• March 23, 2025
  • 34 views
ఆర్థిక సాయం చేయూత

జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం జోగిపేట్ మున్సిపల్ సంగారెడ్డి జిల్లా 23-3-2025 ఆదివారం ” ప్రతినిధి నాగరత్నం” జోగిపేట పట్టణం లో ముదిరాజ్ సంఘం కు చెందిన మహిళా సోదరి శ్రీమతి” ఖదిరాబాద్ లచ్చమ్మ ” గత రెండు సంవత్సరాల నుండి…

  • March 23, 2025
  • 39 views
మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్

జనం న్యూస్, మార్చి 24, (తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన నిల సాయిలు వయస్సు 45, అనారోగ్యం తో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మార్కుక్ మండల్ బి…

  • March 23, 2025
  • 64 views
కంగ్టి లిటిల్ స్టార్ పాఠశాల పనేండవ వార్షికోత్సవం

మంత్రముగ్ధులను చేసిన చత్రపతి శివాజీ మహారాజ్ వేషధారణ లిటిల్ స్టార్ యాజమాన్యం చంద్రకాంత్ గౌడ్ జనం న్యూస్,మార్చ్ 23,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని లిటిల్ స్టార్ పాఠశాల పన్నెండవ వార్షికోత్సవాన్ని శనివారం బసవ ప్రదీప్ ఫంక్షన్ హాల్ లో…

  • March 23, 2025
  • 30 views
ఆన్లైను బెట్టింగు యాప్లతో జీవితాలను నాశనం చేసుకోవద్దు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్. జనం న్యూస్ 23 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఆన్లైను బెట్టింగు యాప్లతో జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్,ఐపిఎస్ మార్చి 22న పిలుపునిచ్చారు. నేటి…

  • March 23, 2025
  • 30 views
నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యం లో ప్రపంచ జల దినోత్సవం

జనం న్యూస్ 23 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం లో స్థానిక మహారాజ అటానమస్ కళాశాలలో నెహ్రూ యువకేంద్ర ఆధ్వర్యం లో ప్రపంచ జల దినోత్సవ సందర్భంగా కళాశాల యజమాన్యo మరియు ఎన్ఎస్ఎస్ విద్యార్థినీ విద్యార్థులు ఎం…

  • March 23, 2025
  • 27 views
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి జిల్లాకు రాకకలిసిన జిల్లా కలెక్టర్, ఎస్.పి.

జనం న్యూస్ 23 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టు ఫోలియో జడ్జి జస్టిస్ చీమలపాటి రవి శనివారం జిల్లా పర్యటనకు నగరానికి చేరుకున్నారు. జిల్లా కోర్టులో జరిగిన న్యాయాధికారుల సదస్సులో ఆయన…

  • March 23, 2025
  • 28 views
సంకల్పం కార్యక్రమంలో భాగంగా గంజాయి నిర్మూలనకు మరియు అక్రమ రవాణాపై కఠిన చర్యలు – డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి ఆదేశాలు

జనం న్యూస్ 23 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి, ఐపీఎస్ గారు, తన కార్యాలయం నుండి రేంజ్ పరిధిలోని జిల్లాల ఎస్పీలు మరియు ఇతర పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్…

  • March 22, 2025
  • 38 views
తెలంగాణలో దంచి కొట్టిన వడగళ్ల వర్షం

జనం న్యూస్, మార్చి 23, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) తెలంగాణ జిల్లాల్లో శుక్రవారం రాత్రి వర్షం దంచికొట్టింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. మరో రెండు రోజులు…

  • March 22, 2025
  • 41 views
పోరుగంటి చందర్ పాదయాత్రకు గణేష్ పల్లిలో ఘనస్వాగతం

జనం న్యూస్, మార్చి 23, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ రామగుండం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పోరుకంటి చందర్ ఆధ్వర్యంలో పాదయాత్రగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయ…

  • March 22, 2025
  • 34 views
మాస్టిన్ సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నిక

జనం న్యూస్ మార్చి 23(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) తెలంగాణ రాష్ట్ర మాస్టిన్ సంఘం హక్కుల సాధన కోసం రాష్ట్ర కమిటీని శనివారం మునగాల మండల కేంద్రంలోని స్థానిక గ్రామపంచాయతీ ఆవరణంలో ఎన్నుకున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేల్లి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com