• August 20, 2025
  • 211 views
సిపిఎస్ ను రద్దు చేయాలి

మహాధర్నా పోస్టర్ ను ఆవిష్కరిస్తున్న పీఆర్టీయూ నాయకులు పాపన్నపేట,ఆగస్టు 2o (జనంన్యూస్) సీపీఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు తాళ్ల శ్రీనివాస్,మండల శాఖ అధ్యక్షుడు పంతులు రాజు ప్రభుత్వాన్ని డిమాండ్…

  • August 20, 2025
  • 41 views
శ్రీ గంగా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి

తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి అలియాస్  బ్రెడ్ నారాయణ సూళ్లూరుపేట ప్రజలందరికీ కరుడుగట్టిన బిజెపి నాయకుడిగా పరిచయమైన సూళ్లూరుపేట నియోజకవర్గం లోని అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు కలిగిన స్నేహశీలి. ప్రస్తుతం సూళ్లూరుపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ గా వ్యవహరిస్తున్న నారాయణరెడ్డి…

  • August 20, 2025
  • 41 views
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి ఎమ్మెల్యే బాలు నాయక్.

గుడిపల్లి మండలం లోని భీమనపల్లి కోదండాపురం గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బాలు నాయక్.లబ్ది దారులకు బిల్లు చెల్లింపు విషయంలో జాప్యం జరగకూడదు. నిజమైన అర్హులైన పేదలకి మాత్రమే ఇళ్లు కేటాయించాము.అధికారులు మమ్మురంగా పని చేయాలి ఎటువంటి…

  • August 20, 2025
  • 46 views
పేకాట స్థావరం పై పోలీసుల దాడి

14 మంది రిమాండ్ కు తరలింపు. వివరాలు వెల్లడించిన ఎస్ఐ.శ్రీధర్ రెడ్డి జనం న్యూస్. ఆగస్టు 19. సంగారెడ్డి జిల్లా. హత్నూర. హత్నూర మండల కేంద్రంలోని సాగర్ రావు ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతున్నట్లు నమ్మదగిన సమాచారంతో హత్నూర ఎస్ఐ…

  • August 20, 2025
  • 36 views
రైతులకు యూరియా పంపిణీ లో విఫలం అయిన కేంద్ర ప్రభుత్వం

రాష్ట్రానికి కావలసిన యూరియా సరఫరా చేయకుండా, మోదీ నేతృత్వంలోని కేంద్రం నిర్లక్ష్యం, వివక్షత చూపుతోంది జనం న్యూస్, ఆగస్టు 20, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా, పాములపర్తి యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ…

  • August 20, 2025
  • 37 views
ఎమ్మెల్యే కొణతాల చొరవతో డ్రైనేజ్, రోడ్డు నిర్మాణం

జనం న్యూస్ ఆగస్ట్ 20 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి పట్టణం స్థానిక నూకాలమ్మ దేవాలయ పరిసర ప్రాంతంలో మురుగనీరు రోడ్లపై ప్రవహించి వాహనదారులకు స్థానికులకు తీవ్ర ఇబ్బందులు గురయ్యేది. స్థానికులు కూటమి నాయకులకు తెలియజేయగా అనకాపల్లి జనసేన పార్టీ…

  • August 20, 2025
  • 41 views
పేకాట స్థావరం పోలీసుల దాడి

14 మంది రిమాండ్ కు తరలింపు. వివరాలు వెల్లడించిన ఎస్ఐ.శ్రీధర్ రెడ్డి జనం న్యూస్. ఆగస్టు 19. సంగారెడ్డి జిల్లా. హత్నూర. హత్నూర మండల కేంద్రంలోని సాగర్ రావు ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతున్నట్లు నమ్మదగిన సమాచారంతో హత్నూర ఎస్ఐ…

  • August 20, 2025
  • 35 views
కొణతాల గోపాల్ కు నివాళులు అర్పించిన బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ ఆగస్టు 20 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ కీర్తిశేషులు కొణతాల వెంకట నూకరాజు ( గోపాల్) జగన్నాథ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఇటీవల స్వర్గస్తులయ్యారు. ఈరోజు వారి స్వగృహంలో పెదకర్మ కార్యక్రమానికి మాజీ శాసనమండలి సభ్యులు తెలుగుదేశం…

  • August 20, 2025
  • 39 views
జగన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే అమరావతిలో తిరగాలి బుద్ధ నాగ జగదీష్ సవాల్

జనం న్యూస్ ఆగస్టు 20 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ గత పది సంవత్సరాలుగా అమరావతిపై జగన్ రెడ్డి వారి బ్యాచ్ విశప్రచారాలు చేస్తూ, అమరావతి పై ఏదో ఒక బూటక ప్రచారాన్ని రోజు సోషల్ మీడియాలో, సాక్షి పత్రిక సాక్షి…

  • August 20, 2025
  • 40 views
ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

బిచ్కుంద ఆగస్టు 20 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో భారత దేశ ఐటీ టెలికం రంగాల పితామహుడు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా బిచ్కుంద మండల…