చేవెళ్ళ రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆదిభట్ల మున్సిపాలిటీ బిజెపి మాజీ కౌన్సిలర్ పొట్టి రాములు
తేదీ: 03-11-2025 హయత్ నగర్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం జనం న్యూస్ ప్రతినిధి: 9640204826 రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజీ సమీపంలో ఆర్టీసీ బస్సు – కంకర టిప్పర్ ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదం ఎంతో విషాదకరమని ఆదిభట్ల మున్సిపాలిటీ…
RTC బస్సు టిప్పర్ లారీ ఢీకొని ప్రజల ప్రాణాలు పోతున్న రోడ్డు మరమ్మత్తులు చేస్తలేరు
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సు టిప్పర్ లారీ ఢీకొని 17 మంది మరణించారు ఇంకా పదిమంది సీరియస్ గా ఉన్నారు చేవెళ్ల ఏరియా హాస్పిటల్ కు…
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో గడప గడకు బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి
జనం న్యూస్ నవంబర్ 3 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా, బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఈ రోజు ఎర్రగడ్డ డివిజన్ స్థానిక నాయకులతో కలిసి బూత్ నంబర్ 392…
నాయి బ్రాహ్మణ సేవా సంఘం వినతిపత్రాలు సమర్పణ
జనం న్యూస్ నవంబర్ 03 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా కమిటీ (500/82) ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణ వృత్తిదారుల సమస్యలపై ఈరోజు కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా దర్బార్ కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించేందుకు సంఘ ప్రతినిధులు హాజరయ్యారు.…
వ్యాయామశాల లేక ఇబ్బంది పడుతున్న యువకులు
(జనం న్యూస్,3 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి ) యువత ఆరోగ్యం పై చైతన్యం పెరుగుతున్న గ్రామాల్లో వ్యాయామశాల లేక యువకులు ఇబ్బంది పడుతున్నారు ఉదయం సాయంత్రం సమయంలో వ్యాయామం చేయాలని ఆసక్తి ఉన్న సరైన సదుపాయం లేక బయట ప్రదేశాలు…
రెచ్చిపోతున్న ఇసుక ర్యాంపు యజమాని భూక్య ఈరు.
జనం న్యూస్, తేదీ.3-11-2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం. నాగారం రంగాపురం.రిపోర్టర్ బాలాజీ రెచ్చిపోతున్నా ఇసుక ర్యాంపు యజమాని భూక్య ఈరు నాగారం పరిధిలోని రెవెన్యు పరిధిలో ఉన్న చెక్ డాం కట్టకు గండి కొట్టి దౌర్జన్యంగా ఇసుక అక్రమ…
ప్రకృతితో సన్నిహితంగా విద్యార్థుల ఫీల్డ్ ట్రిప్లో ప్రిథ్వీరాజ్
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, నవంబర్ 3 : పటాన్చెరు జె.పి. ఫార్మ్స్లో సోమవారం సేంద్రియ వ్యవసాయ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో యూరోకిడ్జ్ స్కూల్ విద్యార్థులు ఫీల్డ్ ట్రిప్లో పాల్గొని సేంద్రియ పద్ధతుల్లో పంటల పెంపకం, సహజ…
ఆర్టీసీ బస్సు ప్రమాదం పైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.
జనం న్యూస్ నవంబర్ 3, ఈరోజు తెల్లవారుజామున చేవెళ్ల మిర్జాగూడలో జరిగి ఆర్టీసీ బస్సు ప్రమాదం పైన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తీవ్ర దిగబ్రాంతీ వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని అండగా ఉండాలని అన్నారు…
మాజీ సర్పంచ్ శారద వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న కందుల.
జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 3 మండలంలోనిమంగళకుంటగ్రామ సర్పంచ్ పిన్నికశారదమరణించి నేటితోసంవత్సరకాలంఅయ్యింది. ఈసందర్భంగాఆమెకుటుంబస భ్యులుమొదటివర్ధంతికార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ వర్ధంతికార్యక్రమంలోమార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందులనారాయణరెడ్డిపాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో పాటు ఎమ్మెల్యే నారాయణరెడ్డి కూడా ఆమె సమాధి కి పూలమాలలు వేసి…
గ్యాస్ గోడౌనులో ఘనంగాక్షీరాబ్ది ద్వాదశ వేడుకలు.
జనం న్యూస్.తర్లుపాడు మండలం. నవంబర్ 3 మండలకేంద్రమైనతర్లుపాడులోని స్థానికగ్యాస్గోడౌన్లోకార్తీకమాసాన్నిపురస్కరించుకుని క్షీరాబ్ది ద్వాదశి వేడుకలనుగ్యాస్ డౌన్ యజమాని పోలేపల్లిజనార్దనరావుఆధ్వర్యంలోఘనంగానిర్వహించారు.ఈసందర్భంగాపురోహితపండితులతోశాస్త్రయుక్తంగాఅమలకలక్ష్మీనారాయణస్వామి( ఉసిరిచెట్టు)కుఘనంగా పూజలునిర్వహించి,శ్రీకృష్ణుడు,వెంకటేశ్వరస్వామి,వినాయకుడిలనుఆరాధించడం,మంగళహారతులు,నైవేద్యంసమర్పించడంజరిగింది.అనంతరంకార్తికసమారాధనభోజనకార్యక్రమాలనుకూడాఘనంగానిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం వాసవి సత్రం జాయింట్ సెక్రెటరీపోలేపల్లిజనార్దన్రావు,మండలఆర్యవైశ్యసంఘంఅధ్యక్షుడుమరి యు శ్రీ రుక్మిణి సత్యభామ సమేతశ్రీవేణుగోపాలస్వామిఆలయధర్మకర్తజవ్వాజివిజయభాస్కరరావు వారి సతీమణి శేషులు,…












