సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
జనం న్యూస్ సెప్టెంబర్(11) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండల పరిధిలోని పనిగిరి గ్రామంలో గురువారం నాడు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ 40 లక్షల రూపాయల తో సిసి రోడ్లకు శంకుస్థాపన చేసినాడు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ…
తక్కువ ప్రీమియంతో పెద్ద భద్రత
(జనం న్యూస్ చంటి సెప్టెంబర్ 11) బ్యాంకులు అందిస్తున్న తక్కువ ప్రీమియంతో పెద్ద భద్రత బ్యాంకులు అందిస్తున్న బీమా పథకాలు ప్రజలకు వరం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో ల గురువారం జరిగిన ఆర్ధిక అక్షరాస్యత పై అవగాహన…
లోక్ అదాలత్ తో రాజీ చేసుకోండి. చన్గోముల్ ఎస్సై భారత్ కుమార్ రెడ్డి.
జనం న్యూస్ 11 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా పూడూర్ మండల పరిధిలో ఏమైనా కేసులు ఉంటే ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని చనుగోముల్ పోలీస్ స్టేషన్ ఎస్సై భారత్ కుమార్ రెడ్డి తెలిపారు. క్షణికావేశంలో…
ఏర్గట్లలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు
జనం న్యూస్ సెప్టెంబర్ 10: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని శివాజీ విగ్రహం వద్దబుదవారం రోజునా తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మూడ్ దయానంద్ నాయక్…
కోటి నిధులతో రింగ్ రోడ్డు విస్తరణ పనులు – మాసంశెట్టి నీల బాబు
జనం న్యూస్ సెప్టెంబరు 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి రింగ్ రోడ్డు మెయిన్ రోడ్ నుండి కోల్డ్ స్టోరేజ్ వరకు రోడ్డుకి విరుపక్కల విస్తరణ చేయడానికి జీవీఎంసీ కోటి రూపాయలు నిధులతో పనులు చేపట్టడం జరిగిందని 84వ వార్డు…
సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ. మారుతి వరప్రసాద్ కు శుభాకాంక్షలు.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 11 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 భారత కమ్యూనిస్టు పార్టీ( సిపిఐ)కి రెండవసారి పల్నాడు జిల్లా కార్యదర్శిగా ఎన్నికైనందుకు ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య నుంచి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. గురువారం నరసరావుపేట…
13న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి
రాజీమార్గం రాజమార్గం లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాల కక్షీదారులు అంగీకారం తో సత్వర పరిష్కారం కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని,డబ్బులను వృథా చేసుకోవద్దు ఎస్సై ప్రవీణ్ కుమార్ జనం న్యూస్ సెప్టెంబర్ 12(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- రాజీమార్గం…
సేంద్రీయ ఎరువులను వాడుదాం రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం ప్రకృతి ని కాపాడు కుందాం
జనంన్యుస్ తర్లుపాడు మండలం సెప్టెంబర్ 11 తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో గల మండల ప్రజాపరిషత్ కార్యాలయం లో ఎంపీడీఓ బుర్రి చంద్రశేఖర్, తహసీల్దార్ కె కె కిషోర్, వ్యవసాయ అధికారి జ్యోష్న దేవి అధ్యక్షతన జిల్లా…
ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి.
జనం న్యూస్ 11 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద పరిగి నియోజకవర్గ ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి 1 ఎకరా భూమి కేటాయించడం జరిగింది. బుధవారం రోజు నియోజకవర్గ ముదిరాజ్ సంఘం నాయకులు,ముదిరాజ్ సోదరులు,…
మేడా రఘునాథ్ రెడ్డి పై ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం:- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పల్లె గ్రీష్మంత్ రెడ్డి.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నిన్న జరిగినటు వంటి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు,మేడా రఘునాథ రెడ్డి క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని ఎల్లో మీడియాలలో దుష్ప్రచారం చేయడం దారుణమని నందలూరు మండల వైయస్సార్ కాంగ్రెస్…












