పంచాయతీలో మోడల్ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయాలి
జనం న్యూస్ 22 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్… రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పంచాయతీలో ఒక మోడల్ ప్రైమరీ పాఠశాలను ఏర్పాటు చేయాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మోడల్ పాఠశాల ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో…
జిల్లా పోలీసు కార్యాలయ ఆధునీకరణకు చర్యలు చేపడతాం
రాష్ట్ర హోంశాఖామాత్యులు శ్రీమతి వంగలపూడి అనిత జనం న్యూస్ 22 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్… రాష్ట్ర హెూం శాఖామాత్యుల శ్రీమతి వంగలపూడి అనిత గారు జిల్లా పోలీసు కార్యాలయాన్ని జనవరి 21న సందర్శించి, పోలీసుల నుండి గౌరవ…
సజావుగా కొనసాగుతున్న కానిస్టేబులు ఉద్యోగాల నియామక ప్రక్రియ
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 22 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్… స్టెఫెండరీ పోలీసు కానిస్టేబులు ఉద్యోగ నియామకాలకు ప్రాధమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పి.ఎం.టి. మరియు పి.ఈ.టి. పరీక్షల ప్రక్రియ…
ప్రభుత్వ శాఖలపై మంత్రి అనిత సమీక్ష
జనం న్యూస్ 22 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్… జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి, రెవెన్యూ, డ్వామా కార్యక్రమాలపై ఆమె సమీక్ష…
ఆశ, అత్యాశలే సైబర్ నేరగాళ్ల ఆయుధాలు.
డబ్బులు పోయాక బాధపడడం కంటే అవగాహనతో వ్యవహరించి జాగ్రత్త పడండి. సాంకేతిక వినియోగం ఎక్కువ కావడం వల్ల సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోంది ప్రజలు ఈ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి జనం న్యూస్ జనవరి 23 మునగాల మండల ప్రతినిధి…
నేటితో ముగియనున్న శ్రీ చాముండేశ్వరి 42వ వార్షికోత్సవములు
శ్రీ చాముండేశ్వరి సేవా సమితి శాత మండల్ ఆధ్వర్యంలో శ్రీ చాముండేశ్వరి దేవి 42వ వార్షికోత్సవం సందర్భంగా బాలాజీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచితంగా వైద్య శిబిరము జనం న్యూస్ జనవరి 21 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చిట్కుల్…
సౌత్ ఇండియా ఉమెన్ ఇన్స్పిరేషనల్ అవార్డును స్వీకరించిన శిరీష సత్తూర్
జనం న్యూస్ జనవరి 21 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి శ్రీ శారద ఎడ్యుకేషనల్ సొసైటీ వాళ్ళు బిర్లా ప్లానిటోరియంలో నిర్వహించిన సౌత్ ఇండియన్ ఉమెన్ ఇన్స్పిరేషనల్ అవార్డ్స్ 2025 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మరియు అవని స్వచ్ఛంద సంస్థకు…
కొప్పిశెట్టి దినేష్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు సంధ్య
జనం న్యూస్ జనవరి 21 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి సముచిత స్థానం దక్కుతుంది- కొప్పిశెట్టికూకట్పల్లి నియోజకవర్గానికి మహిళా బి బ్లాక్ అధ్యక్షురాలిగా నూతనంగా నియమింపబడ్డ మిట్టకోలు సంధ్య ఈరోజు మర్యాదపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు…
అప్పుల బాధతో ఒకేరోజు నలుగురు యువ రైతులు ఆత్మహత్య
జనం న్యూస్ 21 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా బోరు బావుల్లో నీళ్లు పడక అప్పులు భారమై ముగ్గురు, రుణమాఫీ కాక మనస్తాపంతో ఒకరు ఆత్మహత్య జోగులాంబ గద్వాల్ జిల్లా –…
పశు మిత్రల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
పశు మిత్రల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెలిశాల క్రిష్ణమాచారి జనం న్యూస్ జనవరి 20 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం సిఐటియు కార్యాలయంలోని పశుమిత్రల యూనియన్ సి.ఐ.టి.యు ఆధ్వర్యములో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం…