ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు- రమేష్ జి
జనం న్యూస్- మార్చి 31- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా పైలాన్ కాలనీ ఈద్గా వద్దకు వెళ్లి మైనార్టీ సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మాజీ కౌన్సిలర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు హీరేకర్ రమేష్…
మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగం సంజీవ్ కు అంబేద్కర్ సేన రత్న అవార్డు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్ ఉగాది పుష్కరాలు మహోత్సవం కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగం సంజీవ్ మాట్లాడుతూ మాలల రాష్ట్ర ఉద్యోగుల సంఘం మరియు రిపబ్లిక్…
గ్యాస్ ఏజెన్సీల పై పేరుకే విచారణ
సిలిండర్ పై యధావిధిగా రూ.50 అదనపు వసూలు చేసినా పట్టించుకోని అధికారులు జనం న్యూస్,మార్చి31, అచ్యుతాపురం: వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో కొందరు డీలర్లు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. అదనపు వసూళ్లతో వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ…
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పైలాన్ ఈద్గా వద్ద ముస్లిం సోదరుల నమాజ్
జనం న్యూస్ – మార్చి 31- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పైలాన్ కాలనీ లోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు నమాజ్ చేసుకొని ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు, నిన్న రాత్రి నెలవంక కనిపించడంతో…
ఫలించిన ప్రణవ్ కృషి
నీటి విడుదల పట్ల హర్షం వ్యక్తం చేసిన రైతులు.. రైతులను ఆదుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానం.. రైతుల విషయంలో రాజకీయం చేయం.. జనం న్యూస్ // మార్చ్ // 31 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట).. రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్…
ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు – ఈర్ల రామకృష్ణ (ఆర్కే)
జనం న్యూస్ – మార్చి 31- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ ముస్లిం సోదర, సోదరీమణులందరికీ పవిత్ర రంజాన్ పండగను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేసిన ఈర్ల రామకృష్ణ (ఆర్కే), రంజాన్ మాసం ఉపవాసం, ప్రార్థన, దానం, సేవా,…
శ్రీశ్రీశ్రీ ఆడపూరు మంచాలమ్మ దేవత అమ్మవారిని దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం ఆడపూరు గ్రామంలో వెలిసిన శ్రీశ్రీశ్రీ మంచాలమ్మ దేవత జాతర మహోత్సవంలో గ్రామస్తులు ఆలయ కమిటీ మెంబర్లు పిలుపుమేరకు ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయ శేఖర్…
హిందూ ధర్మం పంచాంగం ఆవిష్కరించిన సొసైటీ చైర్మన్..
బిచ్కుంద మార్చి 31 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం పుల్కల్ సొసైటీ చైర్మన్ పట్లోళ్ల రామకృష్ణారెడ్డి మరియు వెంకన్న పటేల్ మాజీ సొసైటీ చైర్మన్ చేతుల మీదుగా సోమవారం…
జిన్నా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో రంజాన్ కిట్ పంపిణీ కార్యక్రమం
జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం అందోల్ జోగిపేట్ మున్సిపల్ సంగారెడ్డి జిల్లా 31-3-2025 సోమవారం బి ఆర్ ఎస్ యువ నాయకుడు జిన్నా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పర్వదినాన్ని పునస్కరించుకొని, రంజాన్ కిట్ల పంపిణీ చేయడం…
డొక్కా సీతమ్మ మజ్జిగ భక్తులకు పంపిణీ కార్యక్రమం
జనం న్యూస్ మార్చి 31 (గొలుగొండ మండలం రిపోర్టర్ పొట్ల రాజా): జనసేన పార్టీ కూటమి నాయకుల ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గొలుగొండ మండలం లింగంపేట నూకలమ్మ తల్లి గుడి వద్ద భక్తులకు డొక్కా సీతమ్మ మజ్జిగ పంపిణీ కార్యక్రమం సోమవారం…