• August 21, 2025
  • 43 views
కంబాపూర్ బ్రిడ్జ్ ను రోడ్డును పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే అరుణతార….

జుక్కల్ ఆగస్టు 21 జనం న్యూస్ అకాల వర్షాలకు దెబ్బతిన్న గోద్మేగం ఖంబాపూర్ మధ్యలో ఉన్న బ్రిడ్జి పైనుండి వాటర్ ప్రవహించడం వల్ల దెబ్బతిన్న బ్రిడ్జి ని రోడ్డుని పరిశీలించడానికి వచ్చిన జుక్కల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అరుణతార గారు పంచాయతీ…

  • August 21, 2025
  • 39 views
విద్యాశాఖ అధికారిని కలిసిన ఎస్టియు నాయకులునూతనంగా ఎంఈఓ బాధ్యతలు చేపట్టిన బి.సత్యనారాయణ సింగ్

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 21 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట మండల మరియు పట్టణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నాయకులు కలిసి ఉపాధ్యాయుల పక్షాన శాలువా తో అభినందనలు తెలియజేయడం జరిగింది. ఉపాధ్యాయులకు సంబంధించిన…

  • August 21, 2025
  • 40 views
భద్రతా ప్రమాణాలు పాటించని కంపెనీ యాజమాన్యాల పై కఠిన చర్యలు తీసుకోవాలి

జనం న్యూస్,ఆగస్టు21,అచ్యుతాపురం: అచ్యుతాపురం సెజ్ లో గత సంవత్సరం ఇదే రోజు ఎసెన్సియా ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించి 17 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.వారికి మృతికి సంతాపంగా ఈరోజు అచ్యుతాపురం జంక్షన్లో సీఐటీయూ మృతులకు, క్షతగాత్రులకు సంతాపం తెలిపారు.ఈ…

  • August 21, 2025
  • 37 views
యూరియా కోసం రోడ్డుపై బైఠాయించిన నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

జనం న్యూస్ ఆగస్టు 21 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం లో ఆగ్రో సేవా కేంద్రంనీ సందర్శించిన నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి రైతులకు యూరియా కావాలని అగ్రోస్ యాజమాన్యాన్ని అడగగా ప్రభుత్వం మాకు…

  • August 21, 2025
  • 40 views
శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మద్నూర్ ఆగస్టు 21 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠాపన,శిఖర స్థాపన మహోత్సవంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు.బీ.సీ…

  • August 21, 2025
  • 38 views
ఉప్పుటేరును సందర్శించిన ఎమ్మెల్యే విజయ్ కుమార్

జనం న్యూస్,ఆగస్టు21,అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం పూడిమడకలో చేపలు మృత్యువాత పడిన ఉప్పుటేరుని ఆంద్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు,ఏపీఐఐసి అధికారులు, ఉత్తరాంధ్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ సుందరపు సతీష్ కుమార్ లతో కలిసి యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్…

  • August 21, 2025
  • 36 views
భారతీయ జనతా పార్టీ ఈనెల 30వ తేదీ విజయవాడ హోటల్ నోవా హోటల్ ఎదురుగా జరగనున్న స్ఫూర్తి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 21 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 అనే పేరుతో వారి హక్కుల కోసమై మరియు వారి సమస్యలపై సంచార జాతుల సదస్సు జరుగుతున్న సందర్భంగా పలువురు సంచార జాతుల నాయకులతో రాష్ట్ర…

  • August 21, 2025
  • 43 views
శ్రీ దత్త సాయి సన్నిధిలో శ్రావణ గురువార ప్రత్యేక పూజలు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 21 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం చిలకలూరిపేట ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్…

  • August 21, 2025
  • 40 views
విద్యార్థులకు హెచ్ఐవి ఎయిడ్స్ మరియు మాదక ద్రవ్యాలు (డ్రక్స్) పై అవగాహన కార్యక్రమం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 21 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాలు మేరకు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ (దిశ ) పర్యవేక్షణలో…

  • August 21, 2025
  • 42 views
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మార్కుక్ విద్యార్థులకు బ్లాంకెట్ ల వితరణ

జనం న్యూస్, ఆగస్టు 21, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) శ్రీకర ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, ఐ డి ఎ బొల్లారం సౌజన్యంతో అందులో పని చేస్తున్న శ్రీ చేతిరెడ్డి శ్యామ్ రెడ్డి, ఆర్ ఎం డి…