లంచం తీసుకుంటూ పట్టుబడ్డ VRO
జనం న్యూస్ 22 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక వేపాడ మండలం సింగరాయ VROగా పని చేస్తున్న కే.సత్యవతి ఏసీబీ వలలో చిక్కింది. విజయనగరం DSP రమ్య అందించిన వివరాల ప్రకారం.. రెవెన్యూ భూములకు ఓ రైతు ముబేషన్కు…
ఎర్ర జెండా ముద్దుబిడ్డ అమరజీవి కామ్రేడ్ బుగత సూరిబాబుఎర్ర సురీడ మీ పోరాట స్పూర్తితో ప్రజా, కార్మిక పోరాటాలు కొనసాగిస్తాం.ఎర్రసూర్యుడు అమరజీవి కామ్రేడ్ బుగత సూరిబాబు 5 వ వర్ధంతి కార్యక్రమంలో కార్మిక ముఠా జట్లు మేస్త్రీలు.
జనం న్యూస్ 22 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మార్క్సిజం, లెనినిజం అజేయం అని నమ్మి కమ్యూనిజాన్ని ఊపిరిగా భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ), ప్రజా, కార్మిక సంఘాల నిర్మాణ పటిష్టత కోసం చివరి శ్వాస…
ఫెర్టిలైజర్ డీలర్లతో విశృత సమావేశం
గంగారం మండలం మహబూబాబాద్ జిల్లా జనం న్యూస్ ఆగస్టు 21 (నూకల రవీందర్) మండలం లోని రైతు వేదిక మండల వ్యవసాయ అధికారి వేణు యాదవ్. ఫర్టిలైజర్ డీలర్లతో సమావేశం గురువారం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ గంగారం బాలకిషన్…
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని వినతి
,జనం న్యూస్,ఆగస్టు21,అచ్యుతాపురం: అంగన్వాడీలకు కనీస వేతనాలు పెంచాలని, ఎఫ్ఆర్ఎస్ రద్దు,సంక్షేమ పథకాల అమలు చేయాలని స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టి డిటీ శ్యామ్ కి మరియు ఎంపీడీవో కార్యాలయం వద్ద పెన్షన్ డ్యూటీ మినహించాలని ధర్నా చేసి…
పల్లె కళల కుంచే కాపు రాజయ్య
జనం.న్యూస్ :21 ఆగస్టు గురువారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;గ్రామీణ ప్రాంతాల బ్రతుకుచిత్రాను కుంచెద్వార కదిలించి అంతర్జాతీయ ఖ్యాతి గరించిన కీర్తిశేషులు డాక్టర్ కాపు రాజయ్య సేవలు అమోఘమని సిద్దిపేట కవులు ఉండ్రాళ్ళ రాజేశం, బస్వ రాజ్ కుమార్, నల్ల…
శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి
జనం న్యూస్ ఆగష్టు 22(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలని ఎస్ ఐ.ప్రవీణ్ కుమార్ తెలిపారు,గణేష్ మండపాల నిర్వాహకులు పాటించవలసిన నియమనిబంధనలు, గురించి ఎస్ఐ. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గణేష్ మండపాల పూర్తి…
సంచార జాతుల కోసం భారతీయ జనతా పార్టీస్ఫూర్తి కార్యక్రమం
జనం న్యూస్ ఆగస్టు 21 ముమ్మిడివరం ప్రతినిధి డా. బిఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కాట్రేనికోన గ్రామంలో సంచార జాతుల స్పూర్తి సమావేశం లో భాగంగా సంచార జాతులకు సంబంధించిన చెంచు కులస్తులను మరియు బేడ (బుడ్గ) జంగం…
అవినీతి కేరాప్ గా కూకట్ పల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్…
జనం న్యూస్ ఆగస్టు 21 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అక్రమ నిర్మాణం పై జోనల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన స్థానికుడు బొట్టు విష్ణు జిహెచ్ఎంసి కూకట్ పల్లి సర్కిల్ ఎలాంటి అనుమతులు లేకుండా చేపడుతున్న భవన నిర్మాణంపై బుధవారం…
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రైతులు అలవర్చుకోవాలి
జనం న్యూస్ ఆగస్టు 21 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో గురువారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా వ్యవసాయంలో నూతనంగా వస్తున్నటువంటి ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని రైతులు అలవర్చుకోవాలని అప్పుడే రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గి అధిక…
ఉప్పుటేరులో మరోసారి చేపలు చనిపోతే ఉద్యమం చేస్తాం
జనం న్యూస్,ఆగస్టు21అచ్యుతాపురం: పూడిమడక ఉప్పుటేరులో ఫార్మా పరిశ్రమల నుండి వ్యర్ధాలను విడుదల చేయడంతో ఉప్పుటేరులో మత్స్య సంపద నశించిపోయిందని ఈ ఘటనపై పొల్యూషన్ బోర్డు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా తూతూ మంత్రంగా పరిశీలించి వెళ్ళిపోతున్నారని, రాత్రి వేళల్లో రహస్యంగా వ్యర్ధాలను లారీ…












