• October 10, 2025
  • 39 views
దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు… బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు

జనం న్యూస్ అక్టోబర్ 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి పవిత్రమైన దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలుగా వెలుగొంందుతున్నాయని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు అన్నారు. వెంకటేశ్వర నగర్‌లో గల శ్రీ అభయాంజనేయ స్వామి సమేత శ్రీ కోదండరామాలయం…

  • October 10, 2025
  • 38 views
మెడికల్ కళాశాలలు ప్రభుత్వమే నడపాలి.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 10 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 గిరిజన విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ఇవ్వడం పై హర్ష వ్యక్తం. గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్. కూటమి…

  • October 10, 2025
  • 38 views
సంచార కేంద్రం ద్వారా హెచ్ ఐ వి పరీక్షల కార్యక్రమం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 10 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాలు మేరకు, గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు…

  • October 10, 2025
  • 105 views
తడ్కల్ క్లస్టర్ పరిధిలోని అంగన్వాడిలా పోషణ మాసం

ఐసిడిఎస్ తడ్కల్ క్లస్టర్ సూపర్వైజర్ సుజాత సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామ సచివాలయంలో శుక్రవారం పోషణ మాసం,కార్యక్రమాని ఐసిడిఎస్ సూపర్వైజర్ రాథోడ్ సుజాత,క్లస్టర్ పరిధిలోని అంగన్వాడి టీచర్లతో కలిసి దీపారాధనతో ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడి…

  • October 10, 2025
  • 34 views
ఏసీబీకి… చిక్కిన చిట్యాల తహసిల్దార్ కృష్ణ

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 10 భూ భారతి పట్టా భూమిని మ్యుటేషన్ చేయడానికి, సర్వే నివేదికను పోలీసులకు పంపించడానికి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్ నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో…

  • October 10, 2025
  • 144 views
కాంగ్రెస్ ఎమ్మెల్యేకసిరెడ్డి నారాయణ రెడ్డికళాశాలలో చోరీకోటి రూపాయల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలో ఉన్న కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి చెందిన బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో చోరీకి పాల్పడ్డ దొంగలు కోటి రూపాయల నగదు దొంగలిచినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసిన సిబ్బంది

  • October 10, 2025
  • 67 views
బస్ భవన్ వద్ద ఉద్రిక్తత… బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఇబ్రహీంపట్నం దండెం రాంరెడ్డి అరెస్ట్

{10.10.2025} జనం న్యూస్ పెంచిన బస్ చార్జీలను తగ్గించాలని బిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు చలో బస్ భవన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి వందలాది కార్యకర్తలతో బస్ భవన్ కు వెళ్లి నిరసన తెలుపుతున్న బిఆర్ఎస్ రాష్ట్ర…

  • October 10, 2025
  • 32 views
ఘనంగా గ్యార్వి లోపాల్గొన్న అనిల్ కుమార్ యాదవ్

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 10 శేరిలింగంపల్లి నియోజకవర్గం 106 డివిజన్ పరిధిలోని లింగంపల్లి గ్రామన్ని గ్యార్వి సందర్భంగా దర్గాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ పాల్గొని ప్రత్యేక…

  • October 10, 2025
  • 39 views
తడ్కల్ క్లస్టర్ పరిధిలోని అంగన్వాడిలా పోషణ మాసం

ఐసిడిఎస్ తడ్కల్ క్లస్టర్ సూపర్వైజర్ సుజాత జనం న్యూస్,అక్టోబర్ 10,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామ సచివాలయంలో శుక్రవారం పోషణ మాసం,కార్యక్రమాని ఐసిడిఎస్ సూపర్వైజర్ రాథోడ్ సుజాత,క్లస్టర్ పరిధిలోని అంగన్వాడి టీచర్లతో కలిసి దీపారాధనతో ఘనంగా ప్రారంభించారు.ఈ…

  • October 10, 2025
  • 33 views
సూపర్- 8 ప్రీమియం లీగ్ టోర్నమెంట్

అందోల్. అక్టోబర్. 10 (జనంన్యూస్) జోగిపేట్ పట్టణ పరిధిలో గల ఎన్టీఆర్ స్టేడియంలో బి ఆర్ ఎస్ యువ నాయకుడు జిన్నా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో క్రికెట్ క్రీడా ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రికెట్ ఉత్సవాలు ఈనెల 9…