మొంథా బీభత్సం.. 665.69 హెక్టార్లలో పంటల నష్టం…
జనం న్యూస్ 03 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మొంథా తుఫాను కారణంగా జిల్లాలో పలు మండలాల్లో పంటలకు గణనీయమైన నష్టం జరిగినట్లు జిల్లా వ్యవసాయ అధికారి వీటీ రామారావు తెలిపారు.జిల్లాలోని 27 మండలాల్లో పంట నష్టాల అంచనా…
విజయనగరం నుంచి పంచారామాలకు
జనం న్యూస్ 03 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ కార్తీక మాసం పురష్కరించుకుని పంచారామాలు భక్తులు దర్శించుకోవడానికి విజయనగరం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు డీఎం జె.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం పంచా…
బస్సు చక్రాల కింద నలిగిన బతుకు
జనం న్యూస్ 03 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ గంట్యాడ మండలం కొత్తవెలగాడ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చౌడవాడ దాలినాయుడు( డెబ్బై) మృతి చెందాడు. మృతుడు తన స్వగౌమం కొత్తవెలగాడ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు బస్సు…
అనారోగ్యంతో విద్యార్థి మృతి
జనం న్యూస్ కల్లూరు/ఖమ్మం జిల్లా బ్యూరో నవంబరు 2 : మండల పరిధి చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన కామా శరత్ బాబు నాగమణి దంపతులకు జన్మించిన ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు నరేష్ (20) చిన్న కుమారుడు అయినటువంటి ప్రవీణ్ (18)…
సాయిబాబా మందిరంలో వార్షికోత్సవ వేడుకలు…
జనం న్యూస్ నవంబర్ 2 నడిగూడెం మండల కేంద్రంలోని శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం 24వ వార్షికోత్సవ వేడుకలు నవంబర్ 3 తేది నుంచి 5 తేది వరకు జరగనున్నాయి. 3న సాయి సత్య వ్రతాలు, 4న సుప్రభాత సేవ, సాయినామ…
గ్రామ సింహాలతో బయందోళనలు
(జనం న్యూస్ 2 నవంబర్ ప్రతినిధి కాసి పేట రవి ) భీమారం మండల కేంద్రంలో గ్రామ సింహాలు కుక్కలు ఎక్కువగా పెరిగి ప్రజలను తీవ్ర ఇబ్బందుల గురిచేస్తున్నాయి మండలంలోని పలు గ్రామంలో కుక్కల శౌర్య విహారంతో గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు…
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలి..!
జనంన్యూస్. 02.నిజామాబాదు. రురల్. ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యవసాయ రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. రైతు పంటలకు గిట్టుబాటు…
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సేవలు భేష్…
జనం న్యూస్ నవంబర్ 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం నియోజవర్గ అధికారులకు సిబ్బందికి ప్రజలకు కితాబు ఇచ్చిన ఎమ్మెల్యే బుచ్చిబాబు*మొంథా తుఫాను సమయంలో ప్రజల రక్షణ కోసం అంకితభావంతో పనిచేసిన ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు.మీ సేవలు…
కారును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు కారు డామేజ్ ఎలాంటి ప్రమాదం లేదు
జనం న్యూస్ 02 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జై జోగులాంబ గద్వాల జిల్లా ఐజ రోడ్డు రైల్వే ట్రాక్ పై ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటున్న కారు యజమాని ఐజా…
అమరులైన పోలీసులకు చిత్ర నివాళి
జనం న్యూస్, నవంబర్ 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ: దేశ శాంతి భద్రతలో భాగంగా మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ పోలీస్ శాఖలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ, అల్లరి మూకలు, సంఘ విద్రోహ శక్తులు, నక్సలైట్లు, స్మగ్లర్లు, రౌడీలు,…












