గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్పాపన్నపేట.
(జనంన్యూస్)ఆగస్ట్. 21 పండుగలు భక్తిని చాటాలి. కానీ విషాదాలు కావద్దు. వినాయక చవితి ఊరేగింపులు, శోభాయాత్రలు తగిన జాగ్రత్తలతో నిర్వహించుకోవాలి. వినాయక విగ్రహాలు వీలైనంత చిన్నవిగా ఉండాలన్నారు. పరిమితికి మించి పెద్ద విగ్రహాలు తెచ్చేటప్పుడు, నిమజ్జన సమయంలో విద్యుత్ ప్రమాదాలు జరిగే…
జంమ్గి కె,జంమ్గి బి, శివారులో వాగు పారి కొట్టుకుపోయిన పంట పొలాలు
ఆందోళన చెందుతున్న రైతన్నలు జనం న్యూస్,ఆగస్ట్ 21,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని పలు గ్రామాలలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి వరద నీటితో వాగులు ఉగ్రరూపం దాల్చి ఉప్పొంగడంతో వాగుల వెంట ఉన్న జంమ్గి కె,జంమ్గి బి,ముర్కుంజల్,డోంగ్ బాన్సువాడ,పీఎం…
జనం న్యూస్ జాతీయ తెలుగు దిన పత్రిక స్పందన
వరద కారణంగా దెబ్బతిన్న రహదారుల పనులు త్వరగా చేపట్టాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ (జనం న్యూస్ 21ఆగస్టు ప్రతినిధి కాసిపేట రవి ) జిల్లాలో కురిసిన వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారుల పనులు త్వరగా చేపట్టి పూర్తి చేసే విధంగా…
తిరుమల గురించి భూమన మాట్లాడే అర్హత లేదు కాండ్రేగుల సత్యనారాయణ
జనం న్యూస్ ఆగస్టు 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తిరుమల తిరుపతి దేవస్థానం టిక్కెట్లు అమ్ముకున్న గజదొంగ అన్యమతస్తుడు, హిందూ మతం పై ద్వేషం పెంచుకొని నిత్యం తిరుమలలో అన్యాయం జరుగుతుందని సాక్షి పత్రిక సాక్షి మీడియాలో కథనాలు వండి…
చిరంజీవి సేవా కార్యక్రమాలుz కోట్లాది మంది అభిమానులకు స్ఫూర్తిదాయకం-జనసేన నేత గురాన అయ్యలు
జనం న్యూస్ 21 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక చిరంజీవి సేవా కార్యక్రమాలు కోట్లాది మంది అభిమానులకు స్ఫూర్తిదాయకమని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు విజయనగరం జిల్లా చిరంజీవి యువత, అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవాసంఘం, బ్లడ్ డోనర్స్…
ఓపెన్ డ్రింకింగ్’ కేసుల్లో కమ్యూనిటీ సర్వీసును శిక్షగా విధించేలా చూడాలి
విజయనగరం జిల్లా ఎస్సీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 21 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న పోలీసు అధికారులతో ఆగస్టు 20న జిల్లా పోలీసు కార్యాలయంలో మాసాంతర…
జివిఎంసీ టౌన్ ప్లానింగ్ నిర్లక్ష్యం కారణంగా రోడ్డున పడ్డ పది కుటుంబాలు
జనం న్యూస్ 21 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సమస్య వివరించిన పట్టించుకోని జివిఎంసీ జోన్ 4 ఎసిపి కాసులకు కక్కుర్తిపడి ఇష్టారాజ్యంగా అనుమతులురెసిడెన్షియల్ ప్లాన్ తీసుకోని కమర్షియల్ గా నిర్వహిస్తున్న చోద్యం చూస్తున్న జివిఎంసీ అధికారులు వన్…
ప్రభుత్వ ఆదాయం మిగులు కోసం పెన్షన్లు కుదింపు నిర్ణయం సిగ్గు చేటు.-సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్
జనం న్యూస్ 21 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ప్రభుత్వ ఆదాయం మిగులు కోసం వికలాంగ, వృద్ధాప్య, వితంతు మొదలైన అర్హులైన వారికి చెల్లిస్తున్న పెన్షన్లు కుదించాలని చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేసిన నిర్ణయం చాల సిగ్గు చేటు…
కట్టు కాలువలో పేరుకు పోయిన పిచ్చి మొక్కలు సహాయక చర్యలు చేపట్టిన హత్నూర గ్రామస్తులు
జనం న్యూస్ ఆగస్టు 20 సంగారెడ్డి జిల్లా: హత్నూర మండల కేంద్రమైన హత్నూర గ్రామంలోని కట్టు కాలువలో విపరీతంగా పిచ్చి మొక్కలు పెరిగి చెత్తా చెదారంతో పేరుకుపోయి చాకి చెరువులోకి వర్షపు నీళ్లు వెళ్లకుండా అంతరాయం ఏర్పడింది. అదిగమనించిన హత్నూర గ్రామస్తులు…
కట్టు కాలువలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలు.సహాయక చర్యలు చేపట్టిన హత్నూర గ్రామస్తులు
జనం న్యూస్. ఆగస్టు 19. సంగారెడ్డి జిల్లా. హత్నూర.మండల కేంద్రమైన హత్నూర గ్రామంలోని కట్టు కాలువలో విపరీతంగా పిచ్చి మొక్కలు పెరిగి చెత్తాచెదారంతో పేరుకుపోయి చాకి చెరువులోకి వర్షపునీళ్లు వెళ్లకుండా అంతరాయం ఏర్పడింది.అదిగమనించిన హత్నూర గ్రామస్తులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టే…












