పట్టపగలు వెలుగుతున్నాయి.విధిదీపాలు
జనం న్యూస్ సెప్టెంబర్ 20 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి మండలం బాంబర గ్రామంలో వీధి దీపాలు పట్టపగలు వెలుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పట్టపగలు దీపాలు వెలుగుతున్నాయని ప్రజలు అంటున్నారు. 24 గంటలు దీపాలు వెలగడం ద్వార ప్రభుత్వానికి కరెంటు…
నూతన వచ్చిన తహసీల్దార్ ను స్వాగతించి, శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు
జనం న్యూస్ సెప్టెంబర్ 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి నిష్పక్షపాతంగా ఉంటూ.. భూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి నూతన తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ను కోరారు. డిప్యూటేషన్ లో భాగంగా…
జిల్లా ఎస్పీ ని కలిసిన జిల్లా నూతన రెడ్ క్రాస్ పాలక మండలి సభ్యులు”.
జనం న్యూస్ 20 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జోగులాంబ గద్వాల జిల్లా పాలకమండలికి ఎన్నికైన నూతన కార్యనిర్వాహక సభ్యులు ఈరోజు జిల్లా కేంద్రంలోని ఎస్పీ…
ప్రాచీనకళల కోసం అంజి కృషిని అభినందించిన పురాణపండ.
జనం న్యూస్ : సెప్టెంబర్ : 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ యుగాలుగా భారతీయుల్ని నైతికంగా, మానసికంగా పరవశింపచేసిన ప్రాచీన కళలైన తోలుబొమ్మలాట, హరికథ, బుర్రకథ లాంటి అద్భుతాలను ఈ తరానికి తెలియచెప్పెందుకై చిత్రకళతో త్వరలో ప్రదర్శన నిర్వహించడానికి ప్రముఖ…
శ్రీ ఆది గణపతి స్వామి వారి అన్న సమారాధన.
జనం న్యూస్ సెప్టెంబర్ 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన గ్రామ దేవత శక్తి స్వరూపిణి శ్రీ మావులమ్మ తల్లి దేవస్థానం నందు శ్రీ ఆది గణపతి స్వామి నవరాత్రులు ముగింపు సందర్భంగా శ్రీ ఆణి విళ్ళ వెంకటరమణ శాస్త్రి…
పర్యవేక్షణతో అనుబంధ పౌష్టికాహారం
జనం న్యూస్ సెప్టెంబర్ 20 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో పోషణ మాసం సందర్భంగా, గౌరవ కలెక్టర్ సార్ మరియు జిల్లా సంక్షేమ అధికారి డి డబల్ ఓ ఆదేశాల అనుసారం, ఈసారి పోషణ మాసం…
చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రిలో సెప్టెంబర్ 23న మెగా క్యాంప్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 20 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి. శ్రీనివాసరావు సెప్టెంబర్ 23న ఆసుపత్రిలో నిర్వహించనున్న మెగా క్యాంప్ గురించి వివరాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం…
ఆకట్టుకున్న ముందస్తు బతుకమ్మ వేడుకలు
జనం న్యూస్ సెప్టెంబర్ 20(నడిగూడెం) నడిగూడెం శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ లో శుక్రవారం నిర్వహించిన ముందస్తు బతుకమ్మ వేడుకలు ఆకట్టుకున్నాయి. రంగురంగుల పువ్వులతో పేర్చిన బతుకమ్మలతో చిన్నారులు సందడి చేశారు. మన సంస్కృతి సాంప్రదాయాలు విద్యార్థులకు తెలియపరిచేందుకు ముందస్తు వేడుకలు…
బతుకమ్మ సంబరాలు
మహా ముత్తారం సెప్టెంబర్ 20: రిపోర్టర్( రాజేందర్ ) జనం న్యూస్ మండలం నల్లగుంట మినాజీపేట గ్రామంలో .జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో. బతుకమ్మ వేడుకలు నిర్వహించిన. ప్రధాన ఉపాధ్యాయులు. సతీష్ ప్రకాష్ ఈ కార్యక్రమంలో రవీందర్ .సుమలత మరియు అధిక సంఖ్యలో విద్యార్థులు…
లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రo ఉత్సవాలు…
కమిషనర్ పరిశీలన..! జనంన్యూస్. 20.నిజామాబాదు. ప్రతినిధి. లింబాద్రిగుట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు పోలీస్ కమిషనర్ వెల్లడి.నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, IPS., భీంగల్ లోని శ్రీ లింబాద్రి గుట్టను దర్శించుకున్నారు.అనంతరం రాబోయే లింబాద్రి గుట్ట జాతర…












