పంచ మహాల్ దామరగిద్దలో శ్రీ లక్ష్మి వేంకటాచలపతి, శ్రీనివాసుడు.
వేం పాపాలు,కట తొలగించే,ఈశ్వరుడు భక్తుల కష్టాలు తొలగించే దేవునిగా వేంకటేశ్వర నామంతో ప్రసిద్ధి జనం న్యూస్,మార్చ్ 29,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని పీఎం దామరగిద్ద గ్రామం సమీపంలోని దట్టమైన అటవి ప్రాంతంలోని ఓ కొండపై వెలసిన కలియుగ దైవంగా…
వక్ఫ్ బోర్డ్ బిల్లుకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు ధరించి! నిరసన తెలిపిన హత్నూర. ముస్లిం సోదరులు
జనం న్యూస్. మార్చి 28. సంగారెడ్డి జిల్లా. హత్నూర. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు పవిత్ర రంజాన్ మాసం జుమతుల్ విధా చివరి శుక్రవారం నాడు నమాజ్ అనంతరం హత్నుర జామియా మజీద్ లో పెద్ద…
అనుమానస్పద స్థితిలో యువతి మృతి
జనం న్యూస్ 29 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అనుమానస్పద స్థితిలో యువతి మృతి చెందిన సంఘటన సాలూరు మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. సాలూరు రూరల్ SI నరసింహమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కందులపథం పంచాయతీ చిన్నవలస…
రూ.కోట్ల ఆస్తిని ఇవ్వడం సమంజసమా: బొత్స
జనం న్యూస్ 29 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విశాఖలో లులు మాల్ భూమి లీజుపై ప్రభుత్వ నిర్ణయాన్ని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఖండించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పారదర్శకత లేకుండా సుమారు…
పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి సంతాపం తెలియచేసిన విజయనగరం జిల్లా క్రైస్తవ సంఘాలు
జనం న్యూస్ 29 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రాజమండ్రి లో అకాల మరణమునకు గురైన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణము క్రైస్తవ సమాజంనకు తీరని లోటు, ఆయన అనేక పేదలను, అనాధులను పోసించే గొప్ప వ్యక్తి…
పోక్సో కేసులో నిందితుడికి 20సం.ల కఠిన కారాగారం, జరిమానా
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 29 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం మహిళా పోలీసు స్టేషన్లో 2021 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు జయనగరం పట్టణం గోకపేటకు చెందిన కంది…
జర తెగ్గొట్టండి సారు జర్నలిస్టుల భూమి పంచాయతి
జనం న్యూస్, మార్చ్ 29, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ )యాదాద్రి భువనగిరి జిల్ల ఒక ప్రభుత్వం పట్టాలు ఇచ్చి మురిపించింది. మరొక ప్రభుత్వం అస్సలు దాని ఉసే తీయడం లేదు ఇచ్చినా పట్టాలు ఇంట్లోకి చేరాయి.ఇచ్చిన…
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవు
జనం న్యూస్ మార్చి 29(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని మందుబాబులను మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.శుక్రవారం మునగాల మండల కేంద్రంలో ఒక…
భారీ బహిరంగ సభ కోసం స్థల పరిశీలన చేసిన బిఆర్ఎస్ నేతలు
జనం న్యూస్ 28 మార్చి 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఏప్రిల్ 27న జరిగే భారీ బహిరంగ సభాస్థలి కోసం స్థల పరిశీలన చేసిన హన్మకొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు…
గ్రామాల్లో సన్నబియ్యం సరఫరాకు సన్నద్ధం
జనం న్యూస్ మార్చి 28 నడిగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చౌకధరల దుకాణాల ద్వారా నిరుపేదలకు తెలుగు సంవత్సరాది ఆరంభంలో ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులు…