టీడీపీ నేతలను నిలదీయండి:
వైసీపీ స్టేట్ ఆర్టీఐ విభాగం జనరల్ సెక్రటరీ మాజీ ఎంపీపీ కడప వంశీధర్ రెడ్డి. బేస్తవారిపేట ప్రతినిధి, జూన్ 28 (జనం న్యూస్): ఏపీ: టీడీపీ నేతలు ఇళ్లకి వచ్చినప్పుడు వాళ్లిచ్చిన హామీల అమలుపై ప్రజలు నిలదీయాలని వైసీపీ నేత కడప…
పీజేఆర్ పేరును ఫ్లై ఓవర్ కు పెట్టడం అభినందనీయం
ఈ ప్రాంత అభివృద్ధికి పీజేఆర్ ఎనలేని కృషి చేశారు నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు కూకట్ పల్లి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి జనం న్యూస్ జూన్ 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి…
ప్రభుత్వ పాఠశాలలలో PDSU విద్యార్థి సంఘం సర్వే..!
జనంన్యూస్. 28.సిరికొండ.ప్రతినిధి. ప్రభుత్వ విద్య సంస్థలలో పిడి ఎస్ యూ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా. నిజామాబాదు. రూరల్. నియోజకవర్గం లోని సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో PDSU మండల కమిటీ ఆధ్వర్యంలో సర్వే…
అధికారులను కలిసిన బంజారా సంఘ నాయకులు..!
జనంన్యూస్. 28.సిరికొండ. ప్రతినిధి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండలం లోని నూతనంగా సిరికొండ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షులు గా బాదావత్ రూప్ సింగ్ మరియు కార్యదర్శి రవి నాయక్ ఎన్నికైన సందర్భంగా. సిరికొండ. పలువురు…
మానవతా దృక్పథం చాటుకున్న మహేష్…
జనం న్యూస్,జూన్ 29 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) జగదేవపూర్ మండల పరిధిలోని కొండాపూర్ గ్రామానికి చెందిన తిగుల్ల రాజు వారం రోజుల క్రితం అప్పుల బాధ తో ఆత్మహత్య చేసుకున్నాడు, కష్ట కాలం లో ఉన్న…
చలో నిజామాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు
( జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్) జనం న్యూస్, జూన్ 28, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ నాయకత్వంలో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న…
న్యావనంది. రావుట్ల లో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీలు..!
జనంన్యూస్. 28.సిరికొండ. ప్రతినిధి. నిజామాబాద్ రూరల్నియోజకవర్గం లోని సిరికొండ మండలం. న్యావనంది మరియు రావుట్ల గ్రామల లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి MRPS జిల్లా ఇన్చార్జ్ కుడాల స్వామి మరియు MRPS సిరికొండ మండల అధ్యక్షులు మొట్టల దీపక్. నక్క…
అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న పంచాయతీ కార్యదర్శి సుభాష్
జనం న్యూస్ జూన్ 28 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు మండలం ఇంద్రేశం గ్రామం రింగ్ రోడ్ సమీపంలో ఉండడంతో భూముల ధరలు అమాతం పెరిగిపోయి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. గ్రామపంచాయతీ నిబంధన ప్రకారం జి ప్లస్ టు పర్మిషన్లు ఉంటాయి.…
పున్నయ్య మృతి పార్టీ కి తీరని లోటు..
జనం న్యూస్ జూన్ 27 నడిగూడెం గత కొంత కాలంగా అనారోగ్యం తో బాధ పడుతూ మృతి చెందిన రామాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుక్కడపు పున్నయ్య పార్దివ దేహానికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు…
సీఎం ఆర్ఎఫ్ ఆర్థిక సహాయం పేదలకు కొండంత అండ..
కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో. జనం న్యూస్ 28 జూన్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని జిలుగుల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తౌటం నరేందర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ…