ప్రజాపాలనా బడ్జెట్ అంటేనే ఇదీ కదా..!
జనంన్యూస్. 20. నిజామాబాదు.ప్రతినిధి. నిజామాబాదు టౌన్. ఇప్పటి వరకు మెజారిటీ ప్రజలైనా మన బీసీ, ఎస్సీ, ఎస్టీ కుటుంబ బంధువుల ఎదుగుదల కోసం వచ్చిన ప్రయోజనకరనమైన బడ్జెట్ లో మొదటి స్థానంలో వుండే బడ్జెట్ కూడా ఇదే. మన తెలంగాణా ముఖ్యమంత్రి…
మైనర్ బాలిక ఆత్మహత్య
జనం న్యూస్ 20మర్చి పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం రామ్ బద్రునిపల్లి గ్రామానికి చెందినటువంటి మైనర్ బాలికను ఇద్దరు వ్యక్తులు ప్రేమ పేరుతో వేధించగా అట్టి వేధింపులు తాళలేక పురుగుల మందు తాగిన బాలిక చికిత్స పొందుతూ…
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు
జ్వరంతో రోగి వస్తే చాలు ప్రైవేటు డాక్టర్ల పండగే జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణ లోపం. చికిత్స నిమిత్తం వెళితే చాలు ప్రతిదానికి పరీక్షలు నిర్వహించి వ్యాధిగ్రస్తుల రక్తం పిండేస్తున్న ప్రైవేట్ డాక్టర్స్, ప్రైవేటు డాక్టర్లను ఏమి అనలేని అయోమయ స్థితిలో పల్లె…
విద్యారంగాన్ని విస్మరించిన నేటి బడ్జెట్!!పిడిఎస్యు కొమురం భీం జిల్లా ప్రధాన కార్యదర్శి
జనం న్యూస్ మార్చ్ 19 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో విద్య రంగానికి కేవలం 7. 56% నిధులు మాత్రమే కేటాయించడాన్ని నిరసిస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యుఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని…
బాలుడిని చేదించిన పెగడపల్లి పోలీస్
జనం న్యూస్ 20మార్చి పెగడపల్లి ప్రతినిధి మల్లేశం పెగడపల్లి మండలం నందగిరి గ్రామానికి చెందిన ఐలవేణి రంజిత్ కుమార్ వయసు 16 సంవత్సరాలు ప్రస్తుతం పెగడపల్లి మోడల్ స్కూల్ నందు పదవ తరగతి చదువుతున్నాడు ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం స్కూల్…
30 సంవత్సరాల కృషి ఫలించింది జయహో మందకృష్ణ మాదిగ
మందకృష్ణ మాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన ఎమ్మార్పీఎస్ మునగాల మండలనాయకులు జనం న్యూస్ మార్చి 20(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ఎస్సీవర్గీకరణ బిల్లు అసెంబ్లీలో మంగళవారం చట్టం చేసిన సందర్భంగా బుధవారం మునగాల మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ &ఎం.ఎస్. పి.మండల…
వర్గీకరణ విజయం ప్రజా ప్రభుత్వానిదే.
ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణ బిల్లు శాసనసభలో చట్టబద్ధంగా ఆమోదం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దామోదర్ రాజనర్సింహకు కృతజ్ఞతలు లిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రత్నాకర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి…
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ జనం న్యూస్, మార్చ్ 20, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన జుట్టు లక్ష్మయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న…
ఉత్సాహంగా పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు సభ
నరసింహులగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం భవిష్యత్తులో క్రమశిక్షణ కలిగిన విద్యార్థులుగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ జనం న్యూస్ మార్చి 20(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండలంలోని…
ఎస్సీ,బీసీ వర్గీకరణ చారిత్రత్మకం
జనం న్యూస్ 20మార్చి పెగడపల్లి ప్రతినిధి మల్లేశం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ల్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బీసీ, ఎస్సీ రిజర్వేషన్లు అసెంబ్లీలో తీర్మానం…