• August 9, 2025
  • 47 views

.వైభవంగా మహాలక్ష్మి విగ్రహ ప్రతిష్టజనం న్యూస్ ఆగష్టు 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాలు చరిత్ర గలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో శ్రీ మహాలక్ష్మి దేవి పంచలో విగ్రహ…

  • August 9, 2025
  • 42 views
..తీన్మార్ మల్లన్న టీం తీన్మార్ జయ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష

జనం న్యూస్ ఆగస్టు 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తీన్మార్ జయ్ కుమారుడు రిషి వర్ధన్ పుట్టినరోజు సందర్భంగా తీన్మార్ మల్లన్న బీసీ పొలిటికల్ జేఏసీ కమిటీ భూపాల్ పల్లి నియోజకవర్గం ఇన్చార్జ్ రవి పటేల్…

  • August 8, 2025
  • 70 views
విద్యార్థుల పొలం బాట

(జనం న్యూస్ చంటి ఆగస్టు 8) శేరిపల్లి : ఆహారం ఉత్పత్తికి రైతులు పడే కష్టం, శ్రమను ప్రత్యక్షంగా చూసేందుకు శేరిపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు గురువారం ఉపాధ్యాయులతో కలిసి పొలంబాట పట్టారు. తరగతి గదిలో పుస్తకాలతో కుస్తీపట్టి ఆ తరగతి…

  • August 8, 2025
  • 62 views
విద్యార్థుల పొలం బాట

జనం న్యూస్ చంటి ఆగస్టు శేరిపల్లి : ఆహారం ఉత్పత్తికి రైతులు పడే కష్టం, శ్రమను ప్రత్యక్షంగా చూసేందుకు శేరిపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు గురువారం ఉపాధ్యాయులతో కలిసి పొలంబాట పట్టారు. తరగతి గదిలో పుస్తకాలతో కుస్తీపట్టి ఆ తరగతి గదులకే…

  • August 8, 2025
  • 53 views
తాళ్ళరాంపూర్ లో మహిళలు ఘనంగా నిర్వహించుకున్న వరలక్ష్మీ వ్రతం

జనం న్యూస్ ఆగస్టు 08:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్ళరాంపూర్ గ్రామంలో శ్రావణమాసంలో శుక్రవారాన్ని పురస్కరించుకుని మహిళలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేకమైన వ్రతం ద్వారా కుటుంబానికి ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యం కలుగుతాయని నిర్వహించేకున్నారు. దేవాలయాల్లో…

  • August 8, 2025
  • 65 views
బీసీ లకు 42% రిజర్వేషన్ విద్యా, ఉద్యోగాలలో రాజకీయంగా కల్పించే విధముగా పార్లమెంట్ లో బిల్ ప్రవేశపెట్టి చట్టం తేవాలి

జనం న్యూస్ ఆగస్టు 08:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రములో ప్రెస్ మీట్ లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి బీసీ డికిలరేషన్ లో భాగముగా ఇచ్చిన మాట ప్రకారం సీఎం…

  • August 8, 2025
  • 56 views
తాళ్ళరాంపూర్ లో మహిళలు ఘనంగా నిర్వహించుకున్న వరలక్ష్మీ వ్రతం

జనం న్యూస్ ఆగస్టు 08:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్ళరాంపూర్గ్రామంలో శ్రావణమాసంలో శుక్రవారాన్ని పురస్కరించుకుని మహిళలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేకమైన వ్రతం ద్వారా కుటుంబానికి ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యం కలుగుతాయని నిర్వహించేకున్నారు. దేవాలయాల్లో మహిళలు…

  • August 8, 2025
  • 59 views
వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జనం న్యూస్ ఆగష్టు 09 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురువనున్న నేపథ్యంలో మండల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ శుక్రవారం ఒక…

  • August 8, 2025
  • 44 views
అన్న కావాలి.. చెల్లి రావాలి.. ప్రేమానుబంధాల గ్రేట్ ఫెస్టివల్ రక్షాబంధన్..

ప్రతీ చెల్లి గుండెలో, అన్న మనసులో పదిలంగా అల్లుకుపోయిన ప్రేమానురాగాల సంబురమే మన రాఖీ కుల మతాలతో సంబంధం లేకుండా అందరూ అన్నపై, చెల్లిపై ప్రేమను,అనుబంధాన్ని ప్రకటిస్తూ చేసుకునే పండగే రాఖీ జనం న్యూస్ ఆగష్టు 09 (మునగాల మండల ప్రతినిధి…

  • August 8, 2025
  • 46 views
పాలిథిన్ సంచుల నిర్మూలనలో చర్యలు శూన్యం

(జనం న్యూస్ 8ఆగస్టు ప్రతినిధి కాసిపేట రవి ) మంచిర్యాల జిల్లా భీమారం మండల గ్రామంలో ప్లాస్టిక్ నిర్మూలనలో చర్యలు శూన్యము. బజారులో ఏ వస్తువు కొన్న ప్లాస్టిక్ సంచులు అందిస్తున్న వ్యాపారులను కట్టడి చేయడంలో సంబంధితఅధికారులు చొరవ చూపటం లేదు.…