జనం న్యూస్ అక్టోబర్ 10 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నేటితో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి నాయకులకు కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారని,…
జనం న్యూస్ అక్టోబర్ 10 నడిగూడెం మండల కేంద్రంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం కస్తూరిబా బాలికల విద్యా నిలయంలో విద్యార్థినులకు మానసిక ఆరోగ్యం పై నడిగూడెం పల్లె దవాఖాన డాక్టర్ హరినాథ్ అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 10 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు…
బిచ్కుంద అక్టోబర్ 10 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని బండ రెంజల్ గ్రామంలో శుక్రవారం నాడు వరి పంటలను పరిశీలించడం జరిగింది. ఈ క్షేత్ర సందర్శనలో వరిలో మాని పండు తెగులు, పొట్ట కుళ్ళు తెగులు మరియు సుడిదోమ…
వసూళ్లే ధ్యేయంగా పెట్టుకున్న స్థానిక లీడర్ అధికారులు సైతం ఆయన కుప్పట్లోనే.. వాల్టా చట్టానికి తూట్లు.. చోద్యం చూస్తున్న జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పర్యావరణ అధికారులు అక్రమ నిర్మాణాలకు ఎల్బీనగర్ జోన్ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ కేరాఫ్ అడ్రస్ గా మారింది. దీనికి…
జనం న్యూస్,అక్టోబర్ 10,అచ్యుతాపురం: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో మరో చారిత్రక మైలురాయిని అధిగమించారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి, ముఖ్యమంత్రిగా నేటితో (అక్టోబరు…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 10 కంపెనీ నుండి వెలువడుతున్న కెమికల్ వాసనతో గ్రామ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నేషనల్ హైవేపై ప్రయాణించే వాహనదారులు కూడా ఆ వాసనతో అల్లాడిపోతున్నారు.స్థానికులు చెబుతున్న ప్రకారం, రాత్రి వేళల్లో…
జనం న్యూస్ అక్టోబర్ 10 కుకట్పల్లి శ్రీనివాసరెడ్డి ఫతేనగర్ డివిజన్లో శివాలయంలో శుక్రవారం దత్తాత్రేయ హోమం కాంగ్రెస్ నాయకుడు నరసింహ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిపిసిసి ఉపాధ్యక్షుడు మరియు జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ &కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ…
జనం న్యూస్ అక్టోబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ తగ్గించడం వల్లవ్యాపారులకు,కొనుగోలుదారులకు సౌలభ్యం ఏర్పడిందని జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కాట్రేనికోనలో శుక్రవారం సాయి హోమ్ నీడ్స్ వద్ద…
ముఖ్యఅతిథిగా హాజరైన నాబార్డ్ డీ.డీ.యం. కృష్ణ తేజ జనం న్యూస్ అక్టోబర్ 10 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచెడు మండలం గౌతపూర్,మరిరు ఫైజాబాద్ గ్రామలలో ,చిలిపి చెడు రైతు ఉత్పత్తి దారుల సంఘం (ఎఫ్. పీ.ఓ) ఆధ్వర్యంలో…