• August 20, 2025
  • 37 views
విజయనగరంలో గంజాయితో ఇద్దరు అరెస్టు

జనం న్యూస్ 20 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని మంగళవారం అరెస్టు చేసినట్లు విజయనగరం వన్‌ టౌన్‌ సీఐ ఆర్‌వీఆర్‌కే చౌదరి మంగళవారం తెలిపారు. ఒడిశాలోని మునుగడకు చెందిన రాందాస్‌ గంట, అంతరామి…

  • August 20, 2025
  • 36 views
అగ్నివీర్‌ ర్యాలీలో విజయనగరం యువకుడి మృతి

జనం న్యూస్ 20 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కాకినాడలో జరిగిన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో విషాదం చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా సంతకవిటి (M) శ్రీహరి నాయుడుపేటకు చెందిన జి.సాయి కిరణ్‌ (19) మంగళవారం 1600 మీటర్ల…

  • August 20, 2025
  • 34 views
ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలి

జనం న్యూస్ 20 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ ఎఫ్ ఐ) ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం ఏర్పాటు చేయాలని డిగ్రీ కళాశాల విద్యార్థులతో ప్రభుత్వ…

  • August 20, 2025
  • 33 views
ప్రమాదాల నియంత్రణకు ‘ఓవర్ స్పీడ్’ వాహనాలపై ప్రత్యేక డ్రైవ్

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 20 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపిఎస్ గారి ఆదేశాలతో రహదారి భద్రత, ప్రమాదాల నియంత్రణలో భాగంగా జిల్లా…

  • August 20, 2025
  • 38 views
ఉధృతంగా ప్రవహిస్తున్న మంచన్ పల్లి వాగు.

జనం న్యూస్ ఆగస్టు 20 వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మంచన్ పల్లి వాగు మంగళవారం కురిసిన వర్షానికి వాగు ఉధృతంగా ప్రవహించింది. మంచన్ పల్లి నుండి పరిగి వెళ్లే వాహనదారులు అటు పరిగి నుంచి వచ్చిన వాహనదారులు…

  • August 20, 2025
  • 40 views
అదనపు బస్సు కొరకు మార్కాపురం డిపో డియం నరసింహులు కు వినతిపత్రం అందజేత

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 20 తర్లుపాడు మండల కేంద్రం అయిన మార్కాపురం నుండి తర్లుపాడు మీదుగా కంభం, మార్కాపురం నుండి తర్లుపాడు మీదుగా తాడివారిపల్లి గ్రామం కు అలాగే కనిగిరి కి ఆధనంగా బస్సులు నడపాలని తర్లుపాడు జనసేన…

  • August 20, 2025
  • 41 views
వినాయక చవితి సందర్భంగా విగ్రహాలకు అనుమతి తప్పనిసరి.- ఎస్.ఐ మల్లికార్జున రెడ్డి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఈ నెల 27.08.2025 వ తేదీ న వినాయక చవితి పండుగ సదర్భంగా తమ గ్రామాల యందు వినాయక విగ్రహాలను పెట్టు కోవాలనుకున్న ఆయా గ్రామాల ప్రజలు,ఉత్సవ కమిటీ సభ్యులు తమ ఆదార్ కార్డు…

  • August 20, 2025
  • 42 views
మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన సొసైటీ చైర్మన్ వెలుగు క్రాంతి కుమార్

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 20 తర్లుపాడు మండల సొసైటీ బ్యాంక్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వెలుగు క్రాంతి కుమార్ మార్కాపురం లో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మాల, శాలువాతో సత్కరించారు, తన…

  • August 20, 2025
  • 48 views
సంచార జాతుల కోసం బీజేపీ స్ఫూర్తి కార్యక్రమం కరపత్రం ఆవిష్కరణ

జనం న్యూస్ ఆగస్టు 19 ముమ్మిడివరం ప్రతినిధి బీజేపీ సంచార జాతుల స్ఫూర్తి కార్యక్రమం కరపత్రాలను మంగళవారం బీజేపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమం జిల్లా ఇంచార్జ్ మహాలక్ష్మి రావు మాట్లాడుతూ…

  • August 19, 2025
  • 45 views
సంచార జాతుల కోసం బీజేపీ స్ఫూర్తి కార్యక్రమం కరపత్రం ఆవిష్కరణ

జనం న్యూస్ ఆగస్టు 19 ముమ్మిడివరం ప్రతినిధి బీజేపీ సంచార జాతుల స్ఫూర్తి కార్యక్రమం కరపత్రాలను మంగళవారం బీజేపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమం జిల్లా ఇంచార్జ్ మహాలక్ష్మి రావు మాట్లాడుతూ…