బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పర్యటన విజయవంతం చేయండి
జనం న్యూస్ ఆగస్టు 20 ముమ్మిడివరం ప్రతినిధి అయినవిల్లి బీజేపీ మండల అధ్యక్షులు వెంకట రమణ అయినవిల్లి మండలం బీజేపీ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సారధ్యం యాత్ర కార్యక్రమం మండల ఇంచార్జి మోకా ఆదిలక్ష్మి, జిల్లా…
ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు వినియోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలి
రాష్ట్ర ఆబ్కారీ మధ్య నిషేధ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జనం న్యూస్ ఆగస్టు 20, ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో విద్యారంగ బలోపేతం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, ప్రభుత్వం కల్పిస్తున్న…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పర్యటన విజయవంతం చేయండి
జనం న్యూస్ ఆగస్టు 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మండలం, చేయ్యరులో మండల బీజేపీ అధ్యక్షులు మట్ట శివకుమార్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సారధ్యం యాత్ర కార్యక్రమం మండల ఇంచార్జి జిల్లా ఉపాధ్యక్షులు…
వాంకిడి నూతన ఎస్సై గా దుర్గం.మహేందర్ బాధ్యతల స్వీకరణ..
జనం న్యూస్ ఆగష్టు 20 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి నూతన ఎస్సైగా దుర్గం మహేందర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు, ఈ సందర్భంగా ఎస్ఐ మహేందర్ మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు, అసాంఘిక కార్యక్రమాలు, జూదం, గంజాయి,…
ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి
జనం న్యూస్ 21ఆగష్టు పెగడపల్లి ప్రతినిధి. ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోమాజీ భారత ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 81వ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగానాయకులుమాట్లాడుతూ రాజీవ్ గాంధీకి రాజకీయాలపై…
మెగా జాబ్ మేళా గోడపత్రిక ఆవిష్కరణ
జనం న్యూస్,ఆగస్టు20,అచ్యుతాపురం: యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా స్థానిక డావిన్సీ ఇంటర్నేషనల్ స్కూల్, తిమ్మరాజుపేట నందు ఈనెల 23 శనివారం నాడు సుమారు 20 కంపెనీలతో…
భారతదేశ సాంకేతిక అభివృద్ధి ఆధ్యుడు రాజీవ్ గాంధీ
ఘనంగా రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకలు. జనం న్యూస్ ఆగష్టు 21 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి…
పరిసరాల పరిశుభ్రత,వ్యక్తిగత పరిశుభ్రత లకు ప్రాధాన్యతా ఇచ్చినప్పుడే వ్యాధులను అరికట్టవచ్చు
జనం న్యూస్ ఆగష్టు 21(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ )- పరిసరాల పరిశుభ్రత,వ్యక్తిగత పరిశుభ్రత లకు ప్రాధాన్యతా ఇచ్చినప్పుడే వ్యాధులను అరికట్టవచ్చని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.బుధవారం మునగాల మండలం, తాడ్వాయి గ్రామం లో జిల్లా…
దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ
జనం న్యూస్ మామిడి రవి శాయంపేట మండలం రిపోర్టర్ శాయంపేట మండలం భారతదేశ యువత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ని స్ఫూర్తిగా తీసుకోవాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ…
ఘనంగా ఎమ్మెల్యేసుందరపు విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు
జనం న్యూస్,ఆగస్టు20,అచ్యుతాపురం: నిగర్వి, నిరాడంబరుడు,మానవతావాది ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పుట్టినరోజు వేడుకలను నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి శ్రేణులు అత్యంత ఘనంగా నిర్వహించి కేక్ కటింగ్ చేశారు.వెంకటాపురం జనసేన కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని పలు…












