వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం
జనం న్యూస్ మే 30 చిలిపి చెడు మండల ప్రతినిధి శుక్రవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలోఐ సి ఏ ఆర్ శాస్త్రవేత్తలుమెదక్ జిల్లా చిల్పిచేడ్ మండలంలోని చిట్కుల్ గ్రామంలో పర్యటించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.…
న్యాయము సామాజిక సంస్కరణలు పరిరక్షకరాలు అహిల్యాబాయ్ హోల్కర్ 300 వ జయంతి కార్యక్రమాలు
ఈరోజు కాట్రేనికోన మండలం వేట్లపాలెం లో ముమ్మిడివరం భారతీయ జనతా పార్టీ కన్వీనర్ గోలకోటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో అల్యాబాయ్ యొక్క చరిత్రను తెలియజేస్తూ 300 సంవత్సరాల క్రితమే మహిళలు చైతన్యపరిచి వారికోసం అనేక కార్యక్రమాలను…
తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ ఏర్పాటు
జనం న్యూస్ మే 30 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులుగా దరువు అంజన్న రాష్ట్ర చైర్మన్ గా అన్వోజు వెంకటేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నకరికంటి కిరణ్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఆడి పాడి తెలంగాణ రావడంలో కీలక…
వేసవి శిబిరం ఉత్సాహంతో- పిల్లలలో విజ్ఞానాన్ని నింపిన బ్రహ్మకుమారీస్
జనం న్యూస్:30 మే శుక్రవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; సిద్దిపేట పట్టణం శివాజీ నగర్ లోని బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యంలో మూడు రోజుల (30- 31-జూన్1st) పాటు వేసవి శిబిరం నిర్వహిస్తున్నారు, ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వేసవి…
యువత స్వయం ఉపాధిలో రాణించాలి
వినియోగదారుల మన్ననలు పొందాలి. జైనూర్ మార్కెట్ కమిటి చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్ రావ్ జనం న్యూస్ 30 మే : కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రక్ట్ స్టాఫ్ఫర్. జైనూర్ : యువత ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం కోసం వేచిచూసి…
అభిమానుల మధ్య జగనన్న జన్మదిన వేడుకలు..!
జనంన్యూస్. 30. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ రూరల్ ప్రజల ఆశా కిరణం బిఆర్ఎస్ పార్టీ రూరల్ ఇన్చార్జి బాజిరెడ్డి జగన్మోహన్ అన్న జన్మదిన సందర్భంగా సిరికొండ మండల కార్యకర్తలు మండల ప్రెసిడెంట్ విలేజ్ చైర్మన్లు అందరు కలిసి జన్మదిన వేడుకలు జగనన్న…
డివిజన్ల అభివృద్ధికి కృషి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
93 లక్షల రూపాయల యూజిడి పనులకు శంకుస్థాపన జనం న్యూస్ మే 30 సంగారెడ్డి జిల్లా జిహెచ్ఎంసి పరిధిలోని రామచంద్రపురం, భారతీనగర్, పటాన్చెరు డివిజన్ల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని పటాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్…
నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యం:పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మొదటి విడతలో 2047 మంది లబ్ధిదారులకు ఇళ్ళ మంజూరు నియోజకవర్గం వ్యాప్తంగా 3500 ఇళ్ల మంజూరు.. లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలి.. జనం న్యూస్ మే 30 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదల కోసం ప్రతిష్టాత్మకంగా…
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు — ఎస్సై సంపత్ గౌడ్
జనం న్యూస్- మే 30- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ :– నాగార్జునసాగర్ పరిధిలో నకిలీ విత్తనాలు అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని విజయపురి టౌన్ ఎస్సై సంపత్ గౌడ్ తెలిపారు, వర్షాలు ప్రారంభమై రైతులు…
రైతులకు అండగా నిలిచిన కేంద్ర ప్రభుత్వం
జనం న్యూస్ మే30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం 14 రకాల పంటలకు మద్దతు ధర పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేసి ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం 14 రకాల పంటలకు మద్దతు ధర…