మంజీరా నదిలో శ్రీ రామలింగేశ్వర స్వామికి జలాభిషేకం
జనం న్యూస్ జూలై 28 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో శ్రావణమాసం పురస్కరించుకొని శ్రీ రామలింగేశ్వర స్వామిని మంజీరా నదిలో మొదటి శ్రావణ సోమవారం సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామికి మంజీరా…
గుమ్మిర్యాలగ్రామములో రోడ్డుపైన ఊట బావి కాదు-గుంతలు ఏర్పడి నిల్చిన నీరు
జనం న్యూస్ జూలై 28:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల గ్రామ ప్రధాన రహదారిపై గతంలో చిన్న గుంత పడింది ఆది ఇప్పుడు భారీ వర్షాల కారణంగా పెద్ద గుంతలు ఏర్పడి, రోడ్డు పూర్తిగా నాశనమైంది. ఫలితంగా గ్రామస్థులకు అనేక ఇబ్బందులు…
ఏలూరు సమావేశంలో పాల్గొన్న యూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మండేల బాబీ తదితరులు…
జనం న్యూస్ జూలై 27 ముమ్మిడివరం ప్రతినిధి ఏలూరులో జరిగిన ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సమావేశంలో రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఐ వి సుబ్బారావు, ఐజేయు నాయకులు సోమ సుందరం,…
నిజామాబాద్ ను గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుద్దాం..!
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ.. జనంన్యూస్.నిజామాబాద్, జూలై 28. నిజామాబాద్ ను గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుద్దామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ పిలుపునిచ్చారు. వన మహోత్సవంలో భాగంగా సోమవారం నగరంలోని మారుతీనగర్ లో ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు,…
బిజెపి జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీకి సుధీర్ సన్మానం
జనం 24 తెలుగు జూలై 28 కాట్రేనికోన ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన గ్రంధి సూర్య నారాయణ గుప్తా (నానాజీ)కి డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా కోశాధికారిగా ఎన్నుకున్న సందర్భంగా, కాట్రేనికోన గ్రంధి నానాజీ స్వగృహంలో డాక్టర్…
ఆన్లైన్ సైబర్ మోసంతో తమ ఖాతా నుంచి డబ్బులు కాజేసిన 1930,కి ఫిర్యాదు చేయాలి.
1930 నంబర్ యొక్క ప్రాముఖ్యత.కాల్ 1930 కంగ్టి ఎస్ఐ దుర్గారెడ్డి. జనం న్యూస్,జులై 28,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల ప్రజలు తమ బ్యాంకు ఖాతా నుంచి తెలియకుండా డబ్బులు ఖజేసిన వెంటనే 1930,టోల్ ఫ్రీ నెంబర్ కి ఫిర్యాదు చేయాలని…
మూడు నెలలుగా జీతాలు లేక అవస్థలు పడుతున్న నందికొండ మున్సిపల్ కార్మికులు
జనం న్యూస్- జులై 28- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీలో మూడు నెలలుగా జీతాలు లేక అవస్థలు పడుతున్న మున్సిపల్ కార్మికులు. నందికొండ మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందికి ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోవడంతో తాము ఏ…
ఉచిత ప్రయాణం ఈ బస్సులలోనే…!
జనం న్యూస్ 28 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకానుంది. మన విజయనగరం జిల్లాలో నిబంధనల ప్రకారం ఇప్పటికే ఉచిత ప్రయాణానికి ఉపయోగపడే 190 బస్సులు ఉండగా…
విజయనగరంలో 21.55 మెట్రిక్ టన్నుల ఎరువులు సీజ్
జనం న్యూస్ 28 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఎంఆర్పీ ధరలకు మించి ఎరువులు విక్రయిస్తే డీలర్లపై చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి వీటీ రామారావు హెచ్చరించారు. విజయనగరం పట్టణ పరిధిలో ఉన్న పలు ఎరువుల షాపులను…
ఆండ్ర రిజర్వాయర్ నుంచి నీరు విడుదలచేసిన మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి
జనం న్యూస్ 28 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ, ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధాలు శాఖల…