• June 23, 2025
  • 37 views
బెస్ట్ అవైలబుల్ స్కీం (బీఎఎస్) పెండింగ్ నిధులు విడుదల చేయాలని కలెక్టర్ కి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతిపత్రం

జనం న్యూస్ జూన్ 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి హనుమకొండ జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కీం లో చదువుతున్న నిరుపేద ఎస్సీ ఎస్టీ విద్యార్థుల యొక్క మూడు సంవత్సరాల పెండింగ్ నిధులు విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని ఎస్ఎఫ్ఐ…

  • June 23, 2025
  • 28 views
బిజెపి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం

జనం న్యూస్ జూన్ 23 చిలిపి చెడు మండల ప్రతినిధి చిలిపి చెడు మండలంలో సోమవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగాచిలిపిచేడ్ శీలంపల్లి 137,138, 139, బూత్ లో మోడీ గారి 11 సంవత్సరాల సుపరిపాలన వికసిత్ భారత్ అమృతకాలం సేవ పేద…

  • June 23, 2025
  • 25 views
ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమం

జనం న్యూస్ జూన్ 23 ముమ్మిడివరం ప్రతినిధి భారతీయ జనతా పార్టీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బెండామూర్లంక గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు లింగం చిన్ని అధ్యక్షతన జరిగిన శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివాస్ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా…

  • June 23, 2025
  • 25 views
జూలై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం ప్రతి గ్రామాన ఘనంగా నిర్వహించాలిసిద్దిపేట జిల్లా ఇన్చార్జి మంద కుమార్ మాదిగ పిలుపు

(జనం న్యూస్ చంటి జూన్ 22) ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం రాయపోలు మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జెండా గద్దె భూమి పూజ మరియు గ్రామ కమిటీ నిర్మాణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎంఎస్పి జాతీయ నాయకులు మంద…

  • June 23, 2025
  • 25 views
శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్

జనం న్యూస్ 24జూన్ పెగడపల్లి ప్రతినిధి . జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో ఈ రోజున శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా పెగడపల్లి మండలంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద జన సంగు వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామ ప్రసాద్ ముఖర్జీ…

  • June 23, 2025
  • 26 views
జన సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్

జనం న్యూస్ జూన్ 23 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా బిజెపి కార్యకర్తలు వారి ఫోటోకు నివాళులు అర్పించడం జరిగింది మరియు మొక్కల నాటే కార్యక్రమం చేపట్టడం…

  • June 23, 2025
  • 24 views
పోక్సో చట్టం 2015 Cr.P.సి..!

జనంన్యూస్. 23.నిజామాబాదు. (అట్రాసిటీ బాధితుల పరిహారం) మహిళలు మరియు బాలికలపై జరిగిన దారుణాలకు గురైన బాధితులకు పరిహారం చెల్లింపును ఖరారు చేయడానికి జిల్లా స్థాయి కమిటీ సమావేశం తేదీ:23-06-2025 నాడు శ్రీ టి. వినయ్ కృష్ణ రెడ్డి, జిల్లా కలెక్టర్, నిజామాబాద్…

  • June 23, 2025
  • 27 views
ఫీజుల దోపిడిని ఆరికట్టాలి.జర్నలిస్టుల విద్యార్థులకు 50శాతం రాయితీ కల్పించాలి.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 23 రిపోర్టర్ సలికినీడి నాగు తాహసిల్దార్, మండల విద్యాశాఖ అధికారికి వినతిపత్రం. చిలకలూరిపేట: కార్పొరేట్, ప్రవేట్ పాఠశాలల్లో ఫీజు వసూళ్లల్లో ఎక్కడ నిబంధనలు పాటించటం కానీ..చట్టం ప్రకారం వసూలు చేయటం కానీ లేదని…

  • June 23, 2025
  • 28 views
చిన్నారులను ఆశీర్వధించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర…

జనం న్యూస్ జూన్ 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామ వాస్తవ్యులు రమణచారి – సోనియా గార్ల కుమార్తెలు నిత్యాశ్రీ సౌఖ్యశ్రీ నూతన వస్త్ర ఫల పుష్పాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్ని చిన్నారులను ఆశీర్వధించిన మాజీ…

  • June 23, 2025
  • 29 views
మృతి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

జనం న్యూస్ జూన్ 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మైలారం గ్రామ మాజీ సర్పంచ్ అరికెల ప్రసాద్ సోదరుడు కీ.శే అరికెల ప్రవీణ్ మరణించగా భూపాలపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వారి ఇంటికి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com