సెక్యూరిటీ గార్డ్ కార్మికునికి రావలసిన వేత్తనం ఇప్పించిన రవిసింగ్
జనం న్యూస్ జనవరి 27 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్. కూకట్ పల్లి నియోజకవర్గంలోని కూకట్ పల్లి ఇండస్ట్రీ పరిధిలోని “గ్లాడియేటర్ ప్రైవేట్ లిమిటెడ్ సెక్యూరిటీ కాంటాక్ట్ ఆఫీస్”హౌసింగ్ బోర్డ్,…
పెద్ద శివనూర్ గ్రామంలో ప్రైమర్ స్కూల్ ను సందర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
జనం న్యూస్27.1.2025మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులుమెదక్ జిల్లా చేగుంట మండలం పెద్ద శివనూర్ ప్రైమర్ స్కూల్ ను సందర్శించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ మధ్యాహ్న భోజన పథకంలో వాడే నిత్యవసర సరుకులను…
అర్హులైన లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు
జనం న్యూస్ జనవరి 27 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతిగంగాధర్) నిర్మల్ జిల్లా నుఅభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్మల్ జిల్లా…
ఉత్తమ అవార్డు అందుకున్నా కంప్యూటర్ ఆపరేటర్ సుమన్
జనం న్యూస్ కౌటాల,జనవరి 27 కౌటాల మండల కేంద్రంలోని విద్య వనరుల కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న కె.సుమన్ 76 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం మండల విద్య వనరుల…
కంది కట్ల మధుసూదన్ మాజీ సర్పంచ్ అనుచర్లు ..బెదిరింపు కాల్స్..
జనం న్యూస్ //జనవరి //27//జమ్మికుంట //కుమార్ యాదవ్:- జమ్మికుంట మండలం లొ.. ముళ్లపెల్లి గ్రామానికి సంబదించి నిన్నా మొన్న కొన్ని వీడియో స్ మరియు ఆడియో… లో నన్ను చెంపెందు కె వచ్చారు.. అని ముళ్లపల్లి సోహెల్ అడియో లొ తెలుపడము జరిగింది..…
ఎమ్మార్పీఎస్ నాయకుల సంబరాలు
జనంన్యూస్ జనవరి 27 ఎలిగేడు మండలం పెద్దపల్లి జిల్లా : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం తో మండల ఎమ్మార్పీఎస్ నాయకులు మండల కేంద్రము లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద…
జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం వెంకటేశ్వరరావు..
జనం న్యూస్ జనవరి 27 కాట్రేనికోన:- దేవాదాయ శాఖ లో గత కొన్ని సంవత్సరాలుగా సేవలందిస్తూ. ఉత్తమ అధికారిగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా అమలాపురం కలెక్టరేట్ ప్రాంగణంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ చేతుల మీదుగా…
ఓటర్ ను చైతన్యం చేయడం ప్రతి ఒక్కరి బాద్యత
ఓటు చైతన్యం కోసం బ్యాగులపై ముద్రించి పంపిణి చేసిన ప్రేమ్ టైలర్ మణ్యం జనం న్యూస్ జనవరి 28 ( వనపర్తి జిల్లా పానగల్ మండల ప్రతినిధి కల్మూరి వెంకటేష్ ) వనపర్తి జిల్లా కేంద్రంలో రాజీవ్ చౌక్ లో వున్న…
స్వచ్ఛంద సంస్థల ద్వారా గ్రంథాలయమునకు నూతన సొబగులు.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా:- నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ లోని గ్రంథాలయం నకు మరింత ఆకర్షణీ య సొబగులు దిద్ది పాఠకులకు చేరువ చేసి విజ్ఞానంపెంపొందించుటకొరకు మండల స్థానిక స్వచ్ఛంద సంస్థల (లయన్స్ క్లబ్, వాకర్స్ క్లబ్…
రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారిని దర్శించుకున్న దర్శి డిఎస్పి బి లక్ష్మీనారాయణ.
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 27:- తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో వెలసిన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి, వీరభద్ర స్వామి ని దర్శి డిఎస్పీ బి లక్ష్మి నారాయణ, పొదిలి సిఐ టి…