• September 20, 2025
  • 36 views
మడుతూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం

జనం న్యూస్,సెప్టెంబర్ 20,అచ్యుతాపురం: మండలం లోని మడుతూరు గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడో శనివారం స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నేడు దీనిలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉమ్మడి విశాఖ…

  • September 20, 2025
  • 34 views
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు …..

బిచ్కుంద సెప్టెంబర్ 20 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటనామస్ లో శనివారం రోజున బతుకమ్మ సంబరాలు మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రిన్సిపల్ కె.…

  • September 20, 2025
  • 34 views
మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ అన్నారు. శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర గ్రీన్ డే సందర్భంగా నాగిరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని…

  • September 20, 2025
  • 33 views
డబ్బుల కోసం కన్నతల్లిని చంపిన కొడుకు

జనం న్యూస్ సెప్టెంబర్ 20, వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని గడిసింగాపూర్ గ్రామానికి చెందిన మిట్టకోడూరు మల్లమ్మ (57), మల్లమ్మకు ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె, పెద్దకొడుకు అంజయ్య మద్యానికి బానిసై తల్లికి వచ్చిన పెన్షన్ డబ్బులు కోసం అడగగా తల్లి…

  • September 20, 2025
  • 33 views
అభ్యుదయ కవి తూముల శ్రీనివాస్ కి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆత్మీయ సత్కారం

కురుమిళ్ళ శంకర్ భూపతి శ్రీనివాస్ రావు బీసీ సంఘం జిల్లా నాయకులు జనం న్యూస్ సెప్టెంబర్ 20( కొత్తగూడెం నియోజకవర్గం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం ప్రాంతం నివాసి అభ్యుదయ కవి, రచయిత, గాయకులు,బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు తూముల…

  • September 20, 2025
  • 34 views
అభ్యుదయ కవి తూముల శ్రీనివాస్ కి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆత్మీయ సత్కారం

కురుమిళ్ళ శంకర్ భూపతి శ్రీనివాస్ రావు బీసీ సంఘం జిల్లా నాయకులు జనం న్యూస్ సెప్టెంబర్ 20( కొత్తగూడెం నియోజకవర్గం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం ప్రాంతం నివాసి అభ్యుదయ కవి, రచయిత, గాయకులు,బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు తూముల…

  • September 20, 2025
  • 32 views
పాములపర్తి విద్యానగర్( ఎం పీ పీ ఎస్) స్కూల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

జనం న్యూస్, సెప్టెంబర్ 20, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి విద్యానగర్ కాలనీ ( ఎం పీ పీ ఎస్ )స్కూల్లో చిన్నారులు,ఉపాధ్యాయులు, అందరూ కలిసి భక్తిశ్రద్ధలతో…

  • September 20, 2025
  • 31 views
బతుకమ్మ సంబరాలు

మహా ముత్తారం సెప్టెంబర్ 20: రిపోర్టర్( రాజేందర్ ) జనం న్యూస్ మండలం నల్లగుంట మినాజీపేట గ్రామంలో .జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో. బతుకమ్మ వేడుకలు నిర్వహించిన. ప్రధాన ఉపాధ్యాయులు. సతీష్ ప్రకాష్ ఈ కార్యక్రమంలో రవీందర్ .సుమలత మరియు అధిక సంఖ్యలో విద్యార్థులు…

  • September 20, 2025
  • 33 views
మాజీ ఎమ్మెల్యే చర్చకు రండి… కబ్జాకారులు ఎవరో తేల్చుదాం..! కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బుచ్చిరెడ్డి

. జనం న్యూస్ సెప్టెంబర్ 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రాజకీయ లబ్ధి కోసం హడావుడిగా శంకుస్థాపన వేశారు.. నిధులు తీసుకువచ్చింది మా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల…

  • September 20, 2025
  • 39 views
13 గంటల పని విధానాన్ని రద్దు చేయాలి

జనం న్యూస్,సెప్టెంబర్ 20,అచ్యుతాపురం: పని గంటల విధానంలో ప్రభుత్వం ఎనిమిది గంటల నుండి 13 గంటలు పెంచుతూ రాత్రి సమయంలో మహిళలతో పని చేయించేందుకు నిన్న క్యాబినెట్లో కార్మిక చట్టాలను సవరించడం జరిగిందని, పనిగంటల పెంపు పద్ధతిని వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ…