వికసత్ భారతదేశ అమృతకాలం సమావేశం కేంద్ర ప్రభుత్వ పథకాలతో ఆర్థిక అభివృద్ధి చెందాలి
జనం న్యూస్ జూన్ 24 అమలాపురం భారతీయ జనతా పార్టీ అమలాపురం రూరల్ మండలం లో ఏ. వేమవరం గ్రామంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల సుపరిపాలన, పేదల సంక్షేమం గూర్చి వికసిత భారతదేశపు అమృతకాలం…
జిల్లా అధ్యక్షుడు గా నియామకం
మాజీ జెడ్పీటీసీ జర్పుల రాజ్ కుమార్ నాయక్. (జనం న్యూస్ 24 జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి) మంగళవారం రోజు న హైద్రాబాద్ లో రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీరా పుల్ సింగ్ నాయక్, రాష్ట్ర మహిళా అధ్యకురాలు సుశీల…
మాంతమ్మ ఆలయం వద్ద బస్ లు ఆపాలని వినతి
(జనం న్యూస్ 24 జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కొక్కుల నరేష్ మంగళవారం రోజున , భీమారం మండల పొలంపల్లి శివారు లోని మాంతమ్మ దేవాలయం వద్ద ఆషాడమాసం లో…
నకిలీ జర్నలిస్ట్ ముసుగులో గంజాయి వ్యాపారం
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తాను ఒక పత్రిక విలేకరిని చెప్పుకుంటూ ఫేక్ ఐడెంటి కార్డులతో విశాఖపట్నం నుంచి గంజాయి తీసుకొచ్చి యనమలకుదురు శివాలయం శివారులో అమ్ముతున్న ఫేక్ జర్నలిస్ట్ తానుకు ఎవరైనా అడ్డం వచ్చినా తన మాట ఎవరు వినకపోయినా వారిపై…
సనేడ్జి ఆర్గానిక్ ప్రొడక్ట్ ప్రకృతి వ్యవసాయం
(జనం న్యూస్ జూన్ 24 భీమారం మండలం ప్రతినిధి కాసిపేట రవి) రోజులు మారుతున్నాయి. కాలానుగుణంగా మన జీవన శైలిలో అనేక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా వ్యవసాయం లో ఊహించని మార్పులు ఊహకందని మార్పులు వచ్చాయి. గత 60 ఏళ్లుగా చేస్తున్న…
శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా ఘన నివాళి
జనం న్యూస్ జూన్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ , కాట్రేనికొన మండలంలో మట్ట శివకుమార్ ఆధ్వర్యంలో, ఘన నివాళి సభ నిర్వహించబడింది.ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీభారత దేశ ఐక్యత, సమగ్రత, రాజ్యాంగ పరిరక్షణ కోసం తన…
అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
దళిత సంఘాల డిమాండ్ జనం న్యూస్ జూన్ 24 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం పుట్టపహాడ్ గ్రామంలో అదే విధంగా ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురం గ్రామంలో ఆదివారం రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్…
రైతు కళ్ళల్లో ఆనందం కాంగ్రెస్ ప్రభుత్వం ద్యేయం
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్ది కుమార్.. జనం న్యూస్, జూన్ 25, కుమార్ యాదవ్, కరీంనగర్ జిల్లా ఇంచార్జ్) తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ…
బైక్ మరియు బ్యాటరీ దొంగతనం కేసులోని నింధితులకు జ్యుడీషియల్ రిమాండ్
(జనం న్యూస్ చంటి జూన్ 24) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం తేదీ 17.06.2025 అర్ధరాత్రి అహ్మద్నగర్ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు బైక్ దొంగతనం చేశారు. ఫిర్యాదుదారు షేక్ బాబా ఫిర్యాదు మేరకు టి. శ్రీరామ్ ప్రేమ్దీప్ ఎస్ ఐ…
రిజర్వాయర్ కింద రైతులకు సాగునీరు అందించాలి
జనం న్యూస్ 24 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక తాటిపూడి రిజర్వాయర్ క్రింద ఉన్న రైతులకు సాగునీరు అందించాలని ఆయకట్టు పరిరక్షణ కమిటీ నాయకుడు బి.రాంబాబు డిమాండ్ చేశారు. సోమవారం విజయనగరం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో ఆయన…