• April 7, 2025
  • 25 views
ప్రతి ఒక్కరు సేవా భావాన్ని అలవర్చుకోవాలి

జమ్మికుంట బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించిన అభిశ్రీ ఫౌండేషన్ ఛైర్మెన్ ఆవుల వేంకటేశ్వర్లు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 7 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. వికలాంగులకు, దివ్యాంగులకు, నిరుపేద విద్యార్థులకు, వితంతులకు ఆదుకోవడానికి, నిరుద్యోగులకు యువతకు అవకాశాల కల్పించడం…

  • April 7, 2025
  • 31 views
రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోయవద్దు- ఎస్పీ నరసింహ

జనం న్యూస్ ఏప్రిల్ 08(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) రైతులు రోడ్లపై ధాన్యము ఆరబోయడం వల్ల వాహనదారులు గమనించక రోడ్డు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉన్నదని, రైతులు ధాన్యం రోడ్లపై ఆరబోయడం ప్రమాదకరమని ఎవరు కూడా రోడ్లపై ధాన్యాన్ని…

  • April 7, 2025
  • 27 views
నూతన ఉపాధ్యాయుల సర్విస్ రిజిస్టర్ ప్రారంభం

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఏప్రిల్ 7 : ఏన్కూర్ కాంప్లెక్స్ లో నూతనంగా డీఎస్సీ 2024 ద్వారా ఎంపిక కాబడి వివిధ పాఠశాలల్లో నియామకమైన ఎనిమిది మంది ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్ లను ప్రారంభించరని…

  • April 7, 2025
  • 29 views
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారి ఆధ్వర్యం లో విద్యార్థుల భారీ ర్యాలీ

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఏప్రిల్ 7 : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏన్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారి ఆధ్వర్యం లో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారని ఏన్కూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు…

  • April 7, 2025
  • 24 views
మేము తినే అన్నమే ప్రణవ్ బాబు తిన్నారు.. లబ్ధిదారులు శ్రీవాణి – శ్రీనివాస్

రేషన్ కార్డు లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి సహాపంక్తి భోజనం చేసిన ప్రణవ్.. జనం న్యూస్ // ఏప్రిల్ // 7 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. హుజురాబాద్ పట్టంలోని 13వ వార్డులో రేషన్ కార్డు లబ్దిదారుడు పోతుల శ్రీవాణీ –…

  • April 7, 2025
  • 84 views
కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ ను పరిశీలించిన డివిజనల్ అధికారి కోటేశ్వరరావు

జంతువులకు నీటి తొట్టెలు ఏర్పాటు చేయండి. జనం న్యూస్,ఏప్రిల్07, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు అటవీ రేంజ్ రిధిలోని సూరారం గ్రామ సమీపంలోని కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ ను సోమవారం నాడు కొత్తగూడెం డివిజనల్ అధికారి కోటేశ్వరరావు పరిశీలించారు. వేసవి…

  • April 7, 2025
  • 23 views
పైనిర్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ డిమాండ్

జనం న్యూస్,ఏప్రిల్07, అచ్యుతాపురం:అచ్యుతాపురం సెజ్ పరిధి అధిస్తాన్ లో ఉన్న పైనిర్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు మధ్యాహ్నం ఏ,బి షిఫ్ట్ కార్మికులు పరిశ్రమ గేటు బయట ఆందోళన చేపట్టారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్…

  • April 7, 2025
  • 23 views
ప్రజా సమస్యలకు మూలం, గత ప్రభుత్వ దుర్మార్గాలు, అవినీతే ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 7 రిపోర్టర్ సలికినీడి నాగరాజ శాశ్వత అధికారమనే అహంకారంతో వైసీపీనేతలు యథేచ్ఛగా అవినీతి, భూ కబ్జాలు చేశారు : ప్రత్తిపాటి. సెంటు పట్టాలు, డ్వాక్రారుణాల స్వాహా, భూ ఆక్రమణల్లో మాజీమంత్రి, ఆమె కుటుంబ…

  • April 7, 2025
  • 27 views
మేము తినే అన్నమే ప్రణవ్ బాబు తిన్నారు.. లబ్ధిదారులు శ్రీవాణి – శ్రీనివాస్

రేషన్ కార్డు లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి సహాపంక్తి భోజనం చేసిన ప్రణవ్.. జనం న్యూస్ // ఏప్రిల్ // 7 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. హుజురాబాద్ పట్టంలోని 13వ వార్డులో రేషన్ కార్డు లబ్దిదారుడు పోతుల శ్రీవాణీ –…

  • April 7, 2025
  • 26 views
డిగ్రీ విద్యార్థుల ప్రత్యేక శిబిర ప్రారంభం ….

బిచ్కుంద ఏప్రిల్7:- జనం న్యూస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్ )బిచ్కుంద ఎన్ఎస్ఎస్ యూనిట్ I & II ఆధ్వర్యంలో పుల్కల్ మరియు పెద్దదేవడ గ్రామంలో ప్రత్యేక శిబిరం నేటి నుండి తేదీ 13 /04 /25 వరకు నిర్వహిస్తున్నారని పుల్కల్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com