మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడితే కఠిన చర్యలు- శ్రీను నాయక్
జనం న్యూస్ – మే 8- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- ప్రజలందరూ ఐకమత్యంగా ఉండి మతసామరస్యాన్ని కాపాడాలని నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శీను నాయక్ కోరారు. నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్లో వివిధ మతాల కు చెందిన పెద్దలతో సమావేశాన్ని నిర్వహించారు…
వడ్లు పడుతుండగా మహిళకు గాయాలు
జనం న్యూస్ మే (8) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో గురువారం నాడు ఉప్పుల విజయ అనే మహిళ ఐకెపి సెంటర్లో వడ్లు ట్రాక్టర్ ఫ్యాన్ తో పడుతుండగా ప్రమాదవశాత్తు విజయ చేతికి ఫ్యాన్ తగిలి పెద్ద గాయమైనది.…
వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సత్తి నాగేశ్వరరావు…
జనం న్యూస్ 08 మే( కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెల్ల శంకర్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ గ్రామానికి చెందిన సత్తార్ మియా, ముంతాజ్ బేగం, దంపతుల ఏకైక కుమార్తె షేక్ సాజిదా వెడ్స్ మహమ్మద్ రైహాన్ వివాహ వేడుకలు కొత్తగూడెం…
కొత్తగూడెం ప్రజల నీటి అవసరాలను తీర్చడంలో ఎమ్మెల్యే విఫలం
భారతీయ జనతా పార్టీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ జనం న్యూస్ 08 మే( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ ) వేసవికాలంలో కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 36 వార్డులలో త్రాగునీరు రాక వారం రోజులు గడుస్తున్న…
ప్రత్తిపాటి ఫౌండేషన్ సేవలు వెలకట్టలేనివి మాజీమంత్రి ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 8 రిపోర్టర్ సలికినీడి నాగరాజు 29న నిర్వహించే శంకర కంటి ఆసుపత్రి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రత్తిపాటి ప్రత్తిపాటి ఫౌండేషన్ నిర్వహాస్తున్న సేవాకార్యక్రమాల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, మే 29న…
ఏర్గట్ల మండల కేంద్రం లో గంజాయి, డ్రగ్స్ మరియు కల్తీ కల్లు పై అవగాహనా సదస్సు
జనం న్యూస్ మే 07:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో బుధవారం రోజునా రైతు వేదిక భవనంలోజిల్లా సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వారి ఆధ్వర్యంలో యువతకు గంజాయి, డ్రగ్స్ మరియు కల్తీ కల్లు పై…
సైబర్ క్రైమ్ దివస్ అవగాహన సదస్సు
జనం న్యూస్ మే 8 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో బుధవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగామండల కేంద్రంలోని చౌరస్తాలో ఎస్సై నర్సింలు స్టేషన్ సిబ్బందితో కలిసి మండల్ పోలీసులు ప్రజలకు సైబర్ నేరాల బారిన…
సైబర్ క్రైమ్ దివస్కార్యక్రమం
జనం న్యూస్ మే 8 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో బుధవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని చౌరస్తాలో ఎస్సై నర్సింలు స్టేషన్ సిబ్బందితో కలిసి మండల్ పోలీసులు ప్రజలకు సైబర్ నేరాల…
చిలకలూరిపేట మున్సిపల్ శాఖ సరికొత్త విన్యాసాలుమున్సిపల్ కౌన్సిల్ తీర్మానం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 8 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఏప్రిల్ నెలలో 30వ తేదీన జరిగిన కౌన్సిల్ తీర్మానం ఐటెం నెంబర్ 9 లో విచిత్ర విన్యాసాలు..పసుమూరు గ్రామ సర్వేనెంబర్ 750/c 754/a 753/e మరియు 753/f…
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైపు లైన్ ల కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు
జనం న్యూస్ మే 8 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్లోని శ్రీనివాస్ నగర్ మెడికల్ సొసైటీ, వివేకానంద నగర్ కాలనీ, ఆల్విన్ కాలనీ ఫేస్ వన్ లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైపు లైను…