నాలుగు సంవత్సరాల తరువాత తెరుచుకున్న బడి
జనం న్యూస్ జూన్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామం నందు గల ప్రభుత్వ పాఠశాల గత నాలుగు సంవత్సరాల నుండి మూతబడిన గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలను నేడు ఎం ఈ వో గడ్డం…
బిజెపి రాష్ట్ర రధసారధిగా పివిఎన్ మాధవ్ శుభాకాంక్షలు తెలిపిన వీరన్న చౌదరి
జనం న్యూస్ జూన్ 30 ముమ్మిడివరం ప్రతినిధి బిజెపి రాజానగరం అసెంబ్లీ కన్వీనర్ నీరు కొండ వీరన్న చౌదరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు విజయవాడ రాష్ట్ర కార్యాలయంలోఈరోజు నామినేషన్లు స్వీకరణ కార్యక్రమంలో,ఇతరులు ఎవ్వరూ నామినేషన్ వేయకపోవడంతో సీనియర్…
ఏ ఐ బి ఎస్ ఎస్ నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
జనం న్యూస్ జూన్ 29: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం: ఆలిండియా బంజారా సేవా సంఘం నిజామాబాద్ జిల్లా సమన్వయ కమిటీ కన్వీనర్ కేతావత్ యాదగిరి నాయక్ ఆధ్వర్యంలో జిల్లా పట్టణం నిజామాబాద్ బోర్గం పీ గ్రామంలోని కమ్మకాపు ఫంక్షన్ హల్…
బిజెపి రాష్ట్ర రధసారధిగా పివిఎన్ మాధవ్
జనం న్యూస్ జూన్ 30 ముమ్మడివరం ప్రతినిధి బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ ముమ్మిడివరం అసెంబ్లీ కన్వీనర్ గొల్ల కోటి వెంకటరెడ్డిభారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు విజయవాడ రాష్ట్ర కార్యాలయంలోఈరోజు నామినేషన్లు స్వీకరణ కార్యక్రమంలో,ఇతరులు ఎవ్వరూ నామినేషన్…
బిజెపి సంస్థాగత ఎన్నికల్లో ఓటేసి వేసేది వీరే
జనం న్యూస్ జూన్ 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భారతీయ జనతాపార్టీ రాష్ట్ర సంస్థాగత ఎన్నికలు జులై1న అనగా రేపు మంగళవారం జరగనున్నాయి అయితే ఆఎన్నికలలో ముమ్మిడివరం మండలానికి చెందిన ఇద్దరు నాయకులకు ఓట్లు దక్కడం విశేషం. చాలా సంవత్సరాలుగా…
మహా టీవీ ఛానల్ కార్యాలయంపైదాడిహేయనీయం
కాంగ్రెస్ నాయకులు కోట రవి (జనం న్యూస్ .29. జూన్ భీమారం మండలప్రతినిధి కాసిపేట రవి) మంచిర్యాల జిల్లా భీమారం మండలం విలేకరుల సమావేశంలో కోట రవి మాట్లాడుతూపత్రికలు, చానళ్లు.. విషయాలను వెలుగులోకి తెస్తాయి.. వాటిలో తప్పులు ఉంటే కౌంటర్ ఇవ్వాలి..…
ఎస్సెస్సీ టాపర్లను సన్మానించిన ఎమ్మెల్యేలు, కలెక్టర్..!
జనంన్యూస్. 30.నిజామాబాద్,ప్రతినిధి. పదవ తరగతి 2024 – 2025 వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించి టాపర్లుగా నిలిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులను జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్…
డ్రాపౌట్ బడులపై ప్రత్యేక దృష్టి సారించాలి..!
జనంన్యూస్.30. నిజామాబాద్.ప్రతినిధి. డ్రాపౌట్ లు ఎక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి విద్యా శాఖ అధికారులకు సూచించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో అన్ని సర్కారు బడులలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగేలా చొరవ చూపాలన్నారు.…
నర్సాపూర్ లో మెగా జాబ్ మేళా విజయవంతం
1000 ఉద్యోగాలకు 2000 మంది నిరుద్యోగులు హాజరు. 500 మంది నిరుద్యోగులు వివిధ ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపిక. అద్భుతం సృష్టించిన మెగా జాబ్ మేళా* ఆనందం వ్యక్తం చేసిన మెదక్ జిల్లా ప్రజలు. నిరుద్యోగులు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే.…
అవగాహన లేని ఆర్ఎంపీలు ఉన్నారా?
(✍️జనం న్యూస్ 29 జూన్ మండల ప్రతిదీ కాసిపేట రవి ✍️ ) వైద్యం పేరుతో పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాలతో చెలగాటంవాడుతున్నారు.కొంతమంది ఆర్ఎంపీలకు అనుమతులు లేకుండానే మండల గ్రామాలలో నిర్భయంగా వైద్యం చేస్తున్నా ,వైద్య శాఖ అధికారులు…