆయిల్,టూత్ పేస్ట్,సబ్బులు ఎలక్ట్రానిక్ ఏసీ,టీవీ వాషింగ్ మిషన్ రెండు చక్రాల వాహనాలు పెట్రోల్ డీజిల్ విద్యారంగానికి…
ప్రతి ఒక్కరికి రేషన్ సక్రమంగా అందించాలి:- టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలోని నాగిరెడ్డి పల్లె మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని నాగిరెడ్డిపల్లి లో ఉన్నటు వంటి రేషన్ షాపు లో సోమవారం ఉదయం స్మార్ట్ కార్డుల పంపిణీ కార్య క్రమంనిర్వహించారు ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర…
నేటి నుండి శ్రీ చాముండేశ్వరి దేవి శరన్నవరాత్ర మహోత్సవములు
జనం న్యూస్ సెప్టెంబర్ 22 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చిట్కుల్ శివారులో మంజీరా నది ప్రక్కన వెలసిన శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయం ఉత్తర భారత దేశంలో అతిపెద్ద ఆలయంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ చాముండేశ్వరి దేవి…
కాంగ్రెస్ -బిఆర్ఎస్ ఇద్దరు దొందు దొందే బిజెపి మండల అధ్యక్షులు రామకృష్ణ
జనం న్యూస్ సెప్టెంబర్ 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు ఇద్దరూ ఇసుకభూభకసురులేనాని నియోజకవర్గంలో గతంలో అధికారంలో…












