• March 28, 2025
  • 21 views
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య మావేశం

సబ్ టైటిల్: జనం న్యూస్ మార్చి 28 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండల పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బీర్పూర్ శాఖ సర్వసభ్య సమావేశం సంఘం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షులు శ్రీ ముప్పాల రామచంద్ర రావు అధ్యక్షతన…

  • March 28, 2025
  • 22 views
భౌతిక రసాయన శాస్త్రం పరీక్షకు 99.9% మంది విద్యార్థులు హాజరు జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి

జనం న్యూస్ , మార్చి 29, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి :జిల్లాలో నేడు జరిగిన భౌతిక రసాయన శాస్త్రం పరీక్షకు 99.9% మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.భౌతిక రసాయన శాస్త్రం…

  • March 28, 2025
  • 25 views
రామాయంపేట్ లో ఘనంగా కోటి తలంబ్రాల దీక్ష

భద్రాచల రామయ్య కళ్యానానికి తలంబ్రాలు అందజేత రామకోటి రామరాజు నిశ్వార్థ రామభక్తికి ఘన సన్మానం మా తలంబ్రాలు భద్రాచలం వెళ్లడం అదృష్టమన్నా భక్తులు జనం న్యూస్, మార్చి 29, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ )సిద్దిపేట జిల్లా…

  • March 28, 2025
  • 29 views
ఆర్మీలో ఉద్యోగం సాధించిన కరివిరాల వాసి

జనం న్యూస్ మార్చి 28 నడిగూడెం :మండలం లోని కరివిరాల గ్రామానికి చెందిన కురిపాటి రాములు, ఉప్పమ్మ దంపతుల కుమారుడు కురిపాటి నరేష్ ఆర్మీలో ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారు. రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలో గల జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియం 2024…

  • March 28, 2025
  • 25 views
“సీసీ రోడ్డు” పనులు ప్రారంభించిన కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున అప్ప

బిచ్కుంద మార్చి 29 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో భద్రతాండా లో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సహకారంతో సీసీ రోడ్ నిర్మాణం కొరకు రూ .5 లక్షల NREGS…

  • March 28, 2025
  • 20 views
“సీసీ రోడ్డు” పనులు ప్రారంభించిన కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున అప్ప

బిచ్కుంద మార్చి 29 జనం న్యూస్ 🙁 జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో భద్రతాండా లో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సహకారంతో సీసీ రోడ్ నిర్మాణం కొరకు రూ .5 లక్షల NREGS…

  • March 28, 2025
  • 20 views
10వ తరగతి పరీక్షా కేంద్రాలు పరిశీలించిన మంచిర్యాల డీసీపీ

జనం న్యూస్, మార్చి 29, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి :ఈ రోజు జరుగుతున్న పదవ తరగతి పరీక్షలకు సంబంధించి మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ సిసిసి నస్పూర్ సింగరేణి కాలరీస్ హై స్కూల్ లోని పరీక్ష కేంద్రాన్ని సందర్శించి పరీక్షా ప్రక్రియను…

  • March 28, 2025
  • 21 views
గత ప్రభుత్వం తప్పుల తడకగా మార్చిన భూరక్ష భూసర్వే సమస్యలు పరిష్కరించండి ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 28 రిపోర్టర్ సలికినీడి నాగరాజు : స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో భూ సమస్యలపై సమీక్ష నిర్వహించిన మాజీమంత్రి ప్రత్తిపాటి ప్రజల నుంచి వచ్చిన భూ వివాదాలు, రీసర్వే సమస్యలు పరిష్కరించాలని రెవెన్యూ సిబ్బందిని…

  • March 28, 2025
  • 27 views
ఉద్యోగ విరమణ పొందిన పోలీస్‌ అధికారులను ఘనంగా సన్మానించిన పోలీస్ కమీషనర్

శేష జీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలి: పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా జనం న్యూస్, మార్చి 29, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి :రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లో సుధీర్ఘకాలంగా విధులు నిర్వహించి నేడు ఉద్యోగవిరమణ పొందిన పోలీస్‌ అధికారులను రామగుండం…

  • March 28, 2025
  • 31 views
నడిగూడెం కోట సందర్శన

జనం న్యూస్ మార్చి 28 (నడిగూడెం ప్రతినిధి ఉపేందర్)స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు శుక్రవారం నడిగూడెం రాజావారి కోటను సందర్శించారు. క్షేత్ర పర్యటనలో భాగంగా విద్యార్థులు కోటను సందర్శించి చరిత్రను తెలుసుకున్నారు. గ్రంథాలయము, గార్డెన్,108 అడుగులు కలిగిన…

Social Media Auto Publish Powered By : XYZScripts.com