• September 4, 2025
  • 45 views
బాల గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదానం …

జుక్కల్ సెప్టెంబర్ 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పడం పల్లి గ్రామంలో గణేష్ నవరాత్రి సందర్భంగా గ్రామ జంగం కాలనీ వద్ద బాల గణేష్ మండలి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు మధ్యాహ్నము నుండి మండపం…

  • September 4, 2025
  • 47 views
ఇండియన్ ప్రిన్సెస్ స్కూల్ లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

జనం న్యూస్- సెప్టెంబర్ 4- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని ఇండియన్ ప్రిన్సెస్ స్కూల్ లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి. విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణలో సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ సందర్భంగా…

  • September 4, 2025
  • 45 views
మర్కుక్ మండల స్థాయి 69వ ఎస్జీఎఫ్ క్రీడోత్సవాలు ముగింపు సమావేశం

విజేతలకు బహుమతి అందచేయడం జరిగింది జనం న్యూస్, సెప్టెంబర్ 4, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) మర్కుక్ మండల స్థాయి 69వ ఎస్జీఎఫ్ క్రీడోత్సవాలు ముగింపు సమావేశంలో విజేతలకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది ఈ…

  • September 4, 2025
  • 43 views
సలామే మిలాదున్నభి, చిత్రం ఆవిష్కరించిన–రుస్తుం సుప్రసిద్ధ చిత్రకారులు

జనం న్యూస్ ; 4 సెప్టెంబర్ గురువారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; తెలంగాణ అస్తిత్వం: మిలాదున్నభి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో గురువారం “సలామే మిలాదున్నభి” చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించారు. అందరికి మిలాదున్నభి…

  • September 4, 2025
  • 40 views
వైకాపా ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధించింది: టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. గత వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కాపాడాలని నిరసన వ్యక్తం చేశారని నెపంతో వైకాపా ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో గురువారం రాజంపేట జిల్లా కోర్టుకు హాజరవడం జరిగిందన్నారు ఈ సందర్భంగా…

  • September 4, 2025
  • 40 views
శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంలోమహా పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంలో గురువారం మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం పవిత్ర విసర్జన, కుంభప్రోక్షణ, మహా నివేదన, బలిహరన, తీర్థ ప్రసాద గోష్టి, సంభావన, పవిత్ర…

  • September 4, 2025
  • 40 views
శ్రీ విఘ్నేశ్వరుని లడ్డు లక్కీ డ్రా లో వరించిన శంకర్ శ్రీదేవి దంపతులు…

బిచ్కుంద సెప్టెంబర్ 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మంగలి గల్లీలో శ్రీ చత్రపతి శివాజీ గణేష్ మండలి ఏర్పాటుచేసిన శ్రీ విగ్నేశ్వర(శ్రీ గణపతి దేవుని) చేతిలో ఉన్న లడ్డును తొమ్మిది రోజులు వివిధ…

  • September 4, 2025
  • 39 views
వినాయక నిమజ్జన కార్యక్రమానికి పటిష్ట 859 మంది అధికారులు మరియు సిబ్బందితో బందోబస్తు

వినాయక శోభాయాత్ర లో డీజేల వినియోగంపై మరియు బాణాసంచా వాడకం పై నిషేధం శాంతియుత ప్రశాంతమైన వాతావరణంలో అంగరంగ వైభవంగా వినాయక శోభయాత్ర నిర్వహించుకోవాలి పోలీస్ కమిషనర్ బి. అనురాధ, జనం న్యూస్, సెప్టెంబర్ 4, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్…

  • September 4, 2025
  • 39 views
స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ లొ ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు

జనం న్యూస్ – సెప్టెంబర్ 4- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ మెయిన్ బజార్ లోని స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ లో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి…

  • September 4, 2025
  • 33 views
శ్రీవాణి స్కూల్ లో ముందస్తుగా టీచర్స్ డే వేడుకలు

జనం న్యూస్ : 4 సెప్టెంబర్ గురువారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ : సిద్దిపేట పట్టణం భారత్ నగర్ లోని శ్రీవాణి స్కూల్ లో టీచర్స్ డే వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి. భారతదేశ ద్వితీయ రాష్ట్రపతి, మహానుభావుడు డాక్టర్…