• September 12, 2025
  • 38 views
బాధిత కుటుంబానికి భరోసా – రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును అందించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.

జనం న్యూస్ 12 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సంగెంకలాన్ గ్రామంలో దిడ్డి వాగు దాటుతుండగా గల్లంతై, మృతి చెందిన మొగులప్ప కుటుంబ సభ్యులను పరామర్శించి, తక్షణమే బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరుపున రూ.5 లక్షల…

  • September 12, 2025
  • 48 views
నరసింహారావు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన స్నేహితులు

జనం న్యూస్ సెప్టెంబర్ 11 నడిగూడెం మండలం లోని రత్నవరం గ్రామానికి చెందిన మొలుగూరి నరసింహారావు మరణం తర్వాత ఆయన కుటుంబానికి ఆర్థికంగా తోడుగా నిలవాలని నిర్ణయించిన టెన్త్ క్లాస్ (2003 బ్యాచ్) స్నేహితులు తమ ఉదారతను చాటుకున్నారు. నరసింహారావు ఇద్దరు…

  • September 12, 2025
  • 36 views
విగ్రహల ఆవిష్కరణ చేసిన మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్

లక్ష్మణ్ రావు దంపతుల విగ్రహాలను ఆవిష్కరించిన బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ గుడిపల్లి మండలం రోలకల్ గ్రామానికి చెందిన విరనేని లక్ష్మణ్ దంపతుల విగ్రహాలను బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ…

  • September 12, 2025
  • 40 views
ఉల్లాస్ అనే కార్యక్రమంలో చదువురాని మహిళలకు చదువు నేర్పించే కార్యక్రమం

జనం న్యూస్, సెప్టెంబర్ 12, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్, ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి లో ఉల్లాస అనే కార్యక్రమంలో చదువురాని మహిళలు ను సర్వే చేసి అందరిని తీసుకొని పదిమందికి ఒక…

  • September 12, 2025
  • 84 views
ఇస్నాపూర్ లో పట్టపగలే వెలుగుతున్న విద్యుత్ దీపాలు

జనం న్యూస్ సెప్టెంబర్ 12 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు మండలం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆంధ్రా కాలనీ పట్టా పగలు విద్యుత్ దీపాలు వెలుగుతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు.విద్యుత్‌ ఆదా చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఎల్‌ఇడి బల్బులను తీసుకొచ్చింది.…

  • September 12, 2025
  • 44 views
భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఘనంగా దిగ్విజయ దివాస్ కార్యక్రమం.

జనం న్యూస్ సెప్టెంబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా బీజేవైఎమ్ జిల్లా అధ్యక్షుడు ఈశ్వర్ గౌడ్ అధ్యక్షతన అమలాపురం పట్టణం ఎర్ర వంతెన నందు స్వామి వివేకానంద విగ్రహం వద్ద దిగ్విజయ దివాస్ కార్యక్రమం…

  • September 12, 2025
  • 67 views
మహా ముత్తారం మండలం పర్యటించిన మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు

మహా ముత్తారం మండలం సెప్టెంబర్ .12 జనం న్యూస్ మహా ముత్తారం మండలంలో నేడు తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. పర్యటించారు మహా ముత్తారం మండలంలో రెండు కోట్ల 30 లక్షలతో…

  • September 11, 2025
  • 55 views
ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

జనం న్యూస్ సెప్టెంబర్ 12(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన 20 మంది ఉపాధ్యాయులను గురువారం ఘనంగా సన్మానించినట్లు, ఎంఈఓ పిడతల వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయుల సంఘాల సహకారం అభినందనీయమన్నారు.…

  • September 11, 2025
  • 37 views
నేపాల్ అల్లర్లలో తెలుగువారిని రక్షించడంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ కృషి అభినందనీయం

జనం న్యూస్ సెప్టెంబర్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ నేపాల్ అల్లర్లలో తెలుగువారిని రక్షించడంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ కృషి అభినందనీయం: ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు నేపాల్ అల్లర్లలో చిక్కుకున్న సుమారు 257 మంది తెలుగువారిని రక్షించడంలో విద్యాశాఖ…

  • September 11, 2025
  • 43 views
బాధిత రైతులకు చేయూత

జనం న్యూస్ సెప్టెంబర్ 12 బీబీపేట మండలం కామారెడ్డి జిల్లా ఇటలీల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పొలాల్లో ఇసిక తొలగించడానికి ఉపాధి హామీ పథకం కింద సర్వే నిర్వహించడం జరిగింది. వారందరి కూడా ల్యాండ్ డెవలప్మెంట్ చేసి ఇవ్వబడును ఎవరైతే…