అమలాపురంలో ఓ జి సినిమా తొలి టికెట్ గెలుచుకున్న జీకే ఫ్రెండ్స్….
జనం న్యూస్ సెప్టెంబర్ 22 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అమలాపురం లలితా థియేటర్ వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమా ‘తొలి టికెట్ వేలం పాట’ లో పాల్గొని తొలి టికెట్ ను బెండమూర్లంక…
రైతులు ఆందోళన చెందవద్దు
జనం న్యూస్ సెప్టెంబర్ 22.శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదిక లో జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్,సహాయ వ్యవసాయ సంచాలకులు జగదీశ్వర్ రెడ్డి , టెక్నికల్ ఏవో కే కమలాకర్ పరకాల ఏవో…
వండర్ బుక్ ఆఫ్ రికార్డులు చోటు దక్కిoచుకున్న ఎన్నవెల్లి రాజమౌళి
జనం న్యూస్ :22 సెప్టెంబర్ సోమవారం: సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి : వై.రమేష్ జాతీయ సాహిత్య పరిషత్ జిల్లా అధ్యక్షులు ఎన్నవెల్లి రాజమౌళి 314 పాఠశాలల్లో బాలవికాస యాత్ర పేరుతో పిల్లలకు కథలు, గేయాలు, పద్యాలు బోధించినందుకు గాను వండర్…
సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే జీఎస్సార్
జనం న్యూస్ 21 సెప్టెంబర్ శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో రైతు వేదిక లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 49 మంది సీఎం రిలీఫ్ ఫండ్…
కొండా లక్ష్మణ్ బాపూజీ కి ఘనంగా నివాళులు అర్పించిన తెలంగాణ ఉద్యమ కారులు
జనం న్యూస్ సెప్టెంబర్ 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ రాష్ట్రంలో కొండా లక్ష్మణ్ బాబూజీ వర్ధంతి సాక్షిగా గద్దర్ అన్న పోరాట సాక్షిగా ఉద్యమకారుల వినతి పత్రం ఉప ముఖ్యమంత్రి కి ఇచ్చినాము, తెలంగాణ…
అర్సపల్లిలో 23 న ఉచిత ఆయుర్వేద శిబిరం..!
జనంన్యూస్. 22. నిజామాబాదు.ప్రతినిధి. తెలంగాణ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ శాఖ డైరెక్టర్ డాక్టర్ పి శ్రీకాంత్ బాబు గారు మరియు ఆయుష్ వరంగల్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ప్రమీల దేవి ఆదేశాల ప్రకారం ఈ రోజు10 వ జాతీయ…
కార్పోరోట్లకు దోచిపెట్టడానికే పత్తి పై దిగుమతి పన్నుతగ్గింపు..
జనంన్యూస్. 22.నిజామాబాదు. సిరికొండ. అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్ ) రాష్ట్ర అధ్యక్షులు వి. ప్రభార్ విమర్ష. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు AIUKS ఆధ్వర్యంలో ధర్నా..కార్పోరోట్లకు దోచి పెట్టడానికే పత్తి పై 11% శాతం దిగుమతి పన్నుతగ్గింపు చేశారని,…
వివేకానందలో బతుకమ్మ వేడుకలు
జనం న్యూస్ :22 సెప్టెంబర్ సోమవారం:సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాళ్ల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలకు బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించాడు.…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎన్డీఏ కూటమి నాయకులు
జనం న్యూస్ సెప్టెంబర్ 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ దసరా,దీపావళి కానుకుగా జిఎస్టీ తగ్గింపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు అభినందనలు తెలుపుతూ కొత్తపేట పాత బస్టాండ్ లో సేవ పక్షోత్సవాలు మండల కన్వీనర్…
పిఎసిఎస్ సంఘo పరిధిలోని గ్రామాలకె యూరియా
జనం న్యూస్ సెప్టెంబర్ 21 మండలం పెన్ పహాడ్ : మండల పరిధిలోని నారాయణ గూడెం పిఎసిఎస్ సహకార సంఘం, అనంతారం సొసైటీ పరిధిలో ఉన్న గ్రామాలకు మాత్రమే యూరియా ఇవ్వడం జరుగుతున్నదని పిఎసిఎస్ చైర్మన్ నాతాల జానకి రామ్ రెడ్డి,…












