గుడి, మసీద్ లకు ఇబ్బంది లేకుండా రహదారి అలైన్ మెంట్ మార్చండి ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 4 రిపోర్టర్ సలికినీడి నాగరాజు బొప్పూడి ప్రజల మనోభావాలను గౌరవించి రహదారి నిర్మాణం చేపట్టండి : ప్రత్తిపాటి. గ్రామస్తులు, రైతుల సమస్యల్ని గతప్రభుత్వం పట్టించుకోలేదు : పుల్లారావు కూటమిప్రభుత్వం జాతీయరహదారుల నిర్మాణాన్ని వేగవంతం…
బీజేపీ ప్రభుత్వంలో మైనార్టీలకు రక్షణ కరువైంది
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 4 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ప్రధాని మోదీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని సీపీఐ ఏరియా ఇన్చార్జి కార్యదర్శి తాళ్లూరి బాబురావు అన్నారు.…
పేదలకు సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అందేలా చర్యలు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ఒక వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం సరఫరా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రారంభించిన ప్రభుత్వ విప్ జనం న్యూస్ , ఏప్రిల్ 05, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పేదలకు సంక్షేమ పథకాలు సంపూర్ణంగా…
తెల్ల రేషన్ కార్డు తో దరఖాస్తు చేసుకోవచ్చు?
జనం న్యూస్, ఏప్రిల్ 5 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) హైదరాబాద్ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ,…
వామనరావు దంపతుల హత్య కేసును నేడు విచారించిన ధర్మాసనం
జనం న్యూస్, ఏప్రిల్ 5 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో సంచారం సృష్టించిన గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఎంఎం సుందరేష్,…
హైదరాబాద్లో దంచి కొట్టిన వాన మరో నాలుగు రోజులు భారీ వర్షాలు
జనం న్యూస్, ఏప్రిల్ 5( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) తెలంగాణలో వాన విలయం ఘోరమైన ప్రమాదాలు ఐదుగురి మృతి వ్యవసాయానికి గట్టి దెబ్బ మరో నాలుగు రోజులు వర్ష సూచన ప్రభుత్వం అప్రమత్తం తెలంగాణలో అకాల…
అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతం చేసిన వైద్య బృందానికి అభినందనలు – జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
జనం న్యూస్, ఏప్రిల్ 05, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ట్విన్స్ డెలీవరి ఆపరేషన్ వంటి అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా జిల్లా ఆసుపత్రిలో నిర్వహించినందుకు గాను వైద్య బృందాన్ని జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అభినందిస్తూ శుక్రవారం…
ఆక్వా రైతు మిత్రులకు నాదో మనవి…
జనం న్యూస్ ఏప్రిల్ 4 ముమ్మిడివరం ప్రతినిధి ప్రస్తుత పరిస్థితి అమెరికా టాక్స్ విధానం లో మార్పు రాగానీ… అఘామేఘాలు మీద రొయ్యలు రేటు లో సిండికేట్ వారు మార్పు తీసుకువొచ్చారు. కానీ 9 నెలలు క్రిందట హరిత విప్లవం పేరిట…
ఈనెల 27న బహిరంగ సభ బి ఆర్ ఎస్ రాజతోత్సవ సభను విజయవంతం చేయండి..
అన్ని గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా బహిరంగ సభకు తరలి రావలసిందిగా విజ్ఞప్తి. మాజీ ఎమ్మెల్యే ఓడితల సతీష్ కుమార్.. జనం న్యూస్ 04 ఏప్రిల్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఈ సందర్భంగా సత్య సాయి గార్డెన్ లో…
.డిసివో కలిసిన పిఏసియస్ వైస్ చైర్మన్
జనం న్యూస్ ఏప్రిల్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం హన్మకొడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇటీవలే మంచిర్యాల జిల్లా నుండి హనుమకొండ జిల్లా నూతన డిసివో గా పదవీ బాధ్యతలు చేపట్టిన బొక్క సంజీవరెడ్డి ని…