పాక్ కాల్పుల్లో వీర జవాన్ మురళి నాయక్ మృతి
జనం న్యూస్, మే 10 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) భారత్, పాక్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగు తోంది. దేశ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ సైన్యం దాడులకు పాల్పడుతుం డగా.. భారత సైన్యం దీటు…
ఘనంగా బొబ్బలి వారి పెళ్లి వేడుకలు
జనం న్యూస్ మే 9 ప్రతినిధి చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి బొబ్బలి శ్రీనివాస్ ధనలక్ష్మి దంపతుల కుమార్తె సంధ్య నవీన్ కుమార్ వివాహం పెన్ పాడ్ లో వి ఎస్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో వివాహ ఆహ్వానం చాలా ఘనంగా…
అంగన్వాడి పాఠశాలను నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగులను అరెస్టు చేయాలి. సిఐటియు డిమాండ్…..
జుక్కల్ ఏప్రిల్ 9 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండలంలోని అల్లాపూర్ గ్రామ అంగన్వాడి కేంద్రానికి కిటికీ వద్ద గుర్తుతెలియని దుండగులు నిప్పు అంటించారని కొన్ని పేపర్లలో ప్రచురితమైన వార్తను చూసి. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్…
ప్రధాని మోడీ సాహసోపేత చర్య
హర్షం వ్యక్తం చేసిన , రాజానగరం నియోజవర్గ కన్వీనర్ వీరన్న చౌదరి జనం న్యూస్ మే 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ:పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలపై భారత త్రివిధ దళాలు నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్” సాహసోపేత చర్యగా నిలిచిందని…
ప్రధాని మోడీ సాహసోపేత చర్య
హర్షం వ్యక్తం చేసిన జిల్లా బిజెపి మాజీ అధ్యక్షులు యాళ్ల దొరబాబు జనం న్యూస్ మే 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలపై భారత త్రివిధ దళాలు నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్” సాహసోపేత చర్యగా…
కాంగ్రెస్ పార్టీ బలోపేతనికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి మండల అధ్యక్షులు
జనం న్యూస్ మే 09 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కాంగ్రెస్ పార్టీ బలోపేతనికి ప్రతి ఒక కార్యకర్త కృషి చేయాలనీ వాంకిడి మండల అధ్యక్షులు నారాయణ అన్నారు జై బాపు జై సంవిదన్ కార్యక్రమం లో భాగంగా డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల…
ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలిఏం సి చైర్మన్ బుర్ర రాములు గౌడ్
జనం న్యూస్ 10మే పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలోని ఐకెపిమరియు పిఎసిఎస్ వారి ధాన్య కొనుగోలు సెంటర్లను వైస్ చైర్మన్ సురకంటి సత్తిరెడ్డి తో కలిసి ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ పరిశీలించారు.ఈ సందర్భంగా…
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం…
బిచ్కుంద ఏప్రిల్ 9 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ లో 2025- 26 విద్యాసంవత్సరానికి దోస్తు ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని కళాశాల ప్రిన్సిపాల్…
వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సిందే…
జుక్కల్ ఏప్రిల్ 9 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పడంపల్లి గ్రామంలో గోరకనాథ్ మారాజ్ కుమారుని వివాహానికి జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమంత్ సిందే హాజరై వధూవరులను ఆశీర్వదించారు ఇట్టి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తో పాటు మాజీ…
కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందనికి జన్మదిన శుభాకాంక్షలు దాట్ల బాబు
జనం న్యూస్ మే 9 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం శాసనసభ్యులుకోనసీమ ముద్దుబిడ్డ మేము ఎంతగానో ఇష్టపడే మా అభిమాన నాయకులు కొత్తపేట ఎమ్మెల్యేబండారు సత్యానందరావువారి కి జన్మదిన శుభాకాంక్షలుఇటువంటి పుట్టిన…