డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి
జనం న్యూస్ జనవరి 21 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ : సూర్యాపేట ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ ఆదేశాల మేరకుసోమవారం కోదాడ టౌన్ సీఐ రాము కోదాడ పట్టణంలోని కె ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల లో…
నాపై తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్య తీసుకోవాలి..
జనం న్యూస్// 20 //జనవరి // జమ్మికుంట // కుమార్ యాదవ్..జమ్మికుంట మండలంలోని కోరపెల్లి గ్రామానికి చెందిన ( వెంకటేశ్వర్ల పల్లి ) బోయిని సమ్మయ్య మాజీ సర్పంచ్ పై, కొందరు వ్యక్తులు, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసత్యపు ఆరోపణలతో,…
ప్రగతి నర్సింగ్ హోమ్ కు 50 వసంతాల ప్రస్థానం.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 20 రిపోర్టర్ సలికినిడి నాగరాజు : డాక్టర్ కొల్లా రాజమోహనరావు, ఆయన సతీమణి ప్రారంభించారు.రేగు చెట్టు ఆసుపత్రిగా పేరు పొందుతున్న వైనం.డాక్టర్ అమర్ కు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం,ప్రజా సంఘాల నాయకులు…
గ్రంధాలయాల అభివృద్ధి కి కృషి చేస్తాజిల్లా గ్రంధాలయాల చైర్మన్ ఎం. డి ఉరు రెహమాన్
జనం న్యూస్ గుండాల మండలం జనవరి. 20.పి. యాదగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం లోని స్థానిక గ్రంధాలయం ను జిల్లా పర్శషత్ ఉన్నత పాఠశాల ను జిల్లా గ్రంధాలయాల సoస్త చైర్మన్.ఎం. డి. అవేష్ ఉర్ రహమాన్…
ఈనెల 26 నుంచి రైతు భరోసా, ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి.
జనం న్యూస్ జనవరి 20, : వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం లో 149 లక్షల ఎకరాలకు రైతు భరోసా వస్తుందని, పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో మూడు హామీలను…
తడ్కల్ విజయ డైరీ 25 లక్షల పెండింగ్ పాల బిల్లులను చెల్లించాలని పాడి రైతుల నిరసన
పాడి రైతులు తడ్కల్ బిఎంసియు ముందు నిరసన,రాస్తారోకో జనం న్యూస్,జనవరి 20,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని విజయ డైరీ బిఎంసియు ముందు తమ పాల పెండింగ్ బిల్లులను అందజేయాలని పాడి రైతులు ఆదివారం బీఎంసీయు ముందు నిరసన,డాక్టర్…
ప్రజా పాలనలో తీసుకున్న దరఖాస్తులు ఏమైనాయి ఎక్కడికిపోయినాయి?
జనం న్యూస్ 20 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా పదేపదే రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకోవడం ప్రజలను మోసం చేయడమేబీఆర్ఎస్ జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ప్రతి…
నారా లోకేష్ డిప్యూటీ సీఎం టీడీపీ ఇష్యూ జనసేనకేం సంబంధం?
జనం న్యూస్ 20 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ను ఆ పార్టీ నేతలు ఒకరి తర్వాత ఒకరు…
సైనిక్ గ్రూప్ ద్వారా ఉచిత పుస్తకాల పంపిణీ
జనం న్యూస్ 20 ఆలేరు యాదాద్రి జిల్లా (మండల్ రిపోర్టర్ ఎండీ జహంగీర్ ) ఆలేరు పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆదివారం రోజున సైనిక్ గ్రూప్ ద్వారా స్థానిక ఎస్ హెచ్ ఓ రజనీకర్ చేతుల మీదుగా పేద…
పల్లె పోరుకు అంతా సిద్ధం.. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా పోటీకి రెడీ అంటున్న ఆశావహులు..!!
జనం న్యూస్ 19 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా పోలింగ్ బూత్ల నుంచి నోడల్ ఆఫీసర్ల వరకు నియామకం..రిజర్వేషన్ల కోసం ఎదురుచూపులుసంగారెడ్డి/మెదక్/సిద్దిపేట : ఉమ్మడి మెదక్ జిల్లాలో పంచాయతీ పోరుకు అధికార…