ఏర్గట్లమండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్ల జాబితా పోలింగ్ స్టేషన్ల వివరాలు విడుదల అభ్యంతరాల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 8 సాయంత్రం 5 గంటలు – ఎంపీడీవో వెంకటేశ్వర్లు
జనం న్యూస్ సెప్టెంబర్ 06: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల పరిషత్ కార్యాలయం మరియు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ఈ రోజు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓటర్ల జాబితాలు మరియు పోలింగ్ స్టేషన్ల వివరాలు పబ్లికేషన్ చేయబడ్డాయి.ఎంపీటీసీ ఓటర్ల…
ఏర్గట్లలో అన్నదాన కార్యక్రమం
జనం న్యూస్ సెప్టెంబర్ 06: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండల కేంద్రంలోబద్దం వారి శ్రీ శివ పంచాయత హనుమాన్ మందిరంలో ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల మొదటి శనివారం అన్నదానం నిర్వహించడం ఆలయ పరంపరగా కొనసాగుతోంది.ఈ కార్యక్రమంలో బద్దం…
గ్రామ పంచాయతీ వర్కర్ నర్సింహరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి..
నెమ్మాది వెంకటేశ్వర్లు CITU జిల్లా కార్యదర్శి జనం న్యూస్ సెప్టెంబర్ 6 నడిగూడెం ఇటివల విద్యుత్ షాక్ తో మరణించిన మండల పరిధిలోని రత్నవరం గ్రామానికి చెందిన మల్టీ పర్పస్ వర్కర్ మొలుగురి నరసింహ రావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలనీ సీఐటీయూ…
చంద్రగ్రహణం కారణంగా సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయంలో దర్శనం నిలిపివేత
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఆంధ్రా తమిళనాడు ఆరాధ్య దైవం శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయము నందు చంద్రగ్రహణం కారణంగా తేది.07-09-2025 మధ్యాహ్నం 1:00 గంట నుండి తేది.08-09-2025 న ఉదయం 9:00 గంటలకు వరకు శ్రీ అమ్మవారి దర్శనం నిలిపివేయబడునని తిరిగి…
నూతనంగావచ్చిన వట్పల్లి ఎస్ ఐ ని కలిసిన డబ్ల్యూ జె ఎం సి యూనియన్ సభ్యులు
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం, వట్పల్లి మండల కేంద్రంలోని నూతనంగా వచ్చినటువంటి ఎస్ ఐ లవకుమార్ ని డబ్ల్యూ జే ఎం సి యూనియన్ స్టేట్ ఇంచార్జి షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో ,మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో…
కొత్తపల్లిలో ఘనంగా భారీ వినాయక నిమర్జనం పాపన్నపేట
సెప్టెంబర్06 (జనంన్యూస్): పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో వరసిద్ధి వినాయక యూత్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన 19 అడుగుల భారీ వినాయకుని నిమర్జనము శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఇంత పెద్ద వినాయకుని విగ్రహం పాపన్నపేట మండలంలోని ప్రప్రథమంగా నిలిచింది. యువజన…
తెలంగాణ రాష్ట్ర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంపి.రాములు నేత జాగో తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు
తేదీ 8-9-2025 నాడుమధ్యనం 2 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఈ సమావేశమునకు తెలంగాణ రాష్ట్ర మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో జరుగును కావున తెలంగాణ రాష్ట్ర…
ఘనంగా గంగమిట్ట ఘన నాధుని నిమజ్జనం
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు నాగిరెడ్డిపల్లి మండలం లో గంగ మిట్ట వినాయక లడ్డు వేలం పాట లో కోమటిగుంట వెంకటసుబ్బయ్య 23116/- తో సొంతం చేసుకున్నారు, అలాగే పిల్లలకు మరియు పెద్దలకు ముగ్గుల పోటీలు, గేమ్స్ లో…
సార్వజనిక్ గణేష్ మండపం వద్ద విఘ్నేశ్వరుని ప్రత్యేక పూజలు…
భజనలతో జెండా ఊపి నిమర్జనం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే బిచ్కుంద సెప్టెంబర్ 6 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం బిచ్కుంద పట్టణ కేంద్రం లో జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే సర్వజనిక్ గణేష్ మండలం వద్ద…
ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు
జుక్కల్ సెప్టెంబర్ 6 జనం న్యూస్ ప్రజా ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలు, మరియు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై జుక్కల్ నియోజకవర్గంలో ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరుగుతూనే ఉన్నాయి..అందులో భాగంగానే శనివారం రోజు జుక్కల్ మండలం హంగర్గా…












