• February 12, 2025
  • 72 views
స్కూల్ ల్లో బండలు పగిలినవి

జనం న్యూస్ 12ఫిబ్రవరి బుధవారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి )కామారెడ్డి జిల్లా లోని దేవుని పల్లి ప్రాథమిక పాఠశాల లో బండలు పగిలి విద్యార్థిని విద్యార్థులకు గాయాలు అవుతున్నవి ఇట్టి విషయం లో డి ఇ ఓ సార్ మరియు…

  • February 12, 2025
  • 40 views
సెల్ ఫోన్ అప్పగించిన ఎస్సై భువనేశ్వర్….

జుక్కల్ ఫిబ్రవరి 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని జుక్కల్ కు చెందిన మచ్ కురి పండరి అనే వ్యక్తి సెల్ ఫోన్ పడిపోయిందని జుక్కల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు .సి ఈ ఐ ఆర్ ద్వారా…

  • February 12, 2025
  • 33 views
1/70,పెసా,అటవీ హక్కుల చట్టంలను పటిష్టంగా అమలు చేయాలి : సి.పి.ఎం

జనం న్యూస్/ఫిబ్రవరి/బుట్టాయిగూడెం/రిపోర్టర్ :సోమరాజు నడపాల అడవులను- కొండల్లోని ఖనిజ సంపదను దోపిడీ శక్తులకు కట్టబెట్టే కుట్రలు పాలకులు విరమించుకోవాలని ఏజెన్సీ గిరిజన సంఘం, రైతు కూలీ సంఘం, ఆంధ్రప్రదేశ్ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన, ధర్నా చేయడం జరిగింది.ఇటీవల విశాఖలో…

  • February 12, 2025
  • 65 views
జనం న్యూస్ కు స్పందించిన కమిషనర్

జనం న్యూస్ 11ఫిబ్రవరి మంగళవారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి )కామారెడ్డి జిల్లా లోని దేవుని పల్లి లోని కల్కి నగర్ 9వార్డ్ లో పట్టణ ప్రకృతి వనం పార్క్ లో పాములు వస్తున్నవి ప్రమాదం వున్నది స్థానికులకు అని గాడిలా…

  • February 12, 2025
  • 19 views
తిరుమలేశ్వర స్వామి కళ్యాణోత్సవం

జనంన్యూస్ ఫిబ్రవరి 14 2025 దౌల్తాబాద్ మండల వికారాబాద్ జిల్లా మండల కేంద్రంలోని గోక ఫసల్ వాద్ గ్రామ సమీపంలోని గుట్టపై వెలసిన శ్రీ తిరుమలేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా వేదమంత్రాలతో స్వామివారికి అభిషేకము హోమము కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా…

  • February 12, 2025
  • 21 views
గుండాల లొ ధ్వజ స్తంబాల స్థాపనకు లక్ష రూపాయలు విరాళo ఇచ్చిన గ్యాస్ ఐలయ్య

జనం న్యూస్.గుండాల మండలం ఫిబ్రవరి. 12.పి. యాదగిరి ; యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం స్థానిక గుండాల లొని శివాలయం లొ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాలలో ధ్వజ స్తంబాల నిర్వాహణ కొరకు శివ బాలజి గ్యాస్ ఏజెన్సీ ఓనర్…

  • February 12, 2025
  • 38 views
కొల్లాపూర్ ఈదమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ మున్సిపల్ చైర్మన్

జనం న్యూస్/ఫిబ్రవరి 12/కొల్లాపూర కొల్లాపూర్ ప్రజల అందరి ఆరాధ్యదేవత ఈదమ్మ తల్లిని దర్శించు కొన్న కోల్లాపూర్ మున్సిపల్ మాజీ తొలి చైర్మెన్ కొల్లాపూర్ ను ప్రగతి పథంలో అభివృద్ధిలో అన్ని వార్డులలో సీసీ రోడ్లు కాల్వలు రోడ్ వ్వైనింగ్ డివైడర్ పార్కులు…

  • February 12, 2025
  • 40 views
ఆలయ అర్చకుడు రంగరాజన్ పై జరిగిన దాడి విచారకరం..

మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్ తిరుపతయ్య.. జనం న్యూస్ //ఫిబ్రవరి 12//జమ్మికుంట //కుమార్ యాదవ్.. ఆలయ అర్చకుడు రంగరాజన్‌పై జరిగిన దాడి విచారకరం,అన్నారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి డా.. తిరుపతియ్య,.. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాజ్యాంగ…

  • February 12, 2025
  • 29 views
కేంద్ర మంత్రి గడ్కారీ ని కలసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే

జనం న్యూస్, రణస్థలం, తేది : 12-02-25, బుధవారం. రిపోర్టర్ : పొట్నూరు రామునాయుడు. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ని ,దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి మర్యాద పూర్వకంగా నియోజకవర్గం లో అవసరమైన…

  • February 12, 2025
  • 205 views
సీఎం రేవంత్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ….

జుక్కల్ ఫిబ్రవరి 12 జనం న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు చట్టభద్దత కల్పించడంతో పాటు షెడ్యూల్ కులాలను ఏ, బీ, సీ కేటగిరీలుగా రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో మాదిగ ప్రజా ప్రతినిధులతో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే తోట…

Social Media Auto Publish Powered By : XYZScripts.com