రోగులకు పండ్లు పంపిణీ చేసిన అధికారులు
జనం న్యూస్ జనవరి 24 శాయంపేట మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజ్వల్ క్షేత్ర సిబ్బంది పోతు సునీల్ ఆధ్వర్యంలో బీసీ ఐ హెచ్ అండ్ ఎం మేనేజర్ ఇన్నారెడ్డి జన్మదిన సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ…
ఎంపీడీవో ఫణి చంద్ర కు వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు
జనం న్యూస్ జనవరి 24 శాయంపేట మండలంలోని గోవిందాపూరం గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ ముప్పు చంద్ర శేఖర్ ను విధుల నుండి తొలగించాలని గ్రామస్తులు ఎంపీడీవో ఫణి చంద్ర కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా గోవిందాపురం గ్రామస్తుడు దుగ్యాల…
40 లీటర్ల నాటు సారా స్వాధీనం
జనం న్యూస్ జనవరి 24 శాయంపేట మండలంలోని సూర్యనాయక్ తండ గ్రామంలో ఎక్ష్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు 40 లీటర్ల నాటు సారా ను స్వాధీనం చేసుకున్నారు నాటు సారా తయారీకి నిల్వ ఉంచిన 500 లీటర్ల చెక్కర పానకాన్ని ద్వసం…
ప్రజా పాలనా ??? లేక నిర్బంధ పాలనా??? : మాజీ కార్పోరేటర్ తూము శ్రావణ్ కుమార్
జనం న్యూస్ జనవరి 24 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- సమస్యలపై ప్రజల పక్షాన కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వారితో పాటు, తమను అక్రమ నిర్బంధం చేస్తుందని మూసాపేట్ మాజీ కార్పోరేటర్ తూము…
కానిస్టేబుల్స్ ఎంపిక ప్రక్రియలో పి.ఈ.టి.ల సేవలు అభినందనీయం
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 24 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:-పోలీసు పరేడ్ గ్రౌండులో నిర్వహించిన స్టెఫెండరీ పోలీసు కానిస్టేబులు ఉద్యోగ నియామకాల ప్రక్రియలో పాల్గొన్న పి.ఈ.టి.ల సేవలను జిల్లా ఎస్పీ వకుల్…
చంద్రబోస్ పోరాట స్ఫూర్తిని ప్రతీ ఒక్కరూ అలవర్దుకోవాలి
జనం న్యూస్ 24 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాట స్ఫూర్తిని ప్రతీ ఒక్కరూ అలవర్చుకోవాలని జనసేన నాయకులు అవనాపు విక్రమ్ గురువారం అన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు చంద్రబోస్ జయంతిని పురష్కరించుకుని విజయనగరం బాలాజినగర్…
సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి
జనం న్యూస్ 24 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు విజయనగరం టీడీపీ కార్యాలయంలో గురువారం సర్వేయర్ల వినతిపత్రం అందజేశారు. సర్వే అధికారి సరెండర్ రద్దు చేసి ఉప సర్వే…
సైనిక్ స్కూల్ విద్యార్థి ఆచూకీ లభ్యం
జనం న్యూస్ 24 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్:- గోపికృష్ణ పట్నాయక్ కోరుకొండ సైనిక్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న ఉత్కర్డ్ మోహన్ బనార్కర్ ఈనెల 19న విజయనగరం రైల్వే స్టేషన్లో అదృశ్యమైన సంగతి తెలిసిందే. దీంతో విజయనగరం రూరల్ పోలీస్…
ఎన్టీఆర్ పౌరుషం,చంద్రబాబు రాజకీయ చతురతతో లోకేశ్ ముందుకు సాగుతున్నారు మాజీమంత్రి ప్రత్తిపాటి.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 23 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- లోకేశ్ 42వ జన్మదినం సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన మాజీమంత్రి ప్రత్తిపాటి. లోకేష్ ఫేస్ మాస్క్ లతో యువత నిర్వహించిన భారీ బైక్…
అర్హులకు అన్యాయం జరగదు..
మండల ప్రజలకు కొప్పుల జైపాల్ రెడ్డి భరోసా. జనం న్యూస్ జనవరి 24 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రవేశపెట్టిన ఇందిరమ్మ గృహాలు,రేషన్ కార్డులు, ఇందిరమ్మ భరోసా, రైతు భరోసా పథకాలను…