• November 3, 2025
  • 75 views
ఆర్టీసీ బస్సు ప్రమాదం పైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.

జనం న్యూస్ నవంబర్ 3, ఈరోజు తెల్లవారుజామున చేవెళ్ల మిర్జాగూడలో జరిగి ఆర్టీసీ బస్సు ప్రమాదం పైన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తీవ్ర దిగబ్రాంతీ వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని అండగా ఉండాలని అన్నారు…

  • November 3, 2025
  • 20 views
మాజీ సర్పంచ్ శారద వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న కందుల.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 3 మండలంలోనిమంగళకుంటగ్రామ సర్పంచ్ పిన్నికశారదమరణించి నేటితోసంవత్సరకాలంఅయ్యింది. ఈసందర్భంగాఆమెకుటుంబస భ్యులుమొదటివర్ధంతికార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ వర్ధంతికార్యక్రమంలోమార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందులనారాయణరెడ్డిపాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో పాటు ఎమ్మెల్యే నారాయణరెడ్డి కూడా ఆమె సమాధి కి పూలమాలలు వేసి…

  • November 3, 2025
  • 20 views
గ్యాస్ గోడౌనులో ఘనంగాక్షీరాబ్ది ద్వాదశ వేడుకలు.

జనం న్యూస్.తర్లుపాడు మండలం. నవంబర్ 3 మండలకేంద్రమైనతర్లుపాడులోని స్థానికగ్యాస్గోడౌన్లోకార్తీకమాసాన్నిపురస్కరించుకుని క్షీరాబ్ది ద్వాదశి వేడుకలనుగ్యాస్ డౌన్ యజమాని పోలేపల్లిజనార్దనరావుఆధ్వర్యంలోఘనంగానిర్వహించారు.ఈసందర్భంగాపురోహితపండితులతోశాస్త్రయుక్తంగాఅమలకలక్ష్మీనారాయణస్వామి( ఉసిరిచెట్టు)కుఘనంగా పూజలునిర్వహించి,శ్రీకృష్ణుడు,వెంకటేశ్వరస్వామి,వినాయకుడిలనుఆరాధించడం,మంగళహారతులు,నైవేద్యంసమర్పించడంజరిగింది.అనంతరంకార్తికసమారాధనభోజనకార్యక్రమాలనుకూడాఘనంగానిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం వాసవి సత్రం జాయింట్ సెక్రెటరీపోలేపల్లిజనార్దన్రావు,మండలఆర్యవైశ్యసంఘంఅధ్యక్షుడుమరి యు శ్రీ రుక్మిణి సత్యభామ సమేతశ్రీవేణుగోపాలస్వామిఆలయధర్మకర్తజవ్వాజివిజయభాస్కరరావు వారి సతీమణి శేషులు,…

  • November 3, 2025
  • 23 views
సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

బిచ్కుంద నవంబర్ 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ యాడ్లో మంగళవారం నాడు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మరియు సొసైటీ చైర్మన్ బాలాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత ప్రభాకర్…

  • November 3, 2025
  • 23 views
బీడీ కార్మికులు తక్షణ సమస్యల ప్తె కలెక్టర్ కార్యాలయ ముందు దర్నా, అనంతరం కలెక్టర్ లో ఏవో రహమాన్ కి వినతి పత్రం బి ఎల్ టీ యూ

జనం న్యూస్, నవంబర్ 3, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) సిద్దిపేట బి ఎల్ టీ యూ, తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం (బి ఎల్ టీ యూ) రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీహరి . ఉమ్మడి మెదక్…

  • November 3, 2025
  • 23 views
నెలరోజుల పాటు పోలీస్ యాక్ట్ అమలుసభలు, సమావేశాలు, ధర్నాలకు, నిరసనలకు అనుమతి లేదు ఎస్సై మోహన్ రెడ్డి

బిచ్కుంద నవంబర్ 3 జనం న్యూస్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశానుసారం మండలంలో నెల రోజులపాటు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు పోలీస్ అధికారుల అనుమతి…

  • November 3, 2025
  • 24 views
హెల్మెట్ తప్పనిసరి – ఏర్గట్ల ఎస్ఐ తీసిన షార్ట్ ఫిల్మ్‌ ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్- సాయి చైతన్య

జనం న్యూస్ నవంబర్ నవంబర్ 2:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలము: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఏర్గట్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ పడాలరాజేశ్వర్ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలనే అవగాహన కల్పించడానికి స్వయంగా ఒక షార్ట్…

  • November 3, 2025
  • 17 views
ధర్మవరం బీసీ హాస్టల్ విద్యార్థుల ఫుడ్ పాయిజన్ ఘటనపై సమగ్రమైన దర్యాప్తు చేయాలి

జనం న్యూస్ 03 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ పి డి యస్ యూ పి వై యల్ యూ యస్ యాప్ ఐ నాయకుల ధర్మవరం బీసీ బాలురు హాస్టల్…

  • November 3, 2025
  • 19 views
మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల జీతాన్ని అమలు చేయాలి

జనం న్యూస్ 03 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా మొదటి మహాసభలు గద్వాల పట్టణంలో వాల్మీకి భవన్లో…

  • November 3, 2025
  • 19 views
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

జనం న్యూస్ 03 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ 69వ జాతీయస్థాయి అండర్‌-17 పోటీలకు విజయనగరం క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈనెల 1న ఏలూరులో జరిగిన స్కూల్‌ గేమ్స్‌ అండర్‌-17లో వివిధ విభాగాల్లో జరిగిన పోటీల్లో జిల్లా క్రీడాకారులు ఉత్తమ…