• August 29, 2025
  • 49 views
అధైర్య పడొద్దు అండగా ఉంటాం

పునరావాస కేంద్రాల్లోని బాధితులకు తాసిల్దార్ వేణుగోపాల్ భరోసా బిచ్కుంద. ఆగస్టు 29 జనం న్యూస్ మండలంలో ఎడతెరిపి కురుస్తున్న వర్షాలతో ముంపు ప్రాంతాల్లోనీ ప్రజలు అధైర్య పడద్దని వారికి అండగా ఉంటామని బిచ్కుంద తాసిల్దార్ వేణుగోపాల్ అన్నారు. శుక్రవారం బిచ్కుంద మండలాల్లోని…

  • August 29, 2025
  • 44 views
యూరియా కోసం తెల్లవారుజాము నుండే బారులు తీరిన రైతులు..

ఆందోళన చెందవద్దంటున్న అధికారులు.. జనం న్యూస్, ఆగస్టు 29, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) జగదేవపూర్ యూరియా కోసం రైతన్నలు తిప్పలు పడుతున్నారు. మండలంలోని HACA సర్వీసింగ్ సెంటర్ ,( శివాలయం రోడ్డు పిండి గిర్ని ఎదురుగా…

  • August 29, 2025
  • 61 views
మా వ్యవసాయ పొలంకి అధికారులు న్యాయం చేయాలి

జనం న్యూస్, ఆగస్టు 29, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామం మంద నారాయణ రెడ్డి ఆయనకు ఇద్దరు కుమారులకు ఆయన ఆస్తి సమానంగా ఇవ్వడం జరిగింది. కానీ తన…

  • August 29, 2025
  • 49 views
మండలంలో ఓటరు జాబితా తప్పులను సరి చేయాలి

ఎక్స్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూక్యా, రాజ్ కుమార్ నాయక్ (జనం న్యూస్ ఆగస్టు 29 ప్రతినిధి కాసిపేట రవి ) త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన ఓటర్ లిస్ట్ ప్రక్రియ గ్రామాలలో…

  • August 29, 2025
  • 89 views
యూరియా కోసం తెలంగాణ రైతులు ఎదురుచూపు

జనం న్యూస్ ఆగస్టు 29 ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో రైతు ఆవేదన పట్టించుకోవడం లేదు మహమ్మద్ ఇమ్రాన్ జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు మరియు బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మాదినం శివప్రసాద్ కార్యవర్గ సభ్యులు…

  • August 29, 2025
  • 38 views
ఘననాధుడు కి బి ఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పూజ కార్యక్రమం.

గణాలకు అధిపతి అయిన ప్రథమ దేవుడు వినాయకుడిని పూజించే వినాయక చవితి పర్వదినం హిందువులకు ఎంతో పవిత్రమైనదని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ గణాలకు అధిపతి అయిన ప్రథమ దేవుడు వినాయకుడిని పూజించే…

  • August 29, 2025
  • 33 views
పునరావాస కేంద్రాల్లో బాధితులను పరామర్శించి చీరలు, దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు…..

మద్నూర్ ఆగస్టు 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సహాయక బృందాలు, వాలంటీర్లు, కార్యకర్తల సహకారంతో ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించిన విషయం తెలిసిందే. తాత్కాలిక పునరావాస…

  • August 29, 2025
  • 41 views
కాట్రేను కోన మిత్ర బృందం గచ్చిబౌలిలో…..కర్రీ మ్యాన్ రెస్టారెంట్ ప్రారంభం

జనం న్యూస్ ఆగస్టు 28 ముమ్మిడివరం ప్రతినిధి టీడీపీ సీనియర్ నాయకుడు పీఎస్ఎన్ రాజు(విలేఖరి రాజు) శివ, శివాజీ, మిత్ర బృందం ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలిలో కొత్తగా ఏర్పాటు చేసిన కర్రీ మ్యాన్ “రెస్టారెంట్”ను గురువారం శేరిలింగంపల్లి చైర్మన్ ఎమ్మెల్యే, పీఏసీ…

  • August 29, 2025
  • 37 views
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి! హత్నూర తహసిల్దార్ పర్వీన్ షేక్

జనం న్యూస్.ఆగస్టు28. సంగారెడ్డి జిల్లా. హత్నూర. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ పర్వీన్ షేక్ తెలిపారు.గురువారం ఆమె తన సిబ్బందితో కలిసి హత్నూర మండలంలోని వివిధ గ్రామాల్లోని చెరువు కుంటలను సందర్శించారు అలాగే…

  • August 29, 2025
  • 40 views
మృతుడి కుటుంబానికి 50 కేజీల బియ్యం వితరణ

జనం న్యూస్, ఆగస్ట్ 29, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్) జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కేశవపూర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన పాతకాల శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు 50 కేజీల బియ్యాన్ని అందించి 15వ వార్డు కాంగ్రెస్…