• March 18, 2025
  • 28 views
ఏ.ఐ. ద్వారా విద్యార్థులకు సులభతరంగా విద్య బోధన

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షపెద్దపల్లి జిల్లాలో 20 పాఠశాలల్లో పైలెట్ ప్రాజెక్టు కింద అమలరామగుండం లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేసిన జిల్ల కలెక్టర్ జనం న్యూస్ , మార్చి- 19, (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ) సర్కారు…

  • March 18, 2025
  • 41 views
బిచ్కుంద గ్రామపంచాయతీ తై బజార్ వేలంపాట….

బిచ్కుంద మార్చి 18 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లాజుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ అయినా బిచ్కుంద తైబజార్ వేలంపాట మంగళవారం నాడు గ్రామపంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ…

  • March 18, 2025
  • 29 views
నిరుపేదల ముఖాలపై చిరునవ్వే మా లక్ష్యం

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నిరుపేదల ముఖాలపై చిరునవ్వు మా లక్ష్యం అని నందలూరు మండల మైనారిటీ నాయకులు షేక్ మౌలా, పటాన్ మెహర్ ఖాన్ లు అన్నారు. మంగళవారం నందలూరు మండలంలోని నందలూరు పంచాయతీ పరిధిలోని మస్జిద్ వీధి,…

  • March 18, 2025
  • 28 views
తెలంగాణ సిఫార్సు లేఖలకు టీటీడీ ఆమోదం

జనం న్యూస్, మార్చి 19, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) తెలంగాణలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు గుడ్‌న్యూస్ చెప్పింది. వారానికి రెండు సార్లు తెలంగాణ నేతల సిఫార్సు లేఖలకు అనుమ తించాలని…

  • March 18, 2025
  • 28 views
చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు

జనం న్యూస్, మార్చి 19, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) రాజకీయాలు కలుషిత మయ్యాయో రాజకీయ నాయకుల ఆలోచనలు కలుషితమయ్యాయో తెలియడం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరు…

  • March 18, 2025
  • 31 views
ప్రజా సమస్యల పరిష్కరించాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా

వేసవి కాలం లో ఎండలు తీవ్రంగా ఉన్నందున నీటి ఎద్దడి నివారించే చర్యలు తీసుకోవాలని ఎండిపోయిన పంట పొలాలకు ఎకరానికి 30000 నష్టపరిహారం చెల్లించాలి సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగర్జున రెడ్డి జనం న్యూస్ మార్చి 19(మునగాల మండల…

  • March 18, 2025
  • 45 views
సిసి రోడ్డు పనులు ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు….

బిచ్కుంద మార్చి 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల సిర్ సముందర్ గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణం చేయడానికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా విడుదలైన 5లక్షల రూపాయల సీసీ రోడ్డును గ్రామ మాజీ…

  • March 18, 2025
  • 21 views
బ్రూస్ ఎన్జీవో ఫౌండేషన్ సహకారంతో క్షయ వ్యాధిగ్రస్తులకు ఫుడ్ కిడ్స్ పంపిణీ

జనం న్యూస్ మార్చి 19(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టిబి ముక్తుభారత అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా పిఓడిటి ఆఫీసర్ డాక్టర్ శ్రీశైలం యాదవ్,రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం…

  • March 18, 2025
  • 23 views
ధర్మారం లోని సూర్య ఆదిత్య నర్సింగ్ హోమ్ ను సీజ్ చేసిన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి

జనం న్యూస్ మార్చి19 (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) తేది 17.03.2025 రోజున రాత్రి ధర్మారం లోని సూర్య ఆదిత్య నర్సింగ్ హోమ్ నందు గర్బస్థ శిశువు లింగ నిర్ధారణ చేసి అబార్షన్ లు చేయుచున్నారు అనే సమాచారం మేరకు జిల్లా వైద్య…

  • March 18, 2025
  • 24 views
20న సూర్యాపేటలో జరిగే కేటీఆర్ సమావేశాన్ని జయప్రదం చేయండి

జనం న్యూస్ మార్చి(18) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలో మంగళవారం నాడు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ ఆదేశానుసారం మద్దిరాల మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రజాక్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com