జర్నలిస్టుల పిల్లలకు 100 శాతం ఫీజు రాయితీ ఇవ్వాలి
జనం న్యూస్ జూన్ 11 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో నూటికి నూరు శాతం ఫీజు రాయితీని కల్పించాలని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం…
హైదరాబాద్లో ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీపై పోలీసుల దాడి
జనం న్యూస్, జూన్ 12 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ విజయ్ కుమార్ ) పలువురికి మందు పార్టీ ఏర్పాటు చేసిన ఫోక్ సింగర్ చేవెళ్ల త్రిపుర రిసార్ట్లో బర్త్ డే పార్టీ రిసార్ట్పై పోలీసుల దాడులు, విదేశీ మద్యం సీజ్…
ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజా లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీ అందజేత
జనం న్యూస్ జూన్ 11 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ మండలంలోని చోర్పల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాన్ని గ్రామ మాజీ ఉప సర్పంచ్ చీట్ల.నారాయణ గ్రామ కార్యదర్శి తిరుపతి ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి బుధవారం…
జోగులాంబ గద్వాల జిల్లాలో తలంబ్రాల పంపిణి
రామకోటి రామరాజు సహకారంతో పంపిణి చేసిన వాసవి సేవా సమితి జాతీయ అధ్యక్షులు పూరి సురేష్ శెట్టి జనం న్యూస్, జూన్ 12 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీరామకోటి…
వరదరాజపూర్ లో నీటి కోసం మహిళల దర్నా
అధికారుల హామీతో ధర్నా విరమించిన మహిళలు జనం న్యూస్, జూన్ 12 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం వరదరాజపూర్ గ్రామంలో బుధవారం మహిళలు కాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా…
అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం
జనం న్యూస్ జూన్ 11 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం బుధవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగాఅమ్మ మాట అంగన్వాడి బాట ర్యాలీ , గృహ సందర్శన ద్వారా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న పిల్లల ఇంటికి…
అంగన్వాడీ లో జూన్ 10 నుండి 17 వరకు అమ్మ మాట అంగన్వాడీ బాట..
మద్నూర్ జూన్ 11 జనం న్యూస్ జూన్ 10వ నుండి 17వ వరకు అమ్మ మాట్ల అంగన్వాడి బాట కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజున సిడిపిఓ కళావతి ఆధ్వర్యంలో సెల్ఫీ ఫోటో ర్యాలీ నిర్వహించడం జరిగింది. రోజు మెనూలో భాగంగా అన్ని…
పిల్లలను ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో చేర్పించండి
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జూన్ 11 : పిల్లలను ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల మూలపోచారం లో చేర్పించాలని సీనియర్ ఉపాధ్యాయులు టీం లీడర్ డిఎస్.నాగేశ్వరరావు పిలుపు నిచ్చారు.ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో…
సానిటరీ మరియు మధ్యాహ్న భోజన కార్మికుల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న మండల విద్యాధికారి: గజ్జల కనకరాజు
(జనం న్యూస్ చంటి జూన్ 11) ఈరోజు దౌల్తాబాద్ మండలంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మండల పరిధిలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మధ్యాహ్న భోజన వంట కార్మికులకు స్కావెంజర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల…
గజ్వేల్ లో బాలాజీ న్యూరో హాస్పిటల్ ప్రారంభం
జనం న్యూస్, జూన్ 12 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా గజ్వేల్ పిడిచెడ్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బాలాజీ న్యూరో హాస్పిటల్ బుదవారం ఘనంగా ప్రారంభించారు, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి బాలాజీ…