తర్లుపాడు మండలంలోని తాడి వారి పల్లి మంగళ కుంట గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
జనం న్యూస్. తర్లుపాడు మండలం జులై 2 తర్లుపాడు మండలం లోని తాడివారిపల్లి మరియు మంగళకుంట గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి పి.జ్యోష్న దేవి పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్బంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులు పొగాకు…
బుక్ డిపో సెంటర్ నిర్వాహుల సేవలు అమూల్యం
జనం న్యూస్ 02 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గ్రంథాలయోధ్యమ నాయకులు జయంతి రామలక్ష్మణ మూర్తి జయంతి సందర్బంగా జిల్లా గ్రంథాలయ సేవా సంఘం, జిల్లా గ్రంథాలయ సంస్థల ఆధ్వర్యంలో మంగళవారం నాడు గురజాడ కేంద్ర గ్రంథాలయంలో బుక్…
మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి
విజయనగరం టాస్క్ ఫోర్సు సిఐ బంగారుపాప జనం న్యూస్ 02 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్., గారి ఆదేశాలతో జూలై 1న విజయనగరం రూరల్పోలీసు స్టేషన్ పరిధిలోగల జమ్ము…
పోలీసుశాఖకు మీరందించిన సేవలు శ్లాఘనీయంఆత్మీయ వీడ్కోలు సభలో – విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్.
జనం న్యూస్ 02 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సుదీర్ఘ కాలం పోలీసుశాఖలో బాధ్యతాయుతంగా, ఎంతో క్రమ శిక్షణతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన (1) ముడసాల వేణు గోపాలస్వామి, ఎస్ఐ, పోలీసు కంట్రోల్ రూం (2)…
ఘనంగా జరిగిన జనసేన పార్టీ లో చేరికలు”
జనం న్యూస్ 02 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం లోని పార్టీ ఆఫీస్ లో జరిగిన జనసేన పార్టీ లో చేరికల కార్యక్రమం ఘనంగా ముగిసింది. విజయనగరం నియోజకవర్గం జొన్నవలస గ్రామం లో 25 కుటుంబాలు జనసేన…
జాతీయ వైధ్యుల దినోత్సవం
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ప్రభుత్వ వైద్యశాలలో నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం సమాజానికి వైద్యులు అందించే సేవలను గౌరవించడం మరియు గుర్తించడం ఈ దినోత్సవ లక్ష్యం* జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా…
క్రీడలు జీవితాన్నే మార్చేస్తాయి..
జనంన్యూస్. 01. నిజామాబాదు. పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, IPS., వెల్లడి రాష్ట్రస్థాయి ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు జిల్లా సిపి సాయి చైతన్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వారు మాట్లాడుతూ క్రీడలు జీవితాన్ని మార్చేస్తాయి ఫుట్బాల్ ఎందుకు ఆడతారు ఫుట్బాల్…
విద్యార్థులకు డ్రగ్స్ సైబర్ క్రైమ్స్ పై అవగాహన కల్పించిన మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ మధుకర్ స్వామి
(జనం న్యూస్ చంటి జులై.1) ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని విద్యార్థులను ఉద్దేశించి విద్యార్థులు క్రమశిక్షణగా మెదగాలని మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ మధుకర్ స్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ప్రవేట్ ఫంక్షన్ హాల్లో అఖిల రాజ్ ఫౌండేషన్…
ఎనిమిది మంది పాత నేరస్తుల బైండోవర్
జనం న్యూస్ జులై 01 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ జిల్లా ప్రోహిబిషన్ & ఎక్సైజ్ అధికారి బి.జ్యోతి కిరణ్ అదేశాల మేరకు కాగజ్ నగర్ మండలములో గతములో నాటుసారాయి మరియు దేశిదారు అమ్ముతు పట్టుబడిన ఎనిమిది మంది పాత నేరస్తులను…
మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందాం’: జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
జనం న్యూస్ జులై 01 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో చెట్లు ప్రగతికి మెట్లు అని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీవో. కార్యాలయంతో పాటు క్రీడ పాఠశాలల్లో ఆవరణలో చేపట్టిన వన్ మహోత్సవం కార్యక్రమంలో…