ఉచిత పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలి
జనం న్యూస్ జూలై 1 నడిగూడెం విద్యార్థులకు ఇంటర్ బోర్డు సరఫరా చేసిన ఉచిత పాఠ్యపుస్తకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించాలని స్థానిక కేఎల్ఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డి.విజయ నాయక్ అన్నారు మంగళవారం కళాశాల ఆవరణలో…
బిచ్కుంద లో హర్ సైనిక్ ఘర్ తిరంగా….
బిచ్కుంద జూలై 1 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో హర్ సైనిక్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఎక్స్ ఆర్మీ ఐ జి ఆఫీస్ సీఐ శివ నాథుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సైన్యంలో ఎంపికైన సైనికుల కుటుంబాలకు సైనికులకు…
బిచ్కుంద ఏరియా ఆసుపత్రిలో డాక్టర్స్ డే….
బిచ్కుంద జూలై 1 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో బిచ్కుంద ఏరియా ఆసుపత్రిలో సూపర్డెంట్ డాక్టర్ కాళిదాసు ఆధ్వర్యంలో డాక్టర్స్ డే ఘనంగా నిర్వహించారు డాక్టర్స్ కాళిదాసు గారిని శాలువాతో సన్మానం చేశారు అదేవిధంగా…
ఆయిల్ పామ్ తోటల సాగుతో అధిక ఆదాయం
జనం న్యూస్ జూలై 02 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- దీర్ఘ కాలం పంట అయినా ఆయిల్ పామ్ తోటలను సాగుచేసి నెలనెల నికర ఆదాయం పొందాలని పతంజలి ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మునగాల మండల పరిధిలోని…
.గ్రామంలో స్వచ్ఛ సర్వేక్షన్ పరిశీలించిన అధికారులు
జనం న్యూస్ జులై 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ 2025లో భాగంగా స్వచ్ఛతపై గ్రామాల్లో ర్యాంకింగ్ ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించి స్వచ్ఛత స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా మండలం లోని…
సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి సిగాచి పరిశ్రమను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్
భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోండి ఇస్నాపూర్లో ప్రభుత్వ ట్రామా కేర్ ఏర్పాటు చేయండి అసంఘటితరంగ కార్మికులకు ప్రమాద బీమా కల్పించండి జనం న్యూస్ జూలై 01 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు సిగాచి పరిశ్రమ దుర్ఘటనను ఒక గుణపాఠంగా తీసుకుని…
హ్యాపీ డాక్టర్స్ డే డాక్టర్ యోబు సార్ : తెల్ల హరికృష్ణ, పిఎల్ ప్రసాద్
జనం న్యూస్ జూలై 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాసరెడ్డి డాక్టర్స్ డే సందర్భంగా కూకట్ పల్లి రాందేవ్ రావు హాస్పిటల్ లో నిర్వహిస్తున్న డాక్టర్స్ డే సెలబ్రేషన్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ, పిఎల్…
మహాన్యూస్ ఛానల్ పై దాడిని ఖండించిన హత్నూర జర్నలిస్టులు. తహసిల్దార్ కు వినతిపత్రం అందజేత
జనం న్యూస్. జూన్ 30. సంగారెడ్డి జిల్లా. హత్నూర. అటు ప్రజలకు,ఇటు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ సమాజంలో ప్రజలకు జరిగే అన్యాయాలను గుర్తించి గొంతెత్తి నిలదీస్తున్న మీడియా సంస్థలపై దాడి చేసిన వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని హత్నూర…
కృతిమ అక్రమ ఇసుక డంపును స్వాధీన పరుచుకున్న. హత్నూర తహసిల్దార్ పర్వీన్ షేక్
జనం న్యూస్. జూన్ 30. సంగారెడ్డి జిల్లా. హత్నూర. హత్నూర మండలంలోని మంగాపూర్ గ్రామ శివారులో అక్రమ కృత్రిమ ఇసుక డంపులను తహసిల్దార్ పర్వీన్ షేక్. రెవెన్యూ సిబ్బందితో కలిసి సోమవారం స్వాధీనం చేసుకున్నారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మంగాపూర్ గ్రామానికి…
హనుమాన్ టెంపుల్ కు విరాళం ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.
జనం న్యూస్ జూలై 1, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గము పూడూరు మండలంలోని బార్లపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయబోయే శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం కు తన వంతు సహాయంగా ఒక లక్ష రూపాయలు విరాళం అందజేసిన పరిగి మాజీ శాసనసభ్యులు…