తడ్కల్ పరిసరాల ప్రజలకు విద్యుత్ శాఖ విజ్ఞప్తి,
తడ్కల్ లైన్మెన్ విష్ణు పాటిల్, జనం న్యూస్,ఆగస్ట్ 13,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ పరిసరాల గ్రామాల ప్రజలకు లైన్మెన్ విష్ణు పాటిల్, బుధవారం వ్యవసాయదారులకు, ప్రజలకు,విద్యుత్తుకు సంబంధించి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా లైన్మెన్ మాట్లాడుతూ భారీ…
ప్రభుత్వాలు మారిన చెట్ల కిందనే పిల్లల చదువులు
జనం న్యూస్ 13 ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండలం కేంద్రంలో ధర్మారం గ్రామపంచాయతీ రెడ్డిపెళ్లి గ్రామంలో పాఠశాల లేక చెట్టు కింద విద్యను బోధిస్తున్నారు,ఎన్నోసార్లు పత్రిక ప్రకటనలో ప్రచురింప చేసిన అధికారుల స్పందన కరువైంది , అధికారులు అందరూ పాఠశాలలో…
వివాహాది శుభకార్యంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
జనం న్యూస్ ఆగష్టు 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రం కు చెందిన మాజీ వార్డు సభ్యులు గొట్టిముక్కుల చక్రపాణి అన్న కుమారుడు రాజేష్- స్వాతి వివాహ వేడుకల్లో పాల్గొన్ని నూతన వస్త్రాలు అందించి వధూవరులను…
రైతు బాగుంటేనే అందరం బాగుంటాం
జనం న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా తేదీ ఆగస్టు 13, (రిపోర్టర్ ప్రభాకర్): రైతు బాగుంటేనే అందరం బాగుంటామని, అటువంటి రైతులను ఆదుకోవడం కోసం కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చిందని, ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి…
ఫ్లెక్సీలు ఉన్నాయి జాగ్రత్త!
జనం న్యూస్ 13 ఆగస్టు ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ప్రధాన రహదారి డివైడర్ సూచికల వద్ద గత కొద్ది రోజుల నుండి ఫ్లెక్సీ లలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఫోటో వేసుకొని నెలల తరబడి…
రాబోయే మూడు రోజులు వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలి వాగులు దాటే ప్రయత్నం చేయవద్దు ఎస్సై ప్రవీణ్ కుమార్ మునగాల మండలం జనం న్యూస్ ఆగష్టు 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని…
ఆర్టీసీ స్థలాలను ప్రైవేటుపరం చేస్తూ ఇచ్చే జీవో నెంబర్ 137ను రద్దు చేయాలి
పార్వతీపురం మన్యం జిల్లా , జనం న్యూస్ తేది ఆగస్టు 11, (రిపోర్టర్ ప్రభాకర్ ) : ఆర్టీసీ స్థలాలను ప్రైవేటుపరం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 137 రద్దు చేయాలని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జోనల్ కార్యదర్శి బాసూరు…
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి విజయనగరం మహిళా పిఎస్ డిఎస్సీ ఆర్.గోవిందరావు
జనం న్యూస్ 13 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారి అదేశాలతో విజయనగరం పట్టణంలోని ఎం.ఎస్.ఎన్ జూనియర్ కళాశాలలో విద్యార్ధినీవిద్యార్థులకు శక్తి యాప్, గంజాయి, మత్తుపదార్ధాలు, ఈవ్జింగ్, పోక్సోచట్టాలు పట్ల ఆగష్టు…
గెజిట్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి: లోక్సత్తా
జనం న్యూస్ 13 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్కి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చెయ్యాలని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు…
నిర్ధిష్ట కాల పరిమితిలో అభియోగ పత్రాలు దాఖలు చెయ్యాలి
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 13 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలోని వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలతో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జూమ్ కాన్ఫరెన్సు…












