• March 21, 2025
  • 27 views
జె ఎన్ టి యు ఆఫ్ ఇంజనీరింగ్ మంథని లో జిల్లాస్థాయి యువ ఉత్సవ్ కార్యక్రమం

జనం న్యూస్, మార్చి 22 (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) నెహ్రూ యువ కేంద్ర, పెద్దపల్లి జిల్లా, భారత ప్రభుత్వము క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. నెహ్రు యువ కేంద్ర సంఘటన ఆదేశాల మేరకు నెహ్రూ యువ కేంద్ర పెద్దపల్లి…

  • March 21, 2025
  • 68 views
రజకుల సంక్షేమానికి బడ్జెట్ పెంచాలి

కులవృత్తిని నమ్ముకొని పేదరికంలోని మగ్గుతున్న రజకులు… అరకొర బడ్జెట్ తో సంక్షేమం సాధ్యం కాదు… ప్రభుత్వ బడ్జెట్లో రజకులకు ప్రాధాన్యత కల్పించాలి… రజక సామాజిక కార్యకర్త గరిడేపల్లి రాము. జనం న్యూస్ మార్చి 22(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) రాష్ట్రంలో…

  • March 21, 2025
  • 46 views
మనిషిని మూర్ఖం గా మారుస్తుంది మూఢ నమ్మకం

అందుకే మూఢనమ్మకాలపై ప్రజలు చైతన్యవంతులు కావాలి..డాక్టర్ చందు డిప్యూటీ డిఎంహెచ్ఓ.. జనం న్యూస్ // మార్చ్ // 21 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. విలాసాగర్ గ్రామంలో గత నెల రోజుల నుండి జరుగుతున్న సంఘటనలు (యాదృచ్ఛికంగా జరుగుతున్న మరణాలు)…

  • March 21, 2025
  • 30 views
రహదారి అభివృద్ధి పనులు పై అధికారులతో చర్చించిన ఏపిఆర్డీసీ చైర్మన్ ప్రగడ,ఎమ్మెల్యే సుందరపు

జనం న్యూస్,మార్చి 21,అచ్యుతాపురం: విజయవాడ ఆర్&బి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు ఎలమంచిలి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ అనకాపల్లి నుండి అచ్యుతాపురం రహదారి అభివృద్ధి పనులు చేయడం…

  • March 21, 2025
  • 25 views
రైతుల కోసమే సహకార సంఘం పనిచేస్తుంది : సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్

రైతుల కోసమే సహకార సంఘం పనిచేస్తుంది: సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ 31 లోపు వన్ టైంతో ఎల్ టి రుణం చెల్లించుకొని సద్వినియోగం పరుచుకోండి: విండో కార్యదర్శి మద్నూర్ మార్చి 21 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్…

  • March 21, 2025
  • 33 views
గాయత్రీ డిగ్రీ…పీజీ కళాశాల విద్యార్థులు డివిజన్ స్థాయిలో మంచి ఫలితాలు

జనం న్యూస్ // మార్చ్ // 21 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. శాతవాహన యూనివర్సిటీ నిన్న ప్రకటించిన ఒకటవ, మూడవ, ఐదవ, సెమిస్టరు ఫలితాలలో గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులు డివిజన్ స్థాయిలో లో మంచి…

  • March 21, 2025
  • 32 views
వ్యవసాయ కూలీలకు మజ్జిగ పండ్లు పంపిణీ చేసిన విద్యార్థులు

సీఎంఆర్ ఐటి కళాశాల ఆధ్వర్యంలో విజ్ఞాన విహారయాత్ర జనం న్యూస్, మార్చి 22, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా ములుగు మండలం నాగిరెడ్డి పల్లి గ్రామ వ్యవసాయ పంట పొలాలలో శుక్రవారం సిఎంఆర్…

  • March 21, 2025
  • 24 views
యూత్ కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ యూసుఫ్ లల్లూ ఆరోగ్య పరిస్థితి పై పరామర్శ

జనం న్యూస్, మార్చి 22, (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్.ఈ రోజు కమాన్ పూర్ మండలం లో యూత్ కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ యూసుఫ్ లల్లూ…

  • March 21, 2025
  • 40 views
రైల్వేలో ఉద్యోగం సాధించిన విజయరాఘవాపురం గ్రామవాసి శేషుబాబు

జనం న్యూస్ మార్చి 22(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రైల్వే బోర్డు రిక్రూట్మెంట్ ఫలితాలలో మునగాల మండలం విజయరాఘవాపురం గ్రామానికి చెందిన సుంకరి ‌ శేషుబాబు ఉద్యోగం సాధించాడు. శేషు ఒకవైపు గ్రామంలో వ్యవసాయ పనులు…

  • March 21, 2025
  • 27 views
గంగమ్మ తల్లిని దర్శించుకున్న కాంగ్రెస్ మండల అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్

జనం న్యూస్ ;21మార్చ్ శుక్రవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;గంగమ్మ ఆశీస్సులతో మండల ప్రజలకు పాడి పంటలు సమృద్ధిగా పండాలి చిన్నకోడూరు మండల కేంద్రం లో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గంగమ్మ తల్లి జాతర మహోత్సవనికి కాంగ్రెస్ ఫిషర్మెన్ జిల్లా కార్యదర్శి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com