• September 20, 2025
  • 36 views
బిఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటు, వారికి భేషరతుగా క్షమాపణ చెప్పాలి…

జనం న్యూస్ సెప్టెంబర్ 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ… టేకుమట్ల మండల కేంద్రంలో…

  • September 20, 2025
  • 29 views
బిజెపి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్

జనం న్యూస్ సెప్టెంబర్ 20 చిలిపి చెడు మండలం ప్రతినిధి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని చిలిపిచేడ్. మండల్ లో అజ్జమర్రి లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా అజ్జమర్రి 143 బూత్ అధ్యక్షులు…

  • September 20, 2025
  • 33 views
అక్రమ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకున్న ఆర్ ఐ….

జుక్కల్ సెప్టెంబర్ 20 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలం లో శుక్రవారం అర్ధరాత్రి ఒకటి 30 నిమిషాలకు సబ్ కలెక్టర్ బాన్సువాడ వారి ఆదేశాల మేరకు పోతంగల్ మంజీరా ప్రాంతం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా…

  • September 20, 2025
  • 32 views
దేవిమాత మండపాలకు పట్టుచీరాల పంపిణీ చేసిన -అర్బన్ ఎమ్మెల్యే..!

జనంన్యూస్. 20. నిజామాబాదు. టౌన్. ఇందూర్ నగరం . ధన్ పాల్ లక్ష్మీబాయ్ & విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మార్వాడి గల్లీ DSN కార్యాలయంలో నిర్వహించిన పట్టుచీరాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు మరియు ట్రస్ట్…

  • September 20, 2025
  • 43 views
శ్రీ కాళహస్తి ఆలయ చైర్మన్ గా కొట్టే సాయి ప్రసాద్ ని నియమించడం ప్రతి జనసైనికుడికి గర్వ కారణం-కొట్టే శ్రీహరి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. జనసేన సిద్ధంతాలకు కట్టుబడి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బాటలో నడిచిన శ్రీ కాళహస్తి నియోజకవర్గ జనసైనికుడు మా అన్నకొట్టే సాయి ప్రసాద్ కి శ్రీ కాళహస్తి ఆలయ చైర్మన్ పదవి రావడం ఒక…

  • September 20, 2025
  • 32 views
చెరువును ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలిమాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి

జనం న్యూస్ సెప్టెంబర్ 20 శాయంపేట రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి. అనంతరం వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఒప్పించి…

  • September 19, 2025
  • 47 views
యాడికి లో దస్తావేజు లేఖరుల 2రోజుల పెన్ డౌన్.

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 19(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు పెన్ డౌన్ పిలుపుమేరకు శుక్రవారం యాడికి మండల కేంద్రంలోని దస్తావేజు లేఖరుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద వారి సమస్యలు పరిష్కరించాలని…

  • September 19, 2025
  • 34 views
సీఎంఆర్ఎఫ్ చెక్కులు మరియు ఎల్ఓసిలు అందచేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

(3,40,000)మూడు లక్షల నలభై వేయిల ఎల్.ఓ.సి,లు మరియు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణి కొందుర్గు మండల బీఆర్ఎస్ నాయకుల చేతుల మీదుగా అందచేత ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) కొందర్గు మండలం వెంకిర్యాల్…

  • September 19, 2025
  • 50 views
మామిడిపల్లి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ యొక్క పెన్షన్ డబ్బు దొంగతనం కేసు ఛేదన – రూ.8 లక్షలు రికవరీ..!

,ఇద్దరు నిందితులు అరెస్ట్.. జనంన్యూస్. 19 నిజామాబాదు. నిజామాబాద్ జిల్లా – మక్లూర్ పోలీస్ స్టేషన్ Cr. No. 208/2025 U/s 331(4),305 BNS మక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో పనిచేస్తున్న బ్రాంచ్ పోస్టుమాస్టర్ శ్రీ బండి నరేందర్…

  • September 19, 2025
  • 48 views
చిలకలూరిపేట మండలం కావూరు లో ప్రధాని నరేంద్ర మోడీ స్వస్త్ నారి స్వశక్త్ పరివార్ మెడికల్ క్యాంపు ను భారతీయ జనతా పార్టీ నాయకులు సందర్శించడం జరిగింది

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 19 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు పిల్లలకు పెద్దలకు వైద్యము మరియు టెస్టులు గర్భిణీ స్త్రీలకు పోషకాహారాలు డాక్టర్ శ్రీ బి ఆర్ రాజేష్ డాక్టర్…