వినాయకుడి ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి లేదు
ఎన్ఎస్పి కెనాల్ వద్ద వినాయకుల నిమజ్జనానికి అనుమతులు లేవు నిమజ్జన సమయంలో చెరువులు,వాగుల వద్దకు చిన్నపిల్లలను తీసుకపోవోదు శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జన కార్యక్రమను నిర్వహించుకోవాలి గణేష్ నిమజ్జనంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్సై.ప్రవీణ్ కుమార్ మునగాల మండలం…
సాయి రామ్ విద్యానికేతన్ హై స్కూల్లో ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు
జనం న్యూస్ సెప్టెంబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గంది నానాజీ ఐ.పోలవరం మండలం,గుత్తెనదీవి ,సాయిరామ్ విద్యానికేతన్ హై స్కూల్ లో 2025 ఘనంగా నిర్వహించారు.ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి ఉపాధ్యాయులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గురువులను సన్మానించారు. ఈ సందర్భంగా…
ఘనంగా పూజ కార్యక్రమాలు
జనం న్యూస్ సెప్టెంబర్ 4 ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు గ్రామంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి తొమ్మిది నవరాత్రుల్లో భాగంగా గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా పూజలు జరిపించడం జరిగింది స్వామివారు ఎల్లవేళలా వాళ్ల కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉండాలని…
విగ్నేశ్వరా స్వామి నవరాత్రి పూజ ముగింపు లడ్డు పాట దక్కించుకున్న కోదందాపురం శ్రీ వెంకటేశ్వరా స్వామి ఆలయ చైర్మన్ వెంకటేశ్వరా రెడ్డి లడ్డు పాట దక్కించుకున్నాడు.
గుడిపల్లి మండలం లోని కోదందాపురం గ్రామము లో శ్రీ వెంకటేశ్వరా స్వామి ఆలయములో వినాయక స్వామి పూజలు ముగిసవి లడ్డు పాట పాడగా చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి 41,116/-కీ లడ్డు దక్కించాకున్నాడు.ఈ కార్యక్రమం లో ఆలయ పూజారి శ్రీనివాస్ చార్యులు, శ్రీరమణ,…
:పి. ఏ. పల్లి మండలం లోని ఆజ్మాపూర్ పుష్కర ఘాట్ ని నిమజ్జనానికి ఏర్పాటు పరిశీలించిన జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవర్.
పి. ఏ. పల్లి మండలం ఆజ్మాపూర్ నిమజ్జనానికి పుష్కర ఘాట్ ని చూసి ఏర్పాటుకు సన్నాహాలు సిద్ధం చేయాలనీ అధికారులని కోరారు.ఈ కార్యక్రమం లో జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవర్, ఆర్ డి వో రమణ రెడ్డి, సి…
ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపిన రవి కిరణ్
జనం న్యూస్ సెప్టెంబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ నిత్యవసర వస్తువులు ఇకపై మరింత తక్కువ ధరకే ప్రజలకి అందుబాటులోకి వచ్చే విధంగా జిఎస్టి పనుల హేతుబద్ధీకరణ చేస్తామని ఇటీవల స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఎర్రకోట నుండి ప్రధాని నరేంద్ర…
సీతానాగులవరం గ్రామ యువకునికి అరుదైన గౌరవం
జనం న్యూస్. తర్లుపాడు మండలం. సెప్టెంబర్ 4 ఐఎన్ఎఈ యువ అసోసియేట్గా డాక్టర్ బాలస్వామి వేల్పుల ఎంపిక ఐఎన్ఎఈ యువ ఇంజనీర్ అవార్డు 2025 అందుకున్న ఘనత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి), బెంగుళూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్న తర్లుపాడు…
వైభవంగా పెదమడిలో ఏకాహ మహోత్సవం
జనం న్యూస్ సెప్టెంబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఐ పోలవరం మండలం ఐ పోలవరం పంచాయతీ పెదమడి గ్రామంలో కళ్యాణ రామ శెట్టిబలిజ యువజన సంఘం ఆధ్వర్యంలో 27వ వార్షికోత్సవం సందర్భంగా గణపతి మండపం వద్ద శ్రీనివాస భక్త…
వినాయకుడు నిమగ్నమైతే మరలా వస్తాడు మీరు జాగ్రత్త
(జనం న్యూస్ 4 సెప్టెంబర్ ప్రతినిధి కాసిపేట రవి) జిల్లాలోని అన్ని గ్రామల ప్రజలు వినాయక నిమగ్నం ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని అధికారులను అభ్యర్థించారు ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కోశాధికారి భీమారం మండల…
సాయి రామ్ విద్యానికేతన్ హై స్కూల్లో ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు
జనం న్యూస్ సెప్టెంబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గంది నానాజీ ఐ.పోలవరం మండలం,గుత్తెనదీవి ,సాయిరామ్ విద్యానికేతన్ హై స్కూల్ లో 2025 ఘనంగా నిర్వహించారు.ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి ఉపాధ్యాయులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గురువులను సన్మానించారు. ఈ సందర్భంగా…












