గణేశుని నిమజ్జనం చేసిన కే జీ వి బి టీచర్లు
జనం న్యూస్ సెప్టెంబర్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందా పురం గ్రామ శివారులో గల కస్తూరిబా బాలికల విద్యాలయం లో విద్యార్థినిలు గణపతి నవరాత్రుల సందర్భంగా గణపతిని తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి…
మదర్ థెరిస్సా స్ఫూర్తితో సమాజం కోసం కృషి చేయాలి.డాక్టర్ సతీష్ చంద్ర.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 6 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట: సమాజ సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన, సేవా తత్పురాలు మదర్ థెరిస్సా వర్ధంతికి పట్టణంలోని స్థానిక రైతు బజార్ ఎదురుగా…
మదర్ థెరిసా వర్ధంతి: సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 6 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 మదర్ థెరిసా తన 87వ ఏట సెప్టెంబర్ 5, 1997న కన్నుమూశారు. చిన్నపాటి దయ కూడా మార్పు తీసుకురాగలదని ప్రపంచానికి చాటి చెప్పింది ఎక్కడో…
విజయనగరంలో డాన్సు చేస్తూ యువకుడి మృతి
జనం న్యూస్ 06 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరంలోని బొబ్బాది పేటకు చెందిన హరీశ్ (22) బుధవారం రాత్రి వినాయకుని ఊరేగింపులో డాన్సు చేస్తూ కుప్పకూలాడు. వెంటనే జిల్లా సర్వజన ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి…
వర్షాల వల్ల ముంపునకు గురైన పంట నష్టపోకుండా పరిష్కారం చూపిస్తాం-టిడిపి మండల అధ్యక్షులు చలుమూరి వెంకట్రావు
కోనేటి లింగాల గెడ్డ గండి నీ పరిశీలించిన టిడిపి నాయకులు జనం న్యూస్ 06 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక భారీ వర్షాల కారణంగా బడే వలస గ్రామ పరిధిలో ని కోనేటి లింగాల గెడ్డ గండిపడటంతో ముంపునకు…
42వ డివిజన్ లో అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో “ఉపాధ్యాయుల దినోత్సవం”
జనం న్యూస్ 06 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఉపాధ్యాయుల దినోత్సవం మరియు భారతరత్న, మాజీ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని, 42వ డివిజన్,కామాక్షి నగర్,అయ్యన్నపేట చెరువు వద్దనున్న మున్సిపల్ నడక మైదానంలో అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్…
సమాచార శాఖ ఏడీగా బాధ్యతలు స్వీకరించిన గోవిందరాజులు
జనం న్యూస్ 06 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకునిగా నియమితులైన పి.గోవింద రాజులు శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు ఏడీగా బాధ్యతలను స్వీకరించిన గోవిందరాజులను సమాచారశాఖ అధికారులు, సిబ్బంది…
మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి
జనం న్యూస్ సెప్టెంబర్ 5, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి రెండవ వర్ధంతి సందర్భంగా పరిగి పట్టణంలోని బృందావన్ గార్డెన్ లో రెండవ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి వారి…
రైతు సోదరులకు మరింత మెరుగైన సేవలు అందించి ప్రత్తిపాటి పుల్లారావు ప్రతిష్ఠను పెంచే విధంగా పని చేస్తాం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 4 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 వ్యవసాయ మార్కెట్ కార్యవర్గం చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం తొలి సమావేశం ఛైర్మన్ షేక్ కరిముల్లా అధ్యక్షతన గురువారం ఉదయం పాత మార్కెట్ యార్డు…
నానో స్ప్రే యూరియా పై రైతులకు అవగాహన సదస్సు
ప్రతి రైతు నానో స్ప్రే యూరియా వాడాలి సహాయ వ్యవసాయ సంచాలకులు ప్రశాంతి జనం న్యూస్ సెప్టెంబర్-04 యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో స్ప్రే యూరియా వాడాలని స్ప్రే యూరియా వలన దిగుబడి ఎక్కువగా ఉంటదని సహాయ వ్యవసాయ సంచాలకులు ప్రశాంతి అన్నారు.…












