భద్రాద్రి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
తెలంగాణ ప్రభుత్వం బిసి వృత్తిదారులను ఆదుకోవాలి వివిధ బీసీ కులాల సొసైటీలను పునర్నిర్మాణం గావించి ఆర్థిక రుణాలు అందించాలికొదుమూరు సత్యనారాయణతూముల శ్రీనివాస్ కురిమిళ్ళ శంకర్జాతీయ బీసీ సంక్షేమ రాష్ట్ర, జిల్లా నాయకులుకొత్తగూడెం జనవరి 11 జనం న్యూస్ కొత్తగూడెం నియోజకవర్గంఇటీవల తెలంగాణ…
ఆసిఫాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఓబన్న జయంతి వేడుకలు
జనం న్యూస్ జనవరి 11 ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కలెక్టర్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న జయంతి సందర్బంగా పూల మాల వేసి నివాళులు అర్పించారు కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు విశ్వాప్రసాద్ రావుకార్యక్రమంలో మాజీ ఎంపీపీ మల్లికార్జున యాదవ్…
వాంకిడి మండల అధ్యక్షులు చిదారుల నరేష్ సన్మానం
జనం న్యూస్ జనవరి 11 వాంకిడి మండల కేంద్రంలో శనివారం భారతీయ జనతా పార్టీ వాంకిడి మండల అధ్యక్షులుగా ఎన్నికైన సందర్బంగా భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎలాగతి సూచిత్ శాలువాతో సత్కరిం చారు. ఈ కార్యక్రమంలో భారతీయ…
కోదాడలో రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ప్రారంభం
కోదాడలో ఉత్సాహంగా రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు కోదాడలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయం కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు జనం న్యూస్ జనవరి 12 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ కోదాడలో రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్…
బ్రిటీష్ వారిపై వడ్డే ఓబన్న పోరాటం వీరోచితమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
జనం న్యూస్ 2025 జనవరి 11 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్)శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వడ్డే ఓబన్న 218వ జయంతి కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ చంద్రపాల్ , సంబంధిత వెనుకబడిన తరగతుల…
ప్రశాంతంగా టెట్ పరీక్ష
జనం న్యూస్ జనవరి 11 చిలుకూరు (మండల ప్రతినిధి ఐనుద్దీన్) ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను జిల్లా వ్యాప్తంగా అధికారులు ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు.కోదాడ కేంద్రంలోని అనురాగ్ కాలేజీ సెంటర్లో అధికారులు తనిఖీ చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూశారు ఉదయం సెషన్…
లింగంపేట్ మండల్ లో సీఎం రిలీఫ్ ఫండ్. చెక్కుల పంపిణీ.
జనం న్యూస్. జనవరి 11. మండలింగంపేట్. జిల్లా కామారెడ్డి. లింగంపేట మండల కేంద్రంలో. ఇద్దరు లబ్దుదారులకు చెక్కుల పంపిణీ చేయడం జరిగినది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశాల మేరకు చిక్కులుపంపిణీచేయడం జరిగినది. చెక్కుల పంపిణీ కార్యక్రమం మండల అధ్యక్షుడు నారా గౌడ్…
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలు బాధ్యత సంపూర్ణంగా తీసుకుంటా –మల్లు భట్టి విక్రమార్క
జనం న్యూస్ -జనవరి 11- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ లో జరుగుతున్న ఆదివాసి సాధికారత శిక్షణ తరగతుల కార్యక్రమం ముగింపు వేడుకలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క…
కేజీబీవీ లో సంక్రాంతి సంబరాలు
జనం న్యూస్: 11,రెబ్బెన రెబ్బన మండలంలోని గంగాపూర్ కేజీబీవీలో ముందస్తు సంక్రాంతి వేడుకలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంక్రాంతి సంబరాలు నిర్వహించి భోగిమంటలు వేసి ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ పద్మ, ఉపాధ్యాయులు రజిత…
పుచ్చకాయ పైన స్వామి వివేకానంద
జనం న్యూస్ నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లా 11.01.2025 లక్ష్మణ్ నాయక్ రిపోర్ట్ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచమంతా చాటిన స్వామి వివేకానంద జనవరి 12న జన్మించారు. ఈ పర్వదినాన్ని భారతీయులు ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవం (నేషనల్ యూత్ డే )గా…