ఆశ, అత్యాశలే సైబర్ నేరగాళ్ల ఆయుధాలు.
డబ్బులు పోయాక బాధపడడం కంటే అవగాహనతో వ్యవహరించి జాగ్రత్త పడండి. సాంకేతిక వినియోగం ఎక్కువ కావడం వల్ల సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోంది ప్రజలు ఈ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి జనం న్యూస్ జనవరి 23 మునగాల మండల ప్రతినిధి…
నేటితో ముగియనున్న శ్రీ చాముండేశ్వరి 42వ వార్షికోత్సవములు
శ్రీ చాముండేశ్వరి సేవా సమితి శాత మండల్ ఆధ్వర్యంలో శ్రీ చాముండేశ్వరి దేవి 42వ వార్షికోత్సవం సందర్భంగా బాలాజీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచితంగా వైద్య శిబిరము జనం న్యూస్ జనవరి 21 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చిట్కుల్…
సౌత్ ఇండియా ఉమెన్ ఇన్స్పిరేషనల్ అవార్డును స్వీకరించిన శిరీష సత్తూర్
జనం న్యూస్ జనవరి 21 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి శ్రీ శారద ఎడ్యుకేషనల్ సొసైటీ వాళ్ళు బిర్లా ప్లానిటోరియంలో నిర్వహించిన సౌత్ ఇండియన్ ఉమెన్ ఇన్స్పిరేషనల్ అవార్డ్స్ 2025 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మరియు అవని స్వచ్ఛంద సంస్థకు…
కొప్పిశెట్టి దినేష్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు సంధ్య
జనం న్యూస్ జనవరి 21 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి సముచిత స్థానం దక్కుతుంది- కొప్పిశెట్టికూకట్పల్లి నియోజకవర్గానికి మహిళా బి బ్లాక్ అధ్యక్షురాలిగా నూతనంగా నియమింపబడ్డ మిట్టకోలు సంధ్య ఈరోజు మర్యాదపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు…
అప్పుల బాధతో ఒకేరోజు నలుగురు యువ రైతులు ఆత్మహత్య
జనం న్యూస్ 21 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా బోరు బావుల్లో నీళ్లు పడక అప్పులు భారమై ముగ్గురు, రుణమాఫీ కాక మనస్తాపంతో ఒకరు ఆత్మహత్య జోగులాంబ గద్వాల్ జిల్లా –…
పశు మిత్రల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
పశు మిత్రల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెలిశాల క్రిష్ణమాచారి జనం న్యూస్ జనవరి 20 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం సిఐటియు కార్యాలయంలోని పశుమిత్రల యూనియన్ సి.ఐ.టి.యు ఆధ్వర్యములో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం…
విద్యుత్ షాక్ తో విద్యార్థి మృతి
ప్రతినిధి (శ్రీరామ్ నవీన్) తొర్రూర్ డివిజన్ కేంద్రం… మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ దంతాలపల్లి మండల కేంద్రంలోని బొడ్లాడ స్టేజి గోప్యా తండాకు చెందిన భానోతు అనిల్ (18)తండ్రి బాలు పదవ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి. ఆదివారం ఉదయం తమ…
హౌసింగ్ బోర్డ్ ను సృష్టించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే. శేరి సతీష్ రెడ్డి
జనం న్యూస్ జనవరి 20 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డికాంగ్రెస్ పార్టీ వాళ్లను దొంగలంటూ సంబోధించడం సరికాదు 1969 లో హౌసింగ్ బోర్డ్ ప్రారంభించి 1979 లో నిర్మాణాలు ప్రారంభించిందికాంగ్రెస్ ప్రభుత్వంలో వేలాది ఇల్లు నిర్మించిందిటిడిపి అధికారంలోకి రాగానే వేలం ద్వారా…
జోగులాంబ ఆలయం మరియు జమ్ములమ్మ మరియు పాగుంట ఆలయ ఈఓ అధికారిని వెంటనే సస్పెండ్ చెయ్యాలి.
జనం న్యూస్ 20 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా వెంకటేష్ NSUI జిల్లా అధ్యక్షుడు గత కొన్ని సంవత్సరాలనుండి జోగులాంబ ఆలయం మరియు జమ్ములమ్మ మరియు పాగుంట వెంకటేశ్వర స్వామి ఆలయం…
కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లో కూకట్పల్లి నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం
జనం న్యూస్ జనవరి 20 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి : తెలంగాణ చైర్మన్ క్రిస్టియన్ మైనార్టీ ఫైనల్స్ కార్పొరేషన్ దీపక్ జాన్ ఆశీర్వాదంతో కూకట్పల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ బండి రమేష్ పర్యవేక్షణలో కూకట్పల్లి నియోజకవర్గం మాజీ అధ్యక్షులు శేరి సతీష్…