• August 30, 2025
  • 41 views
పలు రాజకీయ పార్టీలతో సమావేశం.

జనం న్యూస్ 30 ఆగష్టు పెగడపల్లి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయములో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీల మండల స్థాయి అధ్యక్షులు కార్యదర్శిలు…

  • August 30, 2025
  • 47 views
నీటి మునిగిన పంటలను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి…

మద్నూర్ ఆగస్టు 30 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలంలో తడి హిప్పర్గ, గోజెగావ్, సొనల గ్రామాలలో వరుసగా కురిసిన వర్షానికి నీట మునిగిన పంటలను మండల వ్యవసాయ అధికారి పరిశీలించడం జరిగింది.వర్షానికి దెబ్బతిన్న పంటలను గ్రామల…

  • August 30, 2025
  • 44 views
టారిఫ్ భారం ప్రభుత్వమే భరించాలి

జనం న్యూస్,ఆగస్టు 30,అచ్యుతాపురం: అమెరికా విధించిన అదనపు టారిఫ్ భారం ప్రభుత్వమే భరించి పరిశ్రమల మనుగడ, కార్మికుల ఉపాధికి ఇబ్బందుల్లేకుండా చూడాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రాము డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం…

  • August 30, 2025
  • 45 views
సబ్ స్టేషన్ పనుల పరిశీలన

(జనం న్యూస్ 30 ఆగస్టు, ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండoలోని శనివారం రోజున నరసింగాపూర్ గ్రామపంచాయతీలో సబ్ స్టేషన్ నిర్మాణం కొరకై స్థలానికి సరిహద్దులు నిర్వహించారు, . సబ్ స్టేషన్ నిర్మాణం వల్ల చుట్టుపక్కల గల నాలుగు ఐదు గ్రామాలకు…

  • August 30, 2025
  • 48 views
సోషల్ మీడియా కన్వీనర్ కు పితృ వియోగం

జనం న్యూస్ ఆగస్టు 30 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన కాట్రేనికోన మండల వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా కన్వీనర్ కాశి భరత్ పితృవియోగానికి గురయ్యారు.ఆయన తండ్రి సూర్యనారాయణ గురువారం సాయంత్రం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.సూర్యనారాయణ అకాల మరణానికి చింతిస్తు,వారి కుటుంబ సభ్యులను…

  • August 30, 2025
  • 67 views
ఉద్యోగ విరమణ అనివార్యం.

జనం న్యూస్ 31 ఆగస్టు 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా (లాల్ మహమ్మద్ జనం న్యూస్ ప్రతినిధి ఉద్యోగ విరమణ అనివార్యమని, శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని రుద్రూర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం…

  • August 30, 2025
  • 33 views
తెలంగాణ రాష్ట్రంలో దివాలా తీసిన రియల్ ఎస్టేట్ ఏజెంటుల ఆవేదన

జనం న్యూస్ ఆగస్టు 30 గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ధర దిశగా పరుగులు పెట్టిన భూముల ధరలు కానీ ప్రభుత్వంలో కనీసం ఆడపిల్ల పెళ్లికి అమ్ముదాం అన్నా కొనే నాథుడు లేడు లక్షలాది కుటుంబాలు రియల్ ఎస్టేట్ ఏజెంటుగా…

  • August 30, 2025
  • 31 views
పంట నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి.

ప్రభుత్వాలు స్పందించకపోతే రైతు పోరాటం తప్పదు. ఎకరాకు రూ, 30వేలు నష్టపరిహారం చెల్లించాలి సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు నూర్జహాన్ డిమాండ్ జనం న్యూస్ 31 ఆగస్టు 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా (లాల్ మొహమ్మద్ జనం న్యూస్ ప్రతినిధి…

  • August 30, 2025
  • 33 views
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీఏ పల్లి లో

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీఏ పల్లి లో మండల స్థాయి బాలుర కబడ్డీ,వాలీబాల్ మరియు ఖో ఖో ఆటల సెలక్షన్స్ జరిగాయి అని SGF గేమ్స్ మండల కన్వీనర్ సిహెచ్ ఎల్లయ్య ఫిజికల్ డైరెక్టర్ ZPHS పీఏపల్లి గారు తెలియజేశారు…

  • August 30, 2025
  • 60 views
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం.రిపోర్టర్ బాలాజీ.

జనం న్యూస్. తేదీ 30-8-2025. మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం సామాజిక బాధ్యతతో పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్ ప్రతి ఒక్కరం ఒక మొక్క నాటుదాం పాల్వంచ మండలం గుడిపాడు గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం లో…