జమ్మికుంట పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట
జనం న్యూస్ // మార్చి // 25//జమ్మికుంట // కుమార్ యాదవ్ :జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామానికి చెందిన జంగం చందు (24) అని యువకుడు వరంగల్ మిల్స్ కాలనీకి చెందిన గుళ్ళ మహిత (23) అనే యువతిని ప్రేమించి పెళ్లి…
గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ విలీన సభను జయప్రదం చేయండి.
జనంన్యూస్. 25 నిజామాబాదు. ప్రతినిధి :2025 మార్చి 27 తేదీన డిచ్పల్లిలో జరిగే గ్రామపంచాయతీ విలీన సభను జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు దాసు కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. సిరికొండ మండల కేంద్రంలో 25 మార్చి తేదీన పాత్రికేయుల సమావేశం…
పెద్దపల్లి కమాన్ దగ్గర మతి స్థిమితం లేని యువతీని చోటుప్పల్ అమ్మ నాన్న ఆశ్రమానికి తరలింపు
జనం న్యూస్, మార్చి 26, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి : ఈ రోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గత కొద్దీ రోజుల క్రితం పెద్దపల్లి కమాన్ దగ్గర మతి స్థిమితం లేని యువతీ దిక్కుతోచని స్థితిలో ఉందని సమాచారం…
వావిలాల మీసేవ కేంద్రంపై కలెక్టర్ కు ఫిర్యాదు
జనం న్యూస్ // మార్చ్ // 25 // జమ్మికుంట//కుమార్ యాదవ్..జమ్మికుంట మండలం వావిలాల గ్రామం లో మేడిపల్లి పవన్ కళ్యాణ్ అనే వక్తి పవన్ కమ్యూనికేషన్ అను మీ సేవ కేంద్రంను ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా అధికారుల అండదండలతో మరియు…
ఐ ఎన్ టి యు సి ఎఫ్, కరీంనగర్ జిల్లా నూతన అధ్యక్షులుగా అంబాల శ్రీనివాస్ ఎన్నిక
▪️ కార్మికుల సమస్యల పట్ల నా వంతు కృషి చేస్తా..▪️ నూతన కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అంబాల శ్రీనివాస్.. జనం న్యూస్ // మార్చ్ //25 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. తెలంగాణ రాష్ట ( ఐ ఎన్ టి…
అంతర్జాతీయ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నందు గల మహాత్మ జ్యోతి భాపులే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల యందు ప్రిన్సిపాల్ నాగేశ్వరీ అధ్యక్షతన అంతర్జాతీయ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం…
పని ఒత్తిడి తగ్గించాలని పంచాయతీ కార్యదర్సులు వినతిపత్రం అందజేత
జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 25 : తర్లుపాడు మండల కేంద్రం అయిన మండల పరిషత్ కార్యాలయం లో ఏఓ బుర్రి చంద్రశేఖర్ కు పంచాయితీ కార్యదర్సుల సంఘం అధ్యక్షులు యం బాలకృష్ణ పంచాయితీ కార్యదర్సులు అందజేశారు ఈ సందర్బంగా…
రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి
మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లుగారి మహేష్ జనం న్యూస్ మార్చి 25 : బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని, ఎస్ సి,…
గ్రామీణ వైద్యులు ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి
జనం న్యూస్ మార్చి 23(నడిగూడెం)గ్రామాలలో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని గ్రామీణ వైద్యులకు తెలంగాణ ఆర్ యం పి &పి యం పి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పుప్పాల లక్ష్మి నర్సయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బ్రహ్మం సూచించారు. ఆదివారం మండల…
క్రీడాకారుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.
జనం న్యూస్ మార్చి 24(నడిగూడెం) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నడిగూడెం గ్రామానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు, డివిఎంసిసి టీం సభ్యులు మునగలేటి వెంకన్న కుటుంబ సభ్యులకు డివిఎంసిసి క్రికెట్ క్రీడాకారులు 24 వేల రూపాయల ఆర్థిక సహాయంను ఆయన…