డి.ఎస్.పి టి ఎస్ ఆర్ కె ప్రసాద్ సమక్షంలో శ్రీనివాస్ కాలేజీలో డ్రగ్స్ పై అవగాహన సదస్సు
జనం న్యూస్ ఆగస్టు 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ *మహిళా సంరక్షణ, సైబర్ క్రైమ్ & నేరగాళ్లు మోసం చేసే విధానాలు,డ్రగ్స్ వద్దు బ్రో, రోడ్ సేఫ్టీ,, ర్యాగింగ్, మొదలగు వాటిపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాట్లు… డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్…
రేపే ఏర్గట్ల పోలీస్ స్టేషన్ లో గణపతి మండపాలు ఏర్పాటు చేసుకునే వారికీ శాంతి కమిటీ సమావేశంసీపీ ఆదేశాల మేరకు ఈ సమావేశంఎస్ ఐ పడాల రాజేశ్వర్
జనం న్యూస్ ఆగస్టు 11:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలంలోని స్థానిక ఎస్ ఐ పడాల రాజేశ్వర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గణేష్ మండపాల ఏర్పాటు చేసుకునేవారు ఎనిమిది గ్రామాల్లోని యువజన సంఘాల సభ్యలు రేపు అనగా ఆగస్టు…
జ్ఞాన సమాజం కోసం పాటు పడే స్వేరో సైన్యం
స్వేరో కోర్ రాష్ట్ర చీఫ్ బాబు నాయక్ జనం న్యూస్ ఆగస్టు 12 వికారాబాద్ జిల్లా రాష్ట్రవ్యాప్తంగా సుశిక్తులైన వారియర్స్ స్వేరో కోర్ సైనికులను తయారు చేస్తామని రాష్ట్ర స్వేరో కోర్ చీఫ్ కమాండర్ బాబు నాయక్ పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్…
మంత్రి నాదెండ్ల మనోహర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన రాజంపేట జనసేన నాయకులు గురివిగారి వాసు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రైల్వే కోడూరు మార్కెట్ కమిటీ చైర్మన్ వరలక్ష్మి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ ని రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అత్తికారి కృష్ణా ఆధ్వర్యంలో రాజంపేట జనసేన నాయకులు ఉమ్మడి కడప…
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ని అప్పగించిన పోలీసులు
జనం న్యూస్ ఆగష్టు 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం శాయంపేట గ్రామానికి చెందిన ముడతంపెల్లి గోవర్ధన్ తండ్రి బుచ్చు లింగం అను అతను తన సెల్ ఫోన్ ని పత్తిపాక గ్రామ మార్కెట్ ఏరియా లో…
కొత్త పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలి
సిపిఐ జిల్లా సమితి సభ్యులు గుండె పిన్ని వెంకటేశ్వర్లు జనం న్యూస్,11ఆగస్టు, జూలూరుపాడు : రాష్ట ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు గుండె పిన్ని వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్…
యువత డ్రగ్స్ జోలికి వెళితే కఠిన చర్యలు…
జనం న్యూస్ ఆగస్టు 11 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ హేచ్చరిక… ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గంజాయి, మత్తు పదార్థాల పూర్తి నిర్మూలన లక్ష్యంగా… డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సూపరిండెండెంట్ ఆఫ్…
గొల్ల కోటి రాజబాబు ని యోగక్షేమాలు తెలుసుకున్న పితాని బాలకృష్ణ
జనం న్యూస్ ఆగస్టు 11 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం 11.8.2025 తేదీన సిహెచ్ గున్నేపల్లి గ్రామ కాపురస్తుడు వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీసీ సీనియర్ నాయకులు శ్రీ గొలకోటి రాజబాబు అనారోగ్యంతో హైదరాబాద్ పల్స్ ఆసుపత్రిలో…
ఆటో కార్మికులను ఆదుకోవాలని ఆందోళన
జనం న్యూస్,ఆగస్టు11, అచ్యుతాపురం: రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తున్న సందర్భంగా నష్టపోతున్న ఆటో కార్మికులను ఆదుకోవాలని ఈరోజు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ…
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం వేడుకలు
జనం న్యూస్ ఆగష్టు 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో భాగంగా మండలంలోని 36 ప్రభుత్వ స్కూళ్లలో 6 ప్రైవేట్ స్కూళ్లలో 54…












