పేరూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు
క్షయ మహమ్మారి నుంచి బయటపడాలి వైద్య అధికారి మార్చి 17 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోనిపేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో, సోమవారం ములుగు జిల్లా డి ఎం హెచ్ ఓ మరియు టిబి ప్రోగ్రాం…
శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ ఆధ్వర్యంలో
పుల్లూరు బండ త్రికుటేశ్వరాలయంలో కోటి తలంబ్రాల దీక్ష రామకోటి రామరాజు కృషికి ఘన సన్మానం జనం న్యూస్, మార్చి 18, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) భద్రాచల దేవస్థాన సీతారాముల కల్యానానికి గోటి తలంబ్రాలు అందించాలని…
సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం
జనం న్యూస్ మార్చి 18(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ప్రజా సమస్యల సాధనకై సిపిఎం పార్టీ పోరుబాట కార్యక్రమంలో మునగాల మండల కేంద్రంలో ఇంటింటి సర్వే నిర్వహించడం జరిగింది అనంతరం మునగాలలో అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను…
సీపీఎం నాయకుల ధర్నా..
జనం న్యూస్ మార్చి 17 నడిగూడెం నడిగూడెం మండలంలోని పలు గ్రామాల్లో సీపీఎం పోరుబాట సర్వేలో గుర్తించిన ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆ పార్టీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా చేపట్టి అనంతరం తహశీల్దార్ కు వినతి పత్రం…
కరాటే పోటీల్లో నడిగూడెం గురుకుల బాలికల ప్రతిభ
జనం న్యూస్ మార్చి 17 నడిగూడెం విజయవాడలో వైఎంకే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన అమరావతి కప్ కరాటే నేషనల్ ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీల్లో నడిగూడెం గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించినట్లు ప్రిన్సిపల్ చింతలపాటి…
ఇళ్లు కూల్చకుండా రోడ్డు నిర్మించాలని వినతి
జనం న్యూస్ మార్చి 17 నడిగూడెం నడిగూడెం మండలం లోని కాగిత రామచంద్రాపురంలో ఇళ్లు కూల్చుకుండా డబుల్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని అదనపు కలెక్టర్ రాంబాబుకు కాగిత రామచంద్రాపురం గ్రామస్థులు సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. డబుల్ రోడ్డు…
లక్ష్యం వైపు గురిపెట్టి విజయాన్ని చేరుకోండి: ఎంఈవో
జనం న్యూస్ మార్చి 17 నడిగూడెం విద్యార్థులు లక్ష్యం వైపు గురిపెట్టి విజయతీరాలకు చేరుకోవాలని నడిగూడెం మండల విద్యాధికారి బి.ఉపేందర్ రావు అన్నారు. సోమవారం మండలంలోని రామాపురం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పాఠశాలలో వీడ్కోలు…
గురుకులాల్లో ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కు దరఖాస్తులు ఆహ్వానం …
బీసి గురుకులాల జిల్లా కో ఆర్డినేటర్ మణి దీప్తి మార్చి 31, 2025 గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష నిర్వహణ జనం న్యూస్, మార్చి -18, (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ) గురుకులాల్లో ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్…
ధాన్యం వేలం డబ్బులను మిల్లర్లు జమ చేయాలి…. అదనపు కలెక్టర్ డి.వేణు
జనం న్యూస్, మార్చి 18, (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) 2022-23 యాసంగి ధాన్యం వేలం సోమ్ము ప్రభుత్వానికి సకాలంలో జమ చేయాలని అదనపు కలెక్టర్ డి.వేణు రైస్ మిల్లర్లను ఆదేశించారు.సోమవారం అదనపు కలెక్టర్ డి.వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో తన…
ఆపదలో అండగా….నిలిచిన సిద్దులు
జనం న్యూస్, మార్చి 18, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) జగదేవపూర్ మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన కోడకండ్ల సాయి కిరణ్ వారం రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే కాగా సోమవారం…