మోడీ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు గనిశెట్టి
అమలాపురం పట్టణం ఉన్న బీజేపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం సేవా పక్వాడ్-2025 మండల కార్యశాల సమావేశం మండల బీజేపీ పట్టణ అధ్యక్షులు అయ్యల భాస్కరరావు(భాషా) అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు, సేవా పక్వాడ్ జిల్లా కో…
మండలానికి ఏడుగురు జిపిఓ ల నియామకం, బాధ్యతల స్వీకరణ
జనం న్యూస్ సెప్టెంబర్ 13(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండలంలోని రెవెన్యూ గ్రామాల వారిగా నూతనంగా నియామకమైన గ్రామ పాలనఅధికారులు(జిపిఓ) లు శుక్రవారం బాధ్యతలు స్వీకరించినట్లు స్థానిక తహసీల్దార్ సరిత తెలిపారు, మండలానికి ఏడుగురు గ్రామ పాలన అధికారులు…
స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను ప్రతి ఉపాధ్యాయుడు సద్వినియోగం చేసుకోవాలి
(జనం న్యూస్ చంటి సెప్టెంబర్ 12) దౌల్తాబాద్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో మండల సోషల్ ఫోరమ్ ఆధ్వర్యంలో నూతనంగా పదోన్నతి పై దౌల్తాబాద్ బాయ్స్ హై స్కూల్ కు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు చామకూర అనిల్ కుమార్ సార్ ను శాలువాతో ఘనంగా…
రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ 2025 కి ఎంపిక అయిన మహాత్మ జ్యోతి భాఫులే ఆంధ్ర ప్రదేశ్ సంక్షేమ గురుకుల పాఠశాల నందలూరు విద్యార్థిని
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా స్థాయిలో గురువారం రాయచోటిలో జరిగినటువంటి కళా ఉత్సవ్ 2025 పోటీలలో నందలూరు నందు గల మహాత్మ జ్యోతి భాఫులే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల, నందలూరు విద్యార్థిని…
ఫీడర్ మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం
జనం న్యూస్ సెప్టెంబర్ 12 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది విద్యుత్ వినియోగదారులకు తెలియజేయునది ఏమనగా శీలంపల్లి, గంగారం సబ్ స్టేషన్ 33kv చిట్కూల్ ఫీడర్ మరమ్మత్తుల కారణంగా రేపు…
నారా లోకేష్ కృషికి హ్యాట్సాఫ్
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కర్రి సాయికృష్ణ జనం న్యూస్,సెప్టెంబర్12,అచ్యుతాపురం: నేపాల్లో గత కొన్ని రోజులుగా జరిగిన అల్లర్లు, ఊహించని ఉద్రిక్త పరిస్థితులు, ప్రాణభయంతో జీవిస్తున్న వాతావరణం మధ్యలో చిక్కుకున్న తెలుగువారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచిన తీరు నిజంగా…
స్మార్ట్ రేషన్ కార్డులు అందించిన ఎమ్మెల్యే విజయ్ కుమార్
జనం న్యూస్,సెప్టెంబర్12,అచ్యుతాపురం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరింత సులభంగా, పారదర్శకంగా రేషన్ సరకులు అందించడానికి క్యూఆర్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టింది. అందులో భాగంగా ఈరోజు అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం సచివాలయం వద్ద కూటమి ప్రభుత్వం…
లోక్అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి.. ఎస్సై
జనం న్యూస్ సెప్టెంబర్ 12 నడిగూడెం నేడు నిర్వహించబోయే లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎస్ఐ జి. అజయ్ కుమార్ కోరారు. శుక్రవారం నడిగూడెం పోలీస్ స్టేషన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజీమార్గమే రాజమార్గమని, కక్షలు,…
ఎస్ కుమార్ టెక్స్ టైల్స్ షాప్ ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.
జనం న్యూస్ సెప్టెంబర్ 12, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ కుమార్ టెక్స్ టైల్స్ షాపుని, జహీరాబాద్ మాజీ ఎంపీ బిబి పటేల్ తో కలిసి టిక్స్ టైల్స్ షాపును ప్రారంభించి,అలాగే యజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపిన…
తొమ్మిది నెలలుగా వేతనాలు రాక – సమ్మె
శిబిరంలో సిపిఐ, ఏఐటీయూసీ సంఘీభావం జనం న్యూస్ సెప్టెంబర్ 12 ( కొత్తగూడెం నియోజకవర్గం ) కొత్తగూడెం మండలం, కొత్తగూడెం నగరపాలక సంస్థ 2వ నెంబర్ బస్తీలో ఉన్న ఎస్టి పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ వర్కర్లు తొమ్మిది నెలలుగా వేతనాలు…