తాటి చెట్టు ప్రమాదం లో మృతి చెందిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి
గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండి రంజిత్ కుమార్.. జనం న్యూస్ // ఏప్రిల్ // 2 // కుమార్ యాదవ్ (జమ్మికుంట).. సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకమైన గండి రంజిత్ కుమార్ గౌడ్…
నిరుద్యోగులకు శుభవార్తప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశం..!
జనంన్యూస్. 02. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 04-04-2025 న తేదీన ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బి. పి మధుసూదన్ రావు గారు తెలియజెసినారు.ఇట్టి ఉద్యోగ మేళాకు…
సామాన్యులకు అందనంత ఎత్తులో పసిడి
జనం న్యూస్ ఏప్రిల్ 02 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బంగారం ధరలు పైపైకి వెళ్తున్నాయి. సామాన్యు లకు అందనంత ఎత్తులో బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నా యి, ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి పది గ్రాముల ధర నిన్న…
వల్బాపూర్ లో సన్న బియ్యం పతకం ప్రారంభం
జనం న్యూస్ // ఏప్రిల్ // 2 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఓడితల ప్రణవ్ బాబు ఆదేశాల, మేరకు చౌక ధరల దుకాణంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని వాలభాపూర్ లో వినవంక మండల్…
చెన్నారెడ్డి పల్లె గ్రామ రైతులు రీసర్వే ని సద్వినియోగం చేసుకోండి తహసీల్దార్ యూ విజయ భాస్కర్.
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 2 తర్లుపాడు మండలం చెన్నారెడ్డి పల్లి గ్రామ ఇలాకా లో గల రెవిన్యూ భూ రీ సర్వే పై తహసీల్దార్ యూ విజయ భాస్కర్ రీ సర్వే అవగాహన ర్యాలీ ని చెన్నారెడ్డిపల్లి గ్రామం…
రేషన్ షాపులను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్..!
జనంన్యూస్. 02. నిజామాబాదు. ప్రతినిధి. జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీలో గల పలు రేషన్ దుకాణాలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిన నేపథ్యంలో, లబ్దిదారులకు…
హెచ్ సి యు భూముల అమ్మకాని నిరసన తెలుపుతున్న మహిళలను అరెస్టు చేసిన పోలీసులు
జనం న్యూస్ ఏప్రిల్ 2 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హెచ్ సి యు భూముల అమ్మకాన్ని నిరసిస్తూ ప్రభుత్వ ఆగడాలను అడగటానికి సిద్ధమైన తెలంగాణ స్టేట్ మహిళా మోర్చా ప్రెసిడెంట్ డాక్టర్ శిల్పా రెడ్డి…
జమ్మికుంట లో ఘనంగా సర్వాయి పాపన్న వర్ధంతి
జనం న్యూస్ // ఏప్రిల్ // 2 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట ) జమ్మికుంట మున్సిపల్ పరిధిలో జమ్మికుంట మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో, సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి…
నిరుపేదలకు కడుపునిండా అన్నము తినాలి
గొప్ప సంకల్పం తో సన్న బియ్యం పతకం అమలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కొరపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి.. జనం న్యూస్ // ఏప్రిల్ // 2 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట).. తెలంగాణ రాష్ట్రంలో…
తిలక్ నగర్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో పాల్గొన్న సీపీ ..
చట్ట విరుద్ధంగా ఎవరు పనిచేసిన ఎవరిని వదిలి పెట్టేది, ఉపేక్షించేది లేదు…..అసాంఘిక కార్యకలపాలకు పాల్పడే వారిని తప్పకుండా జైలు కు పంపిస్తాం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా జనం న్యూస్, ఏప్రిల్ 3,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి: రామగుండం పోలీస్ కమిషనరేట్…